Monday, May 6, 2024
Home Search

ఈటల రాజేందర్ - search results

If you're not happy with the results, please do another search
Kishan Reddy

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేపర్ల మీదే.. భూమి మీద ఉండవు

హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేపర్ల మీదే ఉంటాయి తప్ప.. భూమి మీద ఉండవు కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్...
Dalit and tribal seats are the target: BJP

దళిత, గిరిజన స్థానాలే లక్ష్యం : బిజెపి

హైదరాబాద్ : రాష్ట్ర శాసససభలో షెడ్యూల్ తెగలు,కులాలకు కేటాయించిన రిజర్వ్ నియోజకవర్గాలపై బిజెపి ప్రత్యేక దృష్టి సారించింది. అధికారంలోకి రావాలంటే ఈ నియోజకవర్గాల్లో సింహభాగం గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. శుక్రవారం బిజెపి...
Hard time for BRS: Kishan Reddy

బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలమే : కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : మరోసారి బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమన దిశలో వెళ్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...

మీ సోపతి ఎట్ల కుదిరింది?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సరదాగా ముచ్చటించారు. శాసనసభలో మంత్రి...
Kishan Reddy met with members of Legislative Assembly and Council

శాసనసభ, మండలి సభ్యులతో కిషన్‌రెడ్డి భేటీ

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం (ఆగస్టు 3) నుంచి కొనసాగనున్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ, మండలి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై...
Shock to Congress

హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ !

బిజెపి పార్టీలోని అసంతృప్త నాయకులకు గాలం రహస్య మంతనాలతో నిరంతరం టచ్‌లో... వేరే రాష్ట్రాల్లో మాటామంతీ మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి పార్టీలో నెలకొన్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీలో...

నేడు అన్ని జిల్లాల్లో ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ ప్రారంభం

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఎరువుల దుకాణాలను.. రైతులకు అన్నిరకాల సహాయాన్ని, సూచనలను అందించే ‘వన్ స్టాప్ మోడల్ ఫర్టిలైజర్ షాపులు’గా.. మారుస్తూ ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ పేరుతో ప్రజలకు...
BJP Dharna

రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నాలు

హైదరాబాద్ : పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ధర్నా నిర్వహించింది. ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డబుల్...

వేదికనెక్కిన విభేదాలు

మన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మరోసారి ఆ పార్టీలో బయటపడ్డా యి. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయడం ఆపండని.. కార్యకర్తలతో జీవితాలతో ఆడుకోవద్దని రాష్ట్ర అసంతృప్తి...
Kishan Reddy

జోరు వానలో హైడ్రామా…

బిజెపి ముఖ్యనేతలు గృహ నిర్భందం రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌కు కిషన్‌రెడ్డి ఫిర్యాదు రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణుల నిరసన కార్యక్రమాలు హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు...

గృహనిర్బంధంలో తెలంగాణ బిజెపి నేతలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద పేదలకు నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించేందుకు హైదరాబాద్ సమీపంలోని బాట సింగారం గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ నాయకులను గురువారం గృహనిర్బంధం చేశారు....

మంత్రిగా ఉండి జర్నలిస్టులకు అన్యాయం చేశావు

హుజురాబాద్ : మంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఈటెల రాజేందర్ అన్యాయం చేశాడని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన...
Government will provide security: Arvind

దాడులు జరగకుండా ముందస్తుగా ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది: అర్వింద్‌కుమార్

హైదరాబాద్: తాను సెక్యూరిటీ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన కేంద్ర హోంశాఖ పై కేటగిరీ సెక్యూరిటీ కేటాయింపుపై మాట్లాడుతూ తనకు ఎలాంటి...

దక్షిణాదిలో బలోపేతానికి కమలం కసరత్తు

హైదరాబాద్ : వివిధ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై దక్షిణాది రాష్ట్రాల భేటీలో బిజెపి జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం...
Who are the patriots? Who are the traitors?

దక్షిణాదిలో బలోపేతానికి కమలం కసరత్తు

హైదరాబాద్‌లో 11 రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయ నాయకత్వం భేటీ మనతెలంగాణ/ హైదరాబాద్ : వివిధ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై దక్షిణాది రాష్ట్రాల భేటీలో బిజెపి జాతీయ నాయకత్వం...
Sagar City Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లో మరో ఘోరం… ఓ వ్యక్తి బట్టలూడదీసి, పైపులతో కొట్టారు

భోపాల్ : బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన జరిగింది. దొంగతనానికి పాల్పడ్డాడని ఓ వ్యక్తి బట్టలూడదీసి పైపులతో కొట్టిన ఘటన సంబంధిత వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్...
Heavy rain in North India

ఉత్తర భారతంలో భారీ వర్షాలు: 14 మంది మృతి

ఢిల్లీ: ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భార వర్షాల ధాటికి ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. వాగులు వంకల, నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో బ్రిడ్జిలు, కార్లు, వాహనాలు...
NEET aspirant kills herself in Kota

ఐఐటి విద్యార్థి ఆత్మహత్య

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఐఐటిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీకి చెంది ఆయుష్ అనే విద్యార్థి ఐఐటి ఢిల్లీలో బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆయుష్...
PM Modi speech after lay foundation ston for redevelopment of railway stations

ఆర్థికవృద్ధిలో తెలంగాణ ప్రధాన భూమిక

మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ క్రైం/ హన్మకొండ: దేశాభి వృద్ధిలో తెలంగాణ ప్రాంతం కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా స హకరిస్తుందని స్పష్టం చేశారు. శనివారం వరంగల్...
Who are the patriots? Who are the traitors?

బిజెపి కీలక నిర్ణయం.. 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ల నియామకం

ఢిల్లీ : తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కీలక మార్పులు చేస్తోంది. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని...

Latest News