Friday, May 3, 2024
Home Search

అరవింద్ కేజ్రీవాల్ - search results

If you're not happy with the results, please do another search
First modern feminist poets Kolakaluri Swarupa Rani

విజేత ఆప్

దేశంలో ప్రజాస్వామిక విధి విధానాలు నియమబద్ధంగా సాగిపోతే సుప్రీంకోర్టు పదే పదే జోక్యం చేసుకోవలసిన అవసరం తలెత్తదు. గత కాంగ్రెస్ పాలకులకు మించిపోయి కేంద్రంలోని బిజెపి సారథులు రాజకీయ పాచికలాట ఆడుతున్నారు. మితిమించిన...
Manish-Shishodia

కొత్త చిక్కుల్లో మనీష్ సిసోడియా: ప్రాసిక్యూట్‌కు సిబిఐకి అనుమతి

  న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొత్త చిక్కుల్లో పడ్డారు. ఫీడ్ బ్యాక్ యూనిట్(ఎఫ్‌బియు) గూఢచర్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర హోం శాఖ...

కమలానికి ఝలక్!

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) మేయర్ ఎ న్నికల్లో నామినేటెడ్ సభ్యులు ఓటేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ పరిణామం ఎంసిడిలో ఎ క్కువ స్థానాలతో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీకి...

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సిఎం

హై-దరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు కు సంబంధించి తాజాగా ఇడి దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ లో పలువురి పేర్లను ప్ర స్తావించింది. ఇందులో ఢిల్లీ...
5.8 Magnitude Earthquake hits Nepal

నేపాల్‌లో భారీ భూకంపం.. లక్నోలో భవనం కూలి ముగ్గురు మృతి

నేపాల్‌లో భూకంపం.. ఒక్కరి మృతి..పలువురికి గాయాలు ఉత్తర భారతంలో ప్రకంపనలు హిందూకుష్ జోన్‌తో పరిణామాలు పగుళ్ల ఉత్తరాఖండ్ దగ్గర్లోనే ప్రధాన కేంద్రం బద్రీనాథ్ సమీపంలో ప్రకంపనల తీవ్రత మరింత వణికిన జోషిమఠ్ సమీప ప్రాంతాలు ఖాట్మండూ/నేపాల్: రెక్టర్...
Food quality control system in India

భారత వాస్తవ ప్రగతి!

సంపాదకీయం: 202324 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులను తెలుసుకోడం అవసరం. వచ్చే...
Parliament security breach

మానుకోగలమా?

చైనా సేనలు మన భూభాగంలోకి మరింతగా చొచ్చుకు వస్తున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి దిగుమతులను పెంచుకొంటూ పోతున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన విమర్శను ఒక ప్రతిపక్ష...
Kejriwal

ఢిల్లీలో ఇక 450 వైద్య పరీక్షలు ఉచితం

న్యూఢిల్లీ:  జనవరి1 నుంచి ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో, ఆరోగ్య కేంద్రాల్లో 450 రకాల వైద్య పరీక్షలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉచితంగా అందించబోతున్నది. ఇది ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం చేయించుకోలేని...
Delhi BJP president Adesh Gupta

ఢిల్లీ బిజెపి చీఫ్ ఆదేశ్ గుప్తా రాజీనామా

న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవలి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చేతిలో బిజెపి...
BJP newcomers win in Gujarat assembly elections

గుజరాత్‌లో బిజెపికి హెచ్చరికలు

గుజరాత్‌లో ఇప్పటి వరకు ఎవ్వరు, ఎప్పుడు సాధించని ఘన విజయం సాధించడంతో దేశంలో ఇక ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడని మరోసారి స్పష్టం చేసిందని, 2024 ఎన్నికలలో సహితం పాత రికార్డులు...
BRS is only alternative to BJP

బిఆర్‌ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం

నిన్నటి గుజరాత్ ఫలితాలు చూస్తే ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు, పార్టీలపై మరోసారి చర్చ జరుగక తప్పదు. గుజరాత్‌లో బిజెపి హవా కొనసాగినా, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచినా, హిమాచల్‌లో...
Delhi-Muncipal-elections

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తలపడుతున్న ఆప్, బిజెపి

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి)కు చెందిన 250 వార్డులకు ఎన్నికలు ఆదివారం ఉదయం 8.00 గంటల నుంచి మొదలయింది. ఓటింగ్ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనున్నది. దాదాపు 13665 పోలింగ్ స్టేషన్లకు...
Satyendar Jain Money laundering case

మంత్రికి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు.. మరో 12 మంది అధికారుల బదిలీ

న్యూఢిల్లీ : ఆమ్‌ఆద్మీ ప్రభుత్వ మంత్రి సత్యేందర్ జైన్ ఉన్న తీహార్ జైలులో 12 మంది అధికారులను తాజాగా బదిలీ చేశారు. జైళ్ల శాఖ మంత్రి అయిన ఆయనను మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్...
AAP Surat Candidate withdraws Nomination

కిడ్నాప్ కలకలం.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ అభ్యర్థి..

గాంధీనగర్: గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా కిడ్నాప్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైన కంచన్... నేడు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి తన...
Bhupendra-Patel-and-Amit-Sha

బిజెపి మెజారిటీ సాధిస్తే భూపేంద్ర పటేల్ గుజరాత్ సిఎం: అమిత్ షా

అహ్మదాబాద్: వచ్చే నెల గుజరాత్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సాధిస్తే ఆ రాష్ట్రానికి భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కాగలరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం మీడియాకు చెప్పారు....
2022 Corruption Perceptions Index

అవినీతి నిరోధంపై సుద్దులు

  అవినీతి సూచికలో మన దేశ స్థానాన్ని మెరుగుపరిచేందుకు ప్రపంచంలో తొలి 20 స్థానాల్లో ఉన్నదేశాలు అనుసరిస్తున్న అవినీతి నిరోధక విధానాలు, అవగాహన ఏమిటో తెలుసుకొనేందుకు రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతా లు...
18% voter turnout in HP

హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు 18 శాతం ఓటర్లు ఓటేశారు !

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు శనివారం మొదలయ్యాయి. ఉదయం 11.30 వరకు 18 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 412 అభ్యర్థుల తలరాతను 50...
Protecting Morby's convicts is inhumane

మోర్బీ దోషులను రక్షించడం అమానుషం

వాంకనేర్ : గుజరాత్‌లో మోర్బీ తీగల వంతెన దుర్ఘటనకు బాధ్యులయిన వారిని కాపాడేందుకు పెద్ద పెట్టున యత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం విమర్శించారు. ఎన్నికలు జరిగే గుజరాత్‌లో ఆయన...
Kejriwal writes to PM Modi

కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలు ముద్రించండి

మోడీకి కేజ్రీవాల్ లేఖ న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలను ముద్రించాలని పిలుపునిచ్చి రాజకీయ వర్గాలలో కలకలం సృష్టించిన ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే డిమాండును పునరుద్ఘాటిస్తూ గురువారం ప్రధాని నరేంద్ర...
Priyanka Gandhi emotional post on Sonia Gandhi

డంపింగ్‌యార్డుకు చేరిన ఆప్, బీజేపీ రాజకీయాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆప్, బీజేపీ మధ్య తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. విజయం కోసం ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో గాజీపూర్ లోని చెత్తదిబ్బ...

Latest News