Saturday, May 11, 2024

ఐఐటి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఐఐటిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీకి చెంది ఆయుష్ అనే విద్యార్థి ఐఐటి ఢిల్లీలో బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆయుష్ ఉదయగిరి హాస్టల్‌లో ఉంటున్నాడు. తన రూమ్‌లో ఉరేసుకున్నాడు. సహచర విద్యార్థులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది దేశంలోని ఐఐటిలో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఐఐటి మద్రాసులు ముగ్గురు, ఐఐటి బాంబేలో ఒకరు, ఢిల్లీ ఐఐటిలో ఒకరు చనిపోయారు.

Also Read: పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు: ఈటల రాజేందర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News