Home Search
మమతా బెనర్జీ - search results
If you're not happy with the results, please do another search
ప్రాంతీయ శక్తులతోనే బిజెపికి పాతర
కోల్కతా: 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాల కూటమి రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావాన్ని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధినేత అ ఖిలేశ్ యాదవ్ వ్యక్తం...
కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కూటమి ఏర్పడితే దానిలో కాంగ్రెస్ కీలక పాత్ర
ఇప్పుడు పార్టీ దృష్టంతా రాష్టారల్లో ఎన్నికలపైనే
ఆ తర్వాతే కూటమిపై ఆలోచిస్తాం
కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బిజెపిని ఎదుర్కోవడానికి...
ప్రతిపక్ష కూడిక – తీసివేత!
సంపాదకీయం: 2024 లోక్సభ ఎన్నికలు ఎవరెవరి మధ్య జరుగుతాయో ఇంకా స్పష్టమైన యుద్ధ రేఖ కనిపించడం లేదు. ప్రతిపక్షాలన్నీ ఒక్క శక్తిగా కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అటువంటి కూటమి వివరంగా రూపు...
ఉపరాష్ట్రపతి అపవ్యాఖ్యలు
మంచి గతమున కొంచెమేనోయ్ అని గురజాడ అన్నట్టు మానవ విజ్ఞానం, సత్యశోధన బలం పుంజుకొని నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగ్గా వుండడానికి దోహదపడతాయి. కాని అరుదైన సందర్భాల్లో ఇది...
పశ్చిమ బెంగాల్లో గసగసాల సాగుకు అనుమతించాలి: మమత
కోల్కతా: గసగసాల సాగును అనుమతించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. బెంగాలీ వంటకాలలో గసగసాలు వాడడం, రుచికరమైన వంటకాలు తయారుచేయడం అంతర్భాగమని ఆమె అన్నారు. కొన్ని రాష్ట్రాలలోనే పండిస్తున్నందున...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
దర్యాప్తు సంస్థలు దారికి వచ్చేనా?
కాంగ్రెస్ పాలించిన 2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతలపై సిబిఐ విచారణ చేపడితే అందులో 43 మంది విపక్షాలకు చెందినవారు కాగా, 2014 నుండి బిజెపి పాలనలో సిబిఐ దాడులు...
లేఖాస్త్రం
భారతీయ జనతా పార్టీ దేశాధికారాన్ని చేపట్టి తొమ్మిదేళ్ళు పూర్తి కావస్తున్నది. మొదటి నుంచి దానిది నిరంకుశ పోకడేనని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. అటు సామాజికంగా మెజారిటీ మతస్థుల్లో పరమత ద్వేషాన్ని ఉన్మాద స్థాయికి...
ప్రజాస్వామ్యంపై నిరంకుశపు నీడలు
హైదరాబాద్: ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశ గా దేశం పయనిస్తోందని, దేశంలోని తొమ్మిది విపక్ష పార్టీల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విపక్షాలను లక్ష్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఏ...
సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు...
త్రిసభ్య కమిటీ
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషన్ నియామకాలను ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సిజెఐ సభ్యులుగా ఉండే కమిటీయే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ...
కాంగ్రెస్కు మూడు అసెంబ్లీ స్థానాలు..
కాంగ్రెస్కు మూడు అసెంబ్లీ స్థానాలు
ఉప ఎన్నికల్లో బిజెపి, టిఎంసిలకు షాక్
ఈరోడ్లో ఇలంగోవన్ ఘనవిజయం
న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా అయిదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా...
బిజెపి తీర్థం పుచ్చుకుంటే… భారా ఖూన్ మాఫ్!
చీల్చడం, కూల్చడం బిజెపి నైజం
మోడీ సర్కార్ అరాచకాలకు నిదర్శనాలు ఇవిగో
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ రీ ట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలు...
రద్దయిన ‘కౌ హగ్గింగ్ డే’
విద్య అసలు లక్షం సమాధానాలను అందించడం కాదు, మరిన్ని ప్రశ్నలు సంధించడం ఎలాగో నేర్పించడం! హెలెన్ కెల్లర్ అమెరికన్ రచయిత్రి, ఉపాధ్యాయురాలు. ఈ దేశంలో ముప్పయి అయిదు స్మృతులున్నాయి. అందులో లభించినవి ఇరవై...
పేదలకు ఒరిగేదేమీ లేదు: కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 202324 శవార్షిక బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పెదవి విరిచారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా పశ్చిమ బెంగాల్...
కోర్టుల పనితీరులో జోక్యం చేసుకునేందుకు కేంద్రం కుట్ర
కోల్కతా: ఉన్నతన్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ నామినీలను చేర్చాలని కేంద్రం చేసిన ప్రతిపాదనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు....
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
గవర్నర్ల వ్యవస్థ దిగజారుడు
తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠం నుంచి ఆ రాష్ర్ట గవర్నర్ ఆర్.ఎన్.రవి కొన్ని భాగాలను తొలగించి, ఈ నెల 9వ తేదీన శాసన సభనుద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది....
మోడీని ఓడించాలంటే… : ఓవైసి
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా పెడితే అది బిజెపికి, ప్రధాని మోడీకి అనుకూలంగా మారుతుందని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసి అన్నారు. బిజెపిని ఓడించాలంటే...
వారు పెద్దోళ్లు: ప్రశాంత్ కిశోర్
మోతిహారి: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’పై రాజకీయవేత్తగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం వ్యంగ్యంతో కూడిన ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం కిశోర్ కూడా తన స్వంత...