Home Search
ఆర్టిసి బస్సు - search results
If you're not happy with the results, please do another search
సంగారెడ్డి నుంచి అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక బస్
డిఎం ఉపేందర్
సంగారెడ్డి: అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీస్లను నడపనున్నట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. పౌర్ణమిని పురస్కరించుకొని జూలై31వ తేదీన జరిగే గిరి ప్రదర్శనకు సూపర్ లగ్జరీ బస్సులు...
గ్రూప్ -4 పరీక్ష సజావుగా నిర్వహించాలి
సిరిసిల్ల: జిల్లాలో జులై -1 న నిర్వహించే గ్రూప్ -4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా...
గ్రామీణ విద్యార్థులకు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చేయూత
ఆర్టిసికి రూ.5 లక్షలు చెల్లింపు
10 వేల మంది విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
తాండూరు: గ్రామీణ విద్యార్థులకు చేయూతను అందించేందుకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ముందుకొచ్చారు. ఇప్పటికే తన సొంత డబ్బులతో...
ఐదు ‘గ్యారంటీ’లకు కేబినెట్ ఆమోదం.. డిగ్రీ పాసైన వారికి…
బెంగళూరు: ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన వాగ్దానాకు కట్టుబడి ఉన్నామని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఇందులో భాగంగా ఐదు గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. కులమత వివక్ష...
నిర్మల్ ఆర్టిసి బస్టాండుకు ఇక కొత్త కల
హైదరాబాద్ : నిర్మల్ టిఎస్ ఆర్టిసి బస్ స్టేషన్కు కొత్త కళ రానుంది. ఈ బస్టాండ్ను మరింత అభివృద్ధి చేసేందుకు టిఎస్ ఆర్టిసి ప్రణాళికలను రూపొందించుకుంది. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో...
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ముంబై : నాగపూర్ పుణె జాతీయ రహదారిపై ఉదయం 7.20 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది గాయపడ్డారు. ముంబైకి 450 కిమీ...
విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థకు శ్రీకారం..
ప్రతి గడపకు టిఎస్ఆర్టీసీ కార్యక్రమాలు
విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థకు శ్రీకారం
లాంఛనంగా ప్రారంభించిన సంస్థ ఎండి విసి సజ్జనర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గడపకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ ఆర్టిసి) కార్యక్రమాలను...
కాంగ్రెస్ కర్నాటక మేనిఫెస్టో 2023 విడుదల
‘బజరంగ్ దళ్ ’పై నిషేధం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, తదితరములు!
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఇక కొన్ని రోజులే ఉండగా, కాంగ్రెస్ తన మేనిఫెస్టోను మంగళవారం విడుదలచేసింది. రైతులకు, మహిళలకు, యువతకు...
చిల్లర వాపసు అడిగితే చితకబాదిన మహిళా కండక్టర్
న్యూస్ డెస్క్: సామాన్య పౌరుల పట్ల పోలీసులే కాదు బస్సు కండక్టర్లు కూడా అమానుషంగా ప్రవర్తిస్తారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ, ఆమె పదేళ్ల కుమార్తెపై దౌర్జన్యం చేసిన...
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 13 వరకు ఉదయం 9.30 గంటల నుంచి...
ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు
మనతెలంగాణ, హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం...
ప్రజల కోసం ప్రజాప్రతినిధి
చట్ట సభల్లోకి ప్రవేశార్హత సాధించడం వ్యక్తిగతంగా ఎవరికైనా గొప్ప విజయమే, అయితే అందులో అడుగుపెట్టడానికి తమను దీవించి పంపిన ప్రజల మేలు మరువకుండా ఐదేళ్లు పాటుపడడమే అసలైన ఘనకార్యం. పోటీ చేసిన నలుగురిలో...
పర్మిట్ లేకుండా పరుగులు
రూల్స్ బ్రేక్ చేస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు పట్టించుకొని ఆర్టిఎ, ఆర్టిసి
అధికారులు చెక్పోస్టుల వద్ద నిఘా కరువు ప్రభుత్వానికి కోట్లలో నష్టం
చెక్ చేయాలని ఆదేశించాం
గతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకునేవి. ప్రస్తుతం పర్మిట్ లేకుండా...
సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఈ నెల17వ సాయంత్రం 4 గంటల నుంచి విధింపు
ఆదేశాలు జారీ చేసిన నగర సిపి సివి ఆనంద్
హైదరాబాద్: శ్రీ ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ...
ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ
ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ
త్వరలోనే డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తాం
ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్గో రవాణా సేవలకు రెండేళ్లు పూర్తయ్యాయని,...
‘కోనసీమ’ కేసులో 46మంది అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన విధ్వంస ఘటనలో 46 మందిని పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో అమలాపురంలో పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో సామర్లకోటకు చెందిన...
‘ధరేం’ద్ర మోడీ!
బిజెపి అంటేనే బేచో జనతాకీ ప్రాపర్టీ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా కార్పొరేటర్ సంస్థలకు విక్రయిస్తున్నారు. దేశ సంపదను లూటీ చేసే వారే మోడీకి అత్యంత సన్నిహితులు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్...
‘రావణ’ దేశంలో 89, ‘రామ’ రాజ్యంలో 120!
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజెల్పై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా...
ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు
ఆదేశాలు జారీ చేసిన జాయింట్ సిపి రంగనాథ్
హైదరాబాద్: అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. 13వ...
మద్యం సేవించి వాహనం నడిపే వారందరూ టెర్రరిస్టులే..!
మనతెలంగాణ/హైదరాబాద్ : బస్సు డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్టిసి ఎండి సజ్జనార్ హెచ్చరించారు. అయితే తాజాగా ‘దావత్ వితౌట్ దారు’ అనే నినాదంతో మద్య నిషేధంపై...