Home Search
టిఆర్ఎస్ - search results
If you're not happy with the results, please do another search
దసరా రోజున 1:19 గంటలకు జాతీయ పార్టీ ప్రకటన…
హైదరాబాద్: ప్రగతి భవన్ లో 33 జిల్లాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. దసరా రోజున మధ్యాహ్నం 1:19 నిమిషాలకు సిఎం కెసిఆర్ జాతీయ పార్టీ...
ప్రకృతి దేవత… బతుకమ్మ: హరీష్ రావు
అడపడుచుల ఔన్నత్యానికి , సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక..
జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: మంత్రి హరీష్ రావు
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు...
మా జోలికి రాకుండా ఉంటే మంచిది: మంత్రి గంగుల
హైదరాబాద్: తెలంగాణలో ఎపి ప్రభుత్వం చిచ్చు పెట్టాలని చూస్తోందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బిజెపికి బి టీంగా వైకాపా వ్యవహరింస్తోందని గంగుల మండిపడ్డారు. తెలంగాణ సర్కారుతో అనవసరంగా తగాదా పెట్టుకుంటున్నారు... కెసిఆర్...
మర్రిగూడలో బిజెపికి ఎదురు దెబ్బ
నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మండల బిజెపి అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి, సరంపేట ఉప సర్పంచ్ కొత్త మల్లయ్యలు వారి వారి అనుచరులతో...
సిఎం కెసిఆర్కి కృతజ్ఞతలు: బాల్కసుమన్
హైదరాబాద్: సింగరేణి కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో బాల్కాసుమన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ...
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం: హరీష్ రావు
హైదరాబాద్: మిషన్ భరీరథ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అక్టోబర్ 2న ఢిల్లీలో మిషన్ భగీరథకు అవార్డు వచ్చిందని, తెలంగాణలో వందకు వంద శాతం...
మహేశ్బాబు తల్లి ఇందిరాదేవికి నివాళులర్పించిన కెటిఆర్
హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ భార్య, హీరో మహేశ్బాబు మాతృమూర్తి ఇందిరాదేవి భౌతికకాయానికి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నివాళులర్పించారు....
జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్ కు సుప్రీంలో చుక్కెదురు..
హైదరాబాద్: జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ పై కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ వేసిన కేసును పునపరిశీపన చేసి ఆరు నేలలలో వేగవంతంగా పూర్తి చేయాలని హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశించింది....
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు: మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్: బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా...
ఎపిని మూడు రాష్ట్రాలు చేయండి…వాళ్లే ముగ్గురు సిఎంలు: జగ్గారెడ్డి
హైదరాబాద్: షర్మిల పాదయాత్ర కాదు కాళ్ళు చేతులు కొట్టుకున్నా తెలంగాణలో గెలవరని కాంగ్రెస్ ఎంఎల్ఎ జగ్గారెడ్డి చురకలంటించారు. తనని కెటిఆర్ కు కోవర్టు అని నింద వేసినందుకు జగ్గారెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో...
కెసిఆర్ మరణం గురించి రాసిన యూట్యూబ్ చానల్ పై చర్యలు తీసుకోండి…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ గూర్చి సమాజంలో అశాంతి సృష్టించే విధంగా థంబ్ నెయిల్ పెట్టిన యూట్యూబ్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని సిసిఎస్ సైబర్ క్రైమ్ లో టిఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా...
నాలెజ్డ్ ఉంటే గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి ఎదగవచ్చు: గుత్తా సుఖేందర్ రెడ్డి
దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో దివంగత మాజీ కేంద్ర మంత్రివర్యులు సూదిని జైపాల్ రెడ్డి స్మారక గ్రంధాలయ భవనాన్ని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,రాజ్యసభ...
వ్యవసాయాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామనడం దారుణం: కెటిఆర్
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కారుపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటిఆర్ గురువారం మరోమారు ధ్వజమెత్తారు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటన చేయడం...
మోడీకి వణుకు పుట్టిస్తున్న సంక్షేమ పథకాలు
చండూర్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధాని మోఢీలో వణుకు పుట్టిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వంపై...
కెసిఆర్ సిఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని
హైదరాబాద్: కులవృత్తులను కెసిఆర్ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మునుగోడులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు. మునుగోడు మండలం క్రిష్ణాపురం చెరువులో చేప...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్
హైదరాబాద్: టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆమె తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు....
గిరిజన యూనివర్సిటీ, 10 శాతం రిజర్వేషన్ లు ఏమయ్యాయి
హైదరాబాద్ : బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ లను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి, ఎంఎల్ఎ దానం...
ఫిష్ మార్కెట్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
హైదరాబాద్: మత్స్య రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం బేగం బజార్ లో...
చెన్నై షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సంతోష్ కుమార్, ఎర్రబెల్లి
వరంగల్: హన్మకొండలోని నక్కలగుట్టలో నూతనంగా నిర్మించిన చెన్నై షాపింగ్ మాల్ ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
పాశమైలారం నుంచి కర్ధనూరు ఒఆర్ఆర్ జంక్షన్ రహదారి పనులకు శంకుస్థాపన
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడ నుంచి కర్ధనూరు ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు 121 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు వరసల...