Sunday, April 28, 2024
Home Search

పాదయాత్ర - search results

If you're not happy with the results, please do another search

తెలంగాణ లక్ష్యాలు పదేళ్ళు అయినా నెరవేరలేదు

ఖమ్మం : కొట్లాడి కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేని సి ఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం రాత్రి...
Bhatti Vikramarka Slams BRS Leaders

ప్రాజెక్టుల నిర్వాహణలో బిఆర్‌ఎస్ విఫలమైందిః భట్టి

హైదరాబాద్: ప్రాజెక్టుల నిర్వాహణలో కూడా బిఆర్‌ఎస్ విఫలమైందని సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణలో 'పీపుల్స్ మార్చ్' పేరుతో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఉమ్మడి...

కర్ణాటక ఫలితమే తెలంగాణలో రాబోతుంది

సూర్యాపేట : కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం...

అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

సూర్యాపేట : రాష్ట్రంలో అర్హులుందరికీ రెండుగదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎల్పీ నేట భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండా...

మంద కృష్ణకు మతి భ్రమించినట్లుంది

మహబూబ్‌నగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతాడు ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాడని మందకృష్ణ మాట్లాడటం సిగ్గుచేటని మాలమహనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి...

కనీస సౌకర్యాలకు కూడా బడంగ్‌పేట్ ప్రజలు నేటికి నోచుకోకపోవడం దారుణం

బాలాపూర్: అభివృద్ధి పేరిట పార్టీలు మారిన రాష్ట్ర మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి,బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతనర్సింహ్మారెడ్డిలు ఇక్కడి ప్రజలకు కనీసం రోడ్లు,డ్రైనేజి సౌకర్యాలను నేటికి కల్పించలేకపొవడం దారుణం అని బిజెపి...
Revanth Reddy tour Khammam

ఎఐసిసి పిలుపు మేరకు దిల్లీకి హస్తం నేతలు క్యూ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు దిల్లీ రావల్సిందిగా ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు థాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,...

రాహుల్ గాంధీ సభాస్థలం పరిశీలన

ఖమ్మం : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజలు బ్రమ్మరథం పడుతున్నారని,ఆ పాదయాత్ర ఈ నెల 28న ఖమ్మం జిల్లాకు చేరుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత...

అట్టడుగు వర్గాల ప్రజలకు కాంగ్రెస్ చేయూత

సూర్యాపేట : అట్టడుగు వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చెయ్యి అందిస్తుందని తెలంగాణ సీఎస్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పిపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యాపేట పట్టణంలో ఆదివారం రెండోరోజు కొనసాగింది....
Kaleshwaram waters to Suryapet

సూర్యాపేటకు కాళేశ్వరం జలాలు రాలేదు: భట్టి

హైదరాబాద్: అన్ని రంగాల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు రాలేదని మండిపడ్డారు. పాదయాత్రలో భట్టి మాట్లాడారు. వైఎస్‌ఆర్ జలయజ్ఞం ఫలితమే ఎస్‌ఆర్‌ఎస్‌పి...

పోరాటాల గడ్డ నల్గొండ

సూర్యాపేట : ఎంతో చరిత్ర కలిగిన పోరాటాల గడ్డ నల్గొండ ఉమ్మడి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తప్పుడు లెక్కలు, మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క...

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వం

సూర్యాపేట : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేయాలని తెలంగాణ సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు .శనివారం రాత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ యాత్ర...
Congress to held Public Meeting in Khammam

వైఎస్ కుటుంబం పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనేః భట్టి

హైదరాబాద్‌ః వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు...
Ponguleti Srinivas Reddy met Bhatti Vikramarka

కాంగ్రెస్ లోకి పొంగులేటి..!

తెలంగాణలో చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ పొంగులేటి ఎంట్రీ తో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం ఆషామాషీగా జరగలేదు....

చలో పండరీపురం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 27వ తేదీన తమ మంత్రి మండలితో కలిసి మహారాష్ట్రలోని ప్రఖ్యాతమైన పండరీపురం సందర్శనకు వెళ్లుతారు. ఈ నెల 29వ తేదీన...
High command call for Etala and Rajagopal Reddy

కాంగ్రెస్‌లోకి పోతారని భయం.. ఈటల, రాజగోపాల్ కు హైకమాండ్ పిలుపు

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తెలంగాణ బిజెపిపై పార్టీ అగ్రనేతలు దృష్టి పెట్టారు. పార్టీలోని తాజా పరిణామాలపై కేంద్ర మంత్రి అమిత్ షా, జెపి నడ్డా...

మళ్లీ దీవించండి

మన రా ష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతి ఇదే విధంగా కొనసాగాలంటే తమ ప్రభుత్వాన్ని మళ్లీ దీవించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరా రు. నిన్నా మొన్న 20 రోజుల నుంచి ఎలా కార్యక్రమాలు...
Telangana Bachvo Yatra on government failures

ప్రభుత్వ వైఫల్యాలపై టిజెఎస్ తెలంగాణ బచావో యాత్ర

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను విస్లృతం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడ్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తెలంగాణ జనసమితి (టిజెఎస్) తెలంగాణ బచావో పేరుతో...
CM KCR visit Sangareddy

ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వస్తుంది

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టూ హయత్‌నగర్ వరకు మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెల్లడించారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్‌ చెరులో రూ.183 కోట్లతో...
KLR Meet Bhatti Vikramarka in Suryapet

భట్టి విక్రమార్కను పరామర్శించిన కెఎల్ఆర్..

హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురవడంతో రెండో రోజు బుధవారం సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యలు చికిత్స...

Latest News