Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్నగర్ మెట్రో వస్తుంది
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టూ హయత్నగర్ వరకు మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెల్లడించారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్ చెరులో రూ.183 కోట్లతో...
భట్టి విక్రమార్కను పరామర్శించిన కెఎల్ఆర్..
హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురవడంతో రెండో రోజు బుధవారం సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యలు చికిత్స...
చంద్రబాబు కోసమే పవన్ యాత్ర: మంత్రి రోజా
అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి 99 శాతం హామీలను నెరవేర్చారని మంత్రి రోజా తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సిఎం జగన్ అమలు చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో...
భట్టిని కలిసిన పొంగులేటి, పిడమర్తి రవి
నల్లగొండ: ఖమ్మం సభలో చేరికలపై చర్చ జరిగింది. బిఆర్ఎస్ నేత పిడమర్తి రవి భట్టి శిబిరానికి చేరుకున్నారు. ఎల్లుండితో భట్టి పాదయాత్రకు వంద రోజులు కానుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లిలో భట్టి విక్రమార్కను...
విప్లవయుగ తరమెళ్లిపోతున్నది!
పురాణాల్లో త్రేతాయుగం, ద్వాపరయుగం అనే పదాలు కనబడతాయి. చరిత్రలో స్వర్ణయుగం అని రాజరిక పాలన కీర్తింపబడుతుంది. గత శతాబ్దం లో విప్లవం అనే మరో యుగం మొదలైంది. పాలక వ్యవస్థలపై సామాన్యులు సాయుధులై...
పంచెకట్టుతో రాజన్నను గుర్తుచేస్తున్న భట్టి..
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క్ చేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన భట్టి పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతుంది. భట్టి...
సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అస్వస్థత
నల్లగొండ : సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్న భట్టి విక్రమార్క పాదయాత్ర అక్కడి నుండి 65 వ...
హరితహారం స్ఫూర్తితో విరివిగా మొక్కలు నాటాలి
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ హనుమంతరావు
హైదరాబాద్: హరితహారం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ విరివిగా మొక్కలు నాటాలని హనుమంతరావు, కమిషనర్ (ఐఏఎస్), హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు మొక్కల పెంపకం వాటి...
ఓట్ల కోసమే యాత్రలు: సిపిఎం నేత
అమరావతి: పార్టీలు ప్రజలకు ఉపయోగపడే విషయాలను వదిలేశాయని సిపిఎం శ్రీనివాసరావు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసిపి నేత మధ్య మాటాల యుద్ధం జరుగుతుండడంతో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు రాజకీయాల్లో...
బిఆర్ఎస్, బిజెపి నేతలు టచ్లో ఉన్నారు: మాణిక్రావ్ థాక్రే
హైదరాబాద్ : తెలంగాణకు ఎన్నికల ఇంఛార్జీగా డికె శివకుమార్ వస్తారనేదని అవాస్తవమని రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన సేవలు వినియోగించుకుంటామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా...
అక్రమ కేసులు ఎత్తివేయాలి : తమ్మినేని వీరభద్రం
పేదలు, మహిళలను వెంటనే విడుదల చేయాలి
హైదరాబాద్ : హయత్నగర్ మండలం సాయబ్నగర్లో ప్రభుత్వ భూమిలో ఇంటిస్థలం కోసం పోరాడుతున్న పేదలపై పోలీ సులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడంతో పాటు అరెస్టు చేసి అర్థరాత్రి...
బిజెపి, బిఆర్ఎస్లు రహస్య మిత్రులు
నల్గొండ : బిజెపి, బిఆర్ఎస్లు రహస్య మిత్రులని, రెండూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఏఐసీసీ సెక్రటరీ తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్ రావ్ థాక్రే ఆరోపించారు. ఆదివారం నల్గొండ జిల్లా చందన...
తాగునీటి పండగను ఘనంగా నిర్వహించాలి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న తాగునీటి పండుగ, హరిత దినోత్సవం, విద్యాదినోత్సవం, ఆధ్యాత్మిక దినోత్సవాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం...
బయటపడ్డ బీఆర్ఎస్, బీజేపీ నిజస్వరూపాలు
నల్గొండ : కేంద్రంలో, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని, రెండు ఒకటేనని రాష్ట్ర గవర్నర్ తమిళసైతో సీఎం కేసీఆర్ కలిసిపోయిన వైనం బట్టబయలు చేసిందని సిఎల్పీ...
మేమంతా కలిసిపోయాం… విభేదాలు లేవని మేడంకు చెప్పాను : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఎఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న...
మాట తప్పని నాయకులం మడమ తిప్పం
పెద్దవూర: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేస్తుందని మాట తప్పి, మడమతిప్పి నాయకులను కాదని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. కుందూరు జానారెడ్డి తనయుడు జయవీరారెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
ప్రియాంక గాంధీతో ఎంపి కోమటిరెడ్డి భేటీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత ప్రియాంక గాంధీతో ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించారు. భట్టి విక్రమార్క పాదయాత్ర, తెలంగాణలో ప్రియాంక గాంధీ సభలపైనా...
77వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలో ప్రగతి యాత్రలో భాగంగా 77వరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్తో కలిసి పట్వారి ఎంక్లేవ్లో...
పిల్లల పుస్తకాలపై మీ బొమ్మలేమిటి ? మీ రంగులేంటి?
అమరావతి: పిల్లల పుస్తకాల్లో ముఖ్యమంత్రి చిత్రాలను చేర్చడాన్ని ప్రశ్నిస్తూ సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుస్తకాల్లోని రంగులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం...
రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : సుభాష్రెడ్డి
చర్లపల్లి: రాష్ట్రంలో మహిళల సంక్షేమం అభ్యున్నతి కో సం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అ న్నారు. మంగళవారం కాప్రా డివిజన్ మహిళా అధ్యక్షురాలు గిరుకబావి సురేఖ...