Home Search
మమతా బెనర్జీ - search results
If you're not happy with the results, please do another search
కర్నాటక ఎన్నికల తర్వాత పాట్నాలో ప్రతిపక్ష నేతల సమావేశం
పాట్నా: కీలకమైన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష నేతల సమావేశం పాట్నాలో జరగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శనివారం సూచన ప్రాయంగా తెలియజేశారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సాధించడానికి...
కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదు: కెటి.రామారావు
హైదరాబాద్: బిజెపిని ఎదుర్కొనేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేస్తామని ఇటీవలి తమ సమావేశంలో అన్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
తుపాకీతో తరగతి గదిలోకి దూరిన ఆగంతకుడు
మాల్డా (పశ్చిమబెంగాల్) : పాత మాల్డాలోని ఒక స్కూలు తరగతిలో తుపాకీతో చొరబడి విద్యార్థులను బెదిరిస్తున్న ఆగంతకుడిని పోలీస్లు పట్టుకోగలిగారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. పా త మాల్డాలోని ముచియా...
ఐక్య ప్రతిపక్షం కోసం…!
‘నాకేమీ వద్దు, ప్రధాని పదవి పోటీలో నేను లేను’ అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీని దేశాధికార అందలం నుంచి దింపడమే ధ్యేయంగా అడుగులు...
ప్రధాని పోస్ట్ ఖాళీగా లేదు: షానవాజ్
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమైన నేపథ్యంలో బిజెపి నాయకుడు సయ్యద్ షానవాజ్ హుస్సైన్ సోమవారం స్పందించారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ...
ప్రాణాలైనా ఇస్తా.. దేశాన్ని విడిపోనివ్వను
కొందరు నేతలు ద్వేషపూరిత రాజకీయాలతో దేశాన్ని చీల్చాలని చూస్తున్నారు
బెంగాల్ సిఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. కొందరు నాయకులు ద్వేషపూరిత...
ముకుల్ రాయ్ మాటలు పట్టించుకోవద్దు: కుమారుడు శుభరంగ్సు
కోల్కత: బిజెపి పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి బిజెపి గూటికి వెళ్లాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయగా తన తండ్రికి వైద్య చికిత్స అవసరమంటూ ఆయన కుమారుడు సుభరంగ్సు...
స్వలింగ వివాహాల అంశం చట్టసభలకే వదిలేయండి: కేంద్రం
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు లో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది....
దేశంలోనే రిచ్ సిఎంగా జగన్..ఎడిఆర్ నివేదిక వెల్లడి..
హైదరాబాద్: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) నివేదిక ప్రకారం 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది అంటే 97 శాత...
ఈసీ నిర్ణయంపై సవాలుకు టిఎంసి సంసిద్ధత..
కోల్కతా: ఎన్నికల కమిషన్ తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా రద్దు చేయడంపై సవాలు చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ సంసిద్ధమౌతోంది. ఈమేరకు చట్టపరమైన అవకాశాలేమి ఉన్నాయో అన్వేషిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈసీ నిర్ణయం...
ఈసి నిర్ణయాన్ని సవాలుచేసేందుకు సిద్ధమవుతున్న టిఎంసి
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్కు జాతీయ పార్టీ హోదా పోయాక, ఆ పార్టీ ఎన్నికల సంఘం(ఈసి) నిర్ణయాన్ని సవాలు చేసేందుకు ఐచ్ఛికాలను(ఆప్షన్స్) వెతుకుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సంఘం సోమవారం తృణమూల్...
మహిళా నేతలకూ తప్పని వేధింపులు
స్థానిక సంస్థలలో మహిళలకు ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో ప్రారంభమైన రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఇంకా సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్ల స్థానంలో వారి భర్తలు ఎందుకు పెత్తనం చేస్తున్నారు? పురుషులు కీలక పదవులలో...
రానిభాషలో రాసేదెట్ల?
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సిఆర్పిఎఫ్)లో 1.3 లక్షల కానిస్టేబుళ్ల నియామకం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినప్పటినుంచి అనేక రాష్ట్రాల అభ్యర్థుల్లో నిరసన జ్వాలలు...
నవమి ఘర్షణలు!
హింసాగ్ని మీద ఆజ్యం పోసే సమాజం శాంతియుతంగా బతికే అవకాశాలు ఎప్పటికీ వుండవు. హింస అనుకోకుండా సంభవిస్తే దానిని ఆర్పి అది తిరిగి రగలకుండా చూడాలి. అలా కాకుండా ఆ సమాజాన్ని నడిపిస్తున్న...
విపక్షాలపై ‘విష’ నాగులు
న్యూఢిల్లీ : సిబిఐ, ఇడి, ఐటి తదితర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలు, ఆయా పార్టీల నేతలను లక్షంగా చేసుకుని వేధిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీపై తాజాగా మరో...
హౌరాలో మళ్లీ అల్లర్లు: రెచ్చిపోయిన మూకలు
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన శిబ్పూర్ ప్రాంతంలో శుక్రవారం వరుసగా రెండవరోజు కూడా హింసాకాండ చెలరేగింది. గురువారం సాయంత్రం శ్రీరామ నవమి ఊరేగింపుపై మూకలు దాడి చేయడంతో ఘర్షణలు చెలరేగగా శుక్రవారం...
కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష
కోల్కతా: కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నిరసన దీక్ష చేపట్టారు.బుధవారం చేపట్టిన ఈ దీక్ష రెండు రోజులపాటు కొనసాగనుంది. తమ రాష్ట్రానికి విషయంలో కేంద్ర ప్రభుత్వం...
ఏక్నాథ్ అవసరం తీరిపోయిందా!
బిజెపి అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్నాథ్ షిండే శివసేన గుర్తు, జెండానైతే ఎన్నికల కమిషన్ ద్వారా సంపాదించగలిగినా శివ సైనికుల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. మరోవంక బిజెపితో బాంధవ్యం ఎటువైపు పోతుందో తేల్చుకోలేకపోతున్నారు....
ఇంత కక్షా?
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకొన్న చర్య దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మోపిన ఉక్కు పాదానికి ఈ చర్య నిదర్శనం...
కుమారస్వామితో మమత భేటీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం తన నివాసంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) నేత హెచ్డి కుమారస్వామితో సమావేశమయ్యారు. అంతకు ముందు నగరానికి చేరుకున్న...