Home Search
మమతా బెనర్జీ - search results
If you're not happy with the results, please do another search
రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు: రైల్వే మంత్రి
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన 18 గంటల తర్వాత ప్రమాద స్థలి వద్ద పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం...
స్టాలిన్తో కేజ్రీవాల్ భేటీ..
స్టాలిన్తో కేజ్రీవాల్ భేటీ
కేంద్రం ఆర్డినెన్స్పై ఆప్కు డిఎంకె మద్దతు
చెన్నై: ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీల అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన...
తమిళనాడు సిఎం స్టాలిన్తో భేటీ కానున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ !
చెన్నై: ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకోవడంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ను కలుసుకోనున్నారు. ఆమ్...
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం ప్రజావ్యతిరేకం: రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ను ముఖ్యమంత్రులు బాయ్కాట్ చేయడాని బిజెపి శనివారం తప్పుపట్టింది. ఈ సమావేశంలో 2047 నాటికి భారత్ను ఎలా అభివృద్ధి చెందిన దేశంగా మలచాలన్న దానిపై చర్చించడానికి...
నేడు హైదరాబాద్కు ఢిల్లీ సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై ఢిల్లీ సి ఎం కేజ్రీవాల్ విపక్షాల మద్దతు...
నీతి ‘అయోగ్యం’
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ అయిన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లకూడదని, ఈ సమావేశాన్ని బహిష్కరించి తన నిరసనను తెలియజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించుకొన్నట్లు తెలిసింది. ప్రధాన...
శరద్ పవార్తో కేజ్రీవాల్ భేటీ
ముంబయి: బిజెపియేతర పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వస్తే ఢిల్లీలోఅధికారుల సర్వీసులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను రాజ్యసభలో ఓడించవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అన్నారు.కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా...
నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరాదని మమత నిర్ణయం
కోల్కతా: ఈ నెల 27న న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర సెక్రటేరియట్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. ఢిల్లీలో...
కేంద్రం ఆర్డినెన్సుని తేవడం సుప్రీంకోర్టుని నమ్మకపోవడమే : కేజ్రీవాల్
ముంబై : ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం సుప్రీం కోర్టును మోడీ ప్రభుత్వం విశ్వసించడం లేదన్న అభిప్రాయం సూచిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ముంబైలో...
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న 19 పార్టీలు..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ , లోక్సభ స్పీకర్ ఓం బిరా మే 28న ప్రారంభించనున్న నూతన పార్లమెంట్ భవనం రాజకీయ వివాదంలో చిక్కుకుంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి పార్లమెంట్లో అంతర్భాగమైన...
ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసింది: ఆప్, టిఎంసి
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాధికారుల బదిలీల విషయంలో తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. ‘నేషనల్ కెపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేసే ఆర్డినెన్స్....
కేజ్రీవాల్తో నితీశ్ భేటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బిజెపికి వ్యతిరేకంగా విఓక్షాల ఐక్యతపై ఆయా పార్టీల మధ్య సమాలోచనలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఈ విషయంలో...
విపక్ష కూటమి సమస్య రాహుల్
కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల...
30 మందితో కూడిన కర్నాటక కేబినెట్
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఆయన 30 మందితో కూడిన కేబినెట్ను నడిపించనున్నారని సమాచారం. కర్నాటక కాంగ్రెస్కు 136 సీట్లు ఉన్నాయి. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్...
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు: తొమ్మిది మంది మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించాయి. ఈగ్రా ప్రాంతంలో పేలుళ్లు జరగడంతో తొమ్మిది మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక...
కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ టిఎంసి మద్దతు : మమత
కోల్కతా : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం...
కర్నాటకలో ముగిసిన కౌంటింగ్, ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే…
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేడు ఉదయం 8.00 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్తో మొదలై చివరికి కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి కాంగ్రెస్ 137 స్థానాలు, బిజెపి 64, జెడి(ఎస్)...
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
కర్నాటక ఎన్నికల తర్వాత పాట్నాలో ప్రతిపక్ష నేతల సమావేశం
పాట్నా: కీలకమైన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష నేతల సమావేశం పాట్నాలో జరగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం సూచన ప్రాయంగా తెలియజేశారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సాధించడానికి...
కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదు: కెటి.రామారావు
హైదరాబాద్: బిజెపిని ఎదుర్కొనేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేస్తామని ఇటీవలి తమ సమావేశంలో అన్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...