Home Search
మంత్రివర్గ సమావేశం - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 6 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఈ నెల ఆరో తేదీ(మంగళవారం) నుంచి అసెంబ్లీ, శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు ఈ సమావేశాలు మొదలు కానుండగా, అదే రోజు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ,...
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా
సొంత పార్టీ నేతల అభీష్టం మేరకు రాజీనామా చేస్తున్నా
కొత్త నేతను ఎన్నుకునే దాకా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతా
ప్రపంచంలో గొప్ప పదవినుంచి తప్పుకొంటున్నందుకు విచారిస్తున్నా
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బోరిస్...
స్థానిక సంస్థలపై ‘ఢీ’ఎస్టి
జిఎస్టి భారం తగ్గించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ వినతి
స్వచ్ఛ పరికరాల కొనుగోళ్లను కనికరించాలి చిరునామాల వివాదాన్ని
పరిష్కరించాలి జిఎస్టి పరిధిని ఖరారు చేయాలి గజిబిజి
తొలగించాలి జిఎస్టి సమావేశంలో మంత్రి సూచనలు
మన...
సిఎం కెసిఆర్ అధ్యక్షతన పల్లె, పట్టణ ప్రగతిపై నేడు ప్రగతిభవన్లో సమీక్ష
ఉదయం 11గంటలకు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఐదవ విడత పల్లె, పట్టణ ప్రగతిపై బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో...
18న పల్లె, పట్టణ ప్రగతి
సిఎం కెసిఆర్
ఉన్నతస్థాయి సమీక్ష
20 నుంచి ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి
18న సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి ఐదవ...
బిజెపి అబద్దాల పార్టీ: మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్త్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు....
చైనాకే చెల్లింది….
2020 నాటికి
రైతుల ఆదాయాన్ని
డబుల్ చేస్తానన్న ప్రధాని
మోడీ విఫలమయ్యారు
దేశంలో 65% జనాభా
సాగుమీదే ఆధారపడింది
కానీ జిడిపిలో వ్యవసాయం
వాటా 15% మించలేదు
చైనా, ఇజ్రాయెల్
విధానాలపై అధ్యయనం
జరగాలి : ములుగు
ఉద్యాన వర్శిటీలో జరిగిన
మంత్రివర్గ ఉపసంఘం
భేటీలో మంత్రి కెటిఆర్
రైతు ఆదాయం రెట్టింపు
మరే...
ఇంగ్లీష్ మీడియంకు వేళాయె
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాద్యమంలో తరగతులు: మంత్రి వర్గ ఉపసంఘం వెల్లడి
జూన్ 1- 12 వరకు బడిబాట
మౌలిక సదుపాయాల కల్పన పనులు
యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యేలా
చర్యలు...
ప్రధాని మహింద రాజపక్సకు ఉద్వాసన?
అంగీకరించిన శ్రీలంక అధ్యక్షుడు
త్వరలోనే మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి పదవినుంచి తన సోదరుడు(అన్నయ్య) మహింద రాజపక్సను తొలగించడానికి అధ్యక్షుడు గొటాబయ రాజపక్స అంగీకారం తెలిపారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభంపై...
ఉద్యోగానికి రాజీనామా చేసిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి !
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర తహశీల్దార్ల సంఘం పూర్వ అధ్యక్షుడు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఆయన ఏప్రిల్ 14వ తేదీన స్వచ్ఛంద పదవీ విరమణకు...
ఆప్ర. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సమీక్ష
అమరావతి: ఈ నెల 11వతేదీన జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
న్యూఢిల్లీ: ఉగాది పండుగ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ శుభవార్త వెలువడింది. వీరి కరవు భత్యం (డిఎ)ను 3 శాతం మేర పెంచుతున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. బుధవారం నాటి కేంద్ర...
తడిగుడ్డతో గిరిజనుల గొంతు కోస్తున్న కేంద్రం
గిరిజన కోటా బిల్లు అందలేదని పార్లమెంట్లో అబద్ధాలు,
కేంద్రమంత్రి తుడుపై హక్కుల తీర్మానం తెస్తాం: మంత్రి హరీశ్రావు
గిరిజనులను అవమానపర్చిన కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలి
మంత్రిని బర్తరఫ్ చేయాలి
కేంద్రం తీరుకు నిరసనగా...
నేడే బడ్జెట్
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
2.50 కోట్లు?
నిరుద్యోగ భృతికి కేటాయింపులు?
2023 ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి చివరి బడ్జెట్ భేటీలో
ఆదివారం నాడు ఆమోదం తెలిపిన మంత్రివర్గం అభివృద్ధి,
సంక్షేమాలకు సమ ప్రాధాన్యం కొత్త పథకాలకు...
వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతి వరకు అమలుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
ఫీజుల నియంత్రణపై మరోసారి భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ...
మన బస్తీ- మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహార్ధశ
హైదరాబాద్: ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతోందని శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దున్నట్లు ఆయన వెల్లడించారు....
ఒకవేళ ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తే…
మా దేశంలోకి శరణార్థులు పోటెత్తగలరు!
హంగేరియన్ ప్రధాని ఓర్బన్ హెచ్చరిక
బుడాపెస్ట్: ఒకవేళ రష్యా ఉక్రెయిన్పై దాడిచేస్తే వేలాది మంది ఉక్రెయిన్ శరణార్థులు తన దేశంలోకి పారిపోయి వస్తారని హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బన్ శనివారం...
ఎన్ఎస్డిపితో నగర ముంపు సమస్యకు చెక్
బేగంపేట్ నాలకు ఇరువైపుల రిటైనింగ్ వాల్
సిద్దం అవుతున్న ప్రణాళికలు
నగరవాసులపై సమస్యలపై
మంత్రి తలసాని ఉన్నతాధికారులపై సమీక్ష
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్లో వరద ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు యుద్ద ప్రాతిపదికన ప్రణాళికలు కొనసాగుతున్నాయి. నాలాల...
భారత్-చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?
ప్రధాని వివరణకు సిపిఐ డిమాండ్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుపై జరుగుతున్న తాజా పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వివరించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండు చేశారు. లడఖ్లోని...
పిఎంఓతో ఇసి చర్చలు అనధికారికమే
ఇందులో అనౌచిత్యం ఏమీ లేదు
మీడియా కథనాలపై అధికార వర్గాల వివరణ
న్యూఢిల్లీ: ముఖ్యమైన ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఎన్నికల కమిషన్, న్యాయమంత్రిత్వ శాఖ మధ్య అవగాహన లోపాన్ని భర్తీ చేయడం కోసం కేంద్ర ఎన్నికల...