Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
ఖమ్మం సభకు జనాన్ని రాకుండా ఆపడం మంచి పద్ధతి కాదు: కోమటి రెడ్డి
ఖమ్మం: జనాన్ని, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడుతున్నారు. ఆదివారం కోమటిరెడ్డి మీడియాతో...
భట్టికి రాహుల్ గాంధీ ప్రాధాన్యత…
ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణపైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన భట్టి విక్రమార్కను రాహుల్ అభినందించారు. లక్షలాది...
నేడు ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన బృందం కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ (హాథ్ సే హాథ్ జోడో) పాదయాత్ర...
‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ముగింపు సభగా జనగర్జన..
తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండడంతో రాష్ట్రంలోని...
ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ.. బిజెపిలో కలవరం
ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి...
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్.. ఖమ్మం సభపై భారీ అంచనాలు
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి పాదయాత్రతో మొదలైన మార్పు..ముగింపు వేళకు పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు..తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హైకమాండ్ ను కదలించింది....
భట్టిని సత్కరించనున్న రాహుల్ గాంధీ..!
పీపుల్స్ మార్చ్ పేరుతో సిఎల్పి నేత భట్టి విక్రమార్క విజయవంతంగా సాగించిన పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోనుంది. భట్టి పాదయాత్ర వలన పార్టీలో సైలెంట్ సునామీగా మారింది. కేడర్ లో జోష్...
ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ టైం.. బిఆర్ఎస్కు భారీ షాక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష నేతల మధ్యడైలాగ్ వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో...
ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగించనున్న రాహుల్
హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఆదివారం ఖమ్మం ప్రాంతంలో రాహుల్ గాంధీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. 2023...
మోడీ క్షమాపణలు చెప్పాలి
మహబూబాబాద్ : రాష్ట్ర విభజనలో పేర్కొన్న అనేక అంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీనే...
జనగర్జన సభ ఏర్పాట్ల పరిశీలన
ఖమ్మం : ఖమ్మంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద సిఎల్పీ నేత మల్లు...
ఖమ్మం నడిబొడ్డున జూలై 2వ తేదీన తెలంగాణ జనగర్జన
అదే రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాం
సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాహుల్ గాంధీ ఆదేశాల...
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ ఆగదు
ఖమ్మం : పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన పీపుల్ మార్చ్ పాదయాత్ర ఫైలాన్ను శుక్రవారం రాత్రి ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క...
ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తాం
ఖమ్మం : ఖమ్మం వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. జూలై 2న ఖమ్మంలో జరిగే రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలన...
జోష్లో బిఆర్ఎస్ … స్ట్రెస్లో కాంగ్రెస్…
సూర్యాపేట : మరికొద్ది మాసాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో విజయమే లక్షంగా దూసుకు వెళ్లే ప్రయత్నాలు ముమ్మరం...
ఇతర పార్టీల నేతల చూపు బిఆర్ఎస్ వైపే
ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన 20 సంవత్సరాలలోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తన ఉనికిని విస్తరించే దిశగా...
కాంగ్రెస్ ‘జనగర్జన’ సభకు భారీ ఏర్పాట్లు
ఖమ్మం : జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 2న తెలంగాణ జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న...
జన గర్జన సభను విజయవంతం చేయండి
ఖమ్మం : జూలై రెండవ తేదీన ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా...
ఖమ్మంలో జరిగే భట్టి ముగింపు సభకు భారీగా తరలి వెళ్ళాలి
మధిర : ఖమ్మంలో జులై 2న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ సీఎల్పీ...
పొంగులేటి సభకు జన సమీకరణపై చర్చ
బోనకల్ : జులై 2వ తేదీన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పొంగులేటి, భట్టి తలపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేసేందుకు పొంగులేటి, కాంగ్రెస్ వర్గీయులు స్థానిక పొంగులేటి...