Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
సిఎం కెసిఆర్కు ధన్యవాదాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎంబిసి విద్యార్ధులకు గురుకులాల్లో నేరుగా ప్రవేశాలను కల్పించినందుకు సిఎం కెసిఆర్కు ధన్యవాదాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహాత్మా...
పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను బంజారాహిల్స్లోని...
రాష్ట్ర వ్యాప్తంగా పలుకరించిన చిరుజల్లులు
రానున్న మూడురోజులు పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కొన్ని రోజులుగా సూర్యుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర వాసులకు ఒక్కసారిగా చిరుజల్లులతో ఉపశమనం లభించింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో వర్షం...
సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎపి స్పీకర్
మనతెలంగాణ8/హైదరాబాద్ : ములుగు జిల్లాలో ఎపి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు పర్యటించారు. మేడారం సమ్మక్క సారలమ్మలను స్పీకర్ దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతోపాటు యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ...
27న మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్షను ఈ నెల 27వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల...
23న పాళెంలో ఆర్ఇఎసి సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహామండలి (ఆర్ఇఎసి) సమావేశాలు ఈ నెల 23నుంచి ప్రారంభం కానున్నట్టు సదరన్ తెలంగాణ జోన్ రీసెర్చ్ విభాగం ఆసోసియేట్ డైరెక్టర్ డా.ఎం.గోవర్ధన్ తెలిపారు....
వారంలో నీట్ నోటిఫికేషన్
జూన్ చివరి వారంలో పరీక్ష..?
ఈసారి కూడా ఆఫ్లైన్లోనే పరీక్ష
హైదరాబాద్ : దేశంలో వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) -2022కు సంబంధించి వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఏడాది...
ఆర్థిక అంశాలపై మోడీ–కిషిదా చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యారు. జపాన్ ప్రధాని రెండు రోజల భారత పర్యటనపై వచ్చారు. ఆయన మోడీతో ద్వైపాక్షిక...
మహాత్ముని బాటలో సిఎం కెసిఆర్: మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జాతిపిత మహాత్మాగాంధీ బాటలో నడుస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి శనివారం నాడు జల్గావ్ జైన్ హిల్స్లో గాంధీ తీర్డ్...
కేంద్రంపై మరోసారి కెసిఆర్ దండయాత్ర
ధాన్యం కొనుగోళ్లపై 21న ఢిల్లీ పర్యటన
రేపు టిఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై మోడీ సర్కార్తో ఢీ...
బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంలో ప్రయాణించిన బైకు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి....
చెరువుల పరిరక్షణకు జిహెచ్ఎంసి చర్యలు
రూ.95.94 కోట్లతో 61 చెరువుల అభివృద్ది
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని చెరువుల పరిరక్షణకు జిహెచ్ఎంసి మరిన్ని చర్యలు చేపట్టింది. చెరువులు అన్యాక్రాంతం కాకుండా రక్షించడంతో పాటు చుట్ట పక్కల ఉన్న నివాసితులకు దుర్వాసన మురుగు...
గురుకులాల్లో ఎంబిసి విద్యార్థులకు నేరుగా ప్రవేశం..
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబిసి) కులాలకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు బిసి సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఎంబిసి కులాల్లో సంచార జాతులతో పాటు ఇతర పిల్లలు పలు కారణాలతో విద్యకు దూరం...
జనగణనలో కులగణన చేపట్టాలి: ఆర్ కృష్ణయ్య
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా గణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బిసి బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య...
ఈనెల 21న టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మార్చి 21న (సోమవారం) ఉదయం 11:30 గంటలకు టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,...
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.30 కోట్ల విలువైన...
‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ ధరలు పెంపు
హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ సర్కార్ శనివారం జీవో జారీ చేసింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.50 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి 3 రోజులు రూ.50, తర్వాత...
హెరాయిన్ విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
హైదరాబాద్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ లో శుక్రవారం రాత్రి బ్రౌన్ షుగర్ విక్రయిస్తున్న నలుగురిని మల్కాజ్గిరి ఎస్ఓటి, నాచారం పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ కి చెందిన ఎండి అక్తర్...
అమెరికా పర్యటనకు బయలుదేరిన మంత్రి కెటిఆర్..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి మంత్రి...
‘పెన్నీ’ సాంగ్ ప్రోమో విడుదల..
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేష్ సరసన మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. తాజగా ఈ...