Home Search
డైరెక్టర్ - search results
If you're not happy with the results, please do another search
44 సెకండ్లకు ఒకరు కొవిడ్తో మృతి.. నిర్లక్ష్యంతోనే ముప్పు
నిమ్మళంతోనే విలయం
44 సెకండ్లకు ఒకరు కొవిడ్తో మృతి
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక
తగ్గుముఖం దశలో నిర్లక్షంతోనే ముప్పు
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19తో ప్రతి 44 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారు....
పెళ్లి చేసుకుంటానో.. లేదో!
అందాల భామ రెజీనా కాసాండ్రా ’శివ మనసులో శృతి’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ’కొత్త జంట’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుని టాలీవుడ్...
ఎపి విద్యుత్ బకాయిలపై హైకోర్టులో టిఎస్ ట్రాన్స్కో రిట్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఎపి ట్రాన్స్కో నుంచి విద్యుత్ బకాయిలు తమకు రావాల్సి ఉందని, బకాయి మొత్తం రూ.1730 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలని టిఎస్ ట్రాన్స్కో తెలంగాణ హైకోర్టులో రిట్...
సింగరేణి పరీక్ష ఫలితాలు
వెబ్సైట్లో అభ్యర్థుల మెరిట్ జాబితా
పరీక్ష రాసిన 77,898 మందిలో 49,328 మంది అర్హత
మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడంతో అందరికీ మార్కులు
జేఎన్టియూహెచ్ డైరెక్టర్ విజయ్కుమార్ రెడ్డి,
సింగరేణి డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్a సంయుక్త...
ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బిబి లాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బిబి లాల్ శనివారం తన 101వ ఏట కన్నుమూశారు. గతంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్ఐ) డైరెక్టర్ జనరల్గా పనిచేసిన బిబి...
అప్పుల బాధతో పూరి జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య
హైదరాబాద్: డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు...
పేదరికాన్ని పోగొట్టడమే లక్ష్యం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: జిల్లా నుండి పేదరికం పారద్రోలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యటక శాఖ మంత్రి డాక్టర్...
భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్ డబ్ల్యు నూతన ప్రచారం
న్యూఢిల్లీ: భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్– డబ్ల్యు ఇప్పుడు ఓ భారీ ప్రచారాన్ని ‘బీ ద సేమ్ ఆర్ బీ డబ్ల్యు (అలాగే ఉండండి లేదా డబ్ల్యుగా ఉండండి )’ పేరిట ప్రారంభించింది....
గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
29 డిపోల నుంచి 565 ప్రత్యేక బస్సులు
రెండు కాల్ సెంటర్ల ఏర్పాటు
హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యం...
చారిత్రక పత్రాలకు కొత్త జీవం: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్, ఇరాన్ దేశాల ఉమ్మడి వారస్వతాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ కె. తారకరామారావు అన్నారు. రెండు దేశాల సంస్కృతులు, నాగరికతలను ప్రభావితం చేసిన భాగస్వామ్య...
పురుషులలో సంతానోత్పత్తికి కొత్త జన్యు కారకాలు
n మొత్తం ఎనిమిది జన్యువులను గుర్తించిన
డాక్టర్ తంగరాజ్ నేతృత్వంలోని పరిశోధన బృందం
n సెంట్రిన్ 1 ఉత్పరివర్తనం వలన కణ విభజన వైఫల్యం,
n తద్వారా శుక్రకణాల ఉత్పత్తిలో లోపాలు
తలెత్తుతాయని పరిశోధనలో...
ఈ-వ్యర్థ నిర్వహణ కోసం ఈ–సఫాయ్ ని ప్రారంభించిన ఆర్ఎల్జీ సిస్టమ్స్..
హైదారబాద్: జర్మన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్(డ్యాట్షీ జెసెల్షాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామ్మెర్బీట్) (జీఐజెడ్) జీఎంబీహెచ్, ఆర్ఎల్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లు భాగస్వామ్యం చేసుకుని మూడు సంవత్సరాల కాల వ్యవధి...
గూగుల్తో డిక్సన్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్థానికంగా ఆండ్రాయిడ్, గూగుల్ టివి ప్లాట్ఫామ్స్పై ఎల్ఈడి టివిలను డిక్సన్ తయారు...
సింహం కూన మరణించడం చాలా బాధను కలిగించింది
‘జూపార్కులో గాల్లో దీపాల్లా వన్యప్రాణుల ప్రాణాలు’ కథనానికి స్పందన
జూపార్కులో చనిపోయింది ఆరు జింకలే అని తేల్చిన అధికారులు
సింహం కూన మూర్చతో మరణించినట్లు తేల్చిన పోస్టుమార్టం నివేదిక
ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి
మీర్ ఆలం జలాల...
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వర్క్షాప్లు
హైదరాబాద్ : హైదరాబాద్లో చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్కు ఎక్స్క్లూజివ్ డీలర్ సిద్ధి వినాయక ఆటోమొబైల్స్ రెండు నూతన చేతక్ వర్క్షాప్లను ప్రత్యేకంగా బేగంపేట, కాచిగూడ ప్రాంతాల్లో వినియోగదారుల కోసం ప్రారంభించింది. శబ్దం...
ధూళి రహిత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్
హైదరాబాద్: హైదరాబాద్లో చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్కు ఎక్స్క్లూజివ్ డీలర్ సిద్ధి వినాయక ఆటోమొబైల్స్, రెండు నూతన చేతక్ వర్క్షాప్లను ప్రత్యేకంగా బేగంపేట, కాచిగూడాలలో చేతక్ వినియోగదారుల కోసం నేడు ప్రారంభించింది. సిద్ధి...
సింగరేణి పరీక్షలో స్టడీ సెంటర్ నిర్వాకం
అభ్యర్థుల నుంచి 25లక్షలు వసూలు
గోవాలో పరీక్ష పోలీసుల విచారణ?,
అభ్యర్థుల వివరాల సేకరణ
పకడ్బందీగా పరీక్ష : కన్వీనర్
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్...
మిస్త్రీ గురించి 10 విషయాలు
న్యూఢిల్లీ: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ(54) ఆదివారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తుండగా పాల్గర్ జిల్లాలో ఆయన కారు డివైడర్ను డీకొట్టడంతో మిస్త్రీ దుర్మరణం చెందారు....
తల్లీపిల్లల ఆరోగ్య కేంద్రానికి ఎన్ఐసీయు వైద్య సామాగ్రిని అందించిన సిగ్నిటీ టెక్నాలజీస్
నల్గొండ: ప్రపంచంలో సుప్రసిద్ధ ఏఐ, ఐపీ ఆధారిత డిజిటల్ అస్యూరెన్స్, డిజిటల్ ఇంజినీరింగ్ సేవల కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్ నల్గొండ జిల్లాలోని తల్లి, పిల్లల ఆరోగ్య కేంద్రంలో ఎన్ఐసీయు/ఎస్ఎన్సీయు సదుపాయాలను ప్రారంభించింది. ఈ...
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షకు 77,907 మంది హాజరు
8 జిల్లాల్లోని 187 కేంద్రాల్లో రాత పరీక్ష ప్రశాంతం
అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 89 శాతం,
అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 64 శాతం అభ్యర్థుల హాజరు
పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను తనిఖీ చేసిన డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్,...