Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
ఇక్కడ ఎవరు బుగ్గి ? ఎవరు సజీవం… నా కూతురు ఎక్కడ ? కన్నీటితో ఓ తల్లి...
ఢిల్లీ మంటలు మిగిల్చిన విషాదంలో ఎందరు ఆహుతి?
న్యూఢిల్లీ : స్థానికంగా మండ్కా ప్రాంతంలో కాలిన నాలుగు అంతస్తుల భవనం దారుణ విషాద సంకేతస్థలి అయింది. తమ ఆప్తులు , ఆత్మీయుల ఆచూకి కోసం...
పాఠశాలల దుస్థితి మార్చకుంటే గుజరాత్నుంచి తరిమేయండి
ఒక్క అవకాశమివ్వాలన్న ఆప్ చీఫ్ కేజ్రివాల్
బరూచ్: గుజరాత్లో మార్పుతేవడం కోసం ఒక్క అవకాశమివ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చారు. ఒక్క అవకాశమిస్తే ఢిల్లీ,ఇటీవల విజయం సాధించిన పంజాబ్ తరహాలో...
ఢిల్లీకి ‘ఇంద్రప్రస్థ’గా పేరు మార్చండి: స్వామి చక్రపాణి
న్యూఢిల్లీ: 40 ప్రదేశాలకు పునఃనామకరణం చేయాలని బిజెపి ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లేఖ రాసిన ఒక రోజు తర్వాత అఖిల భారత్ హిందూ మహాసభ, సంత్ మహాసభ...
రబ్బరు బొమ్మగా మారిన పంజాబ్ సిఎం
కాంగ్రెస్ నేత సిద్ధూ ఆరోపణ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను రబ్బరు బొమ్మగా కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ అభివర్ణించారు. ఢిల్లీలోని ఆప్ నాయకత్వమే పంజాబ్ ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆయన ఆరోపించారు....
ఆప్ మిషన్ గుజరాత్
సబర్మతి ఆశ్రమానికి కేజ్రీ, మాన్
అహ్మదాబాద్ : ఈఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్పై ఆమ్ ఆద్మీపార్టీ దృష్టి సారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్...
అమృత్సర్లో క్రేజీవాల్ రోడ్ షో
అమృత్సర్ : ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ కాబోయే సిఎం భగవంత్ మాన్ ఆదివారం ఇక్కడ భారీ స్థాయి రోడ్ షో నిర్వహించారు. పంజాబ్ ఎన్నికలలో పార్టీకి ఘన విజయం సాధించి...
ఢిల్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్తో భేటీ
మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ పార్టీల నేతలను కలిసే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి...
ఢిల్లీలో కొవిడ్ ఆంక్షలు సడలింపు
న్యూఢిల్లీ: నగరంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 1 శాతం, అంతకంటే తక్కువ స్థాయిలో కొనసాగుతుండటంతో, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డిడిఎంఏ) శుక్రవారం దేశ రాజధానిలో విధించిన కోవిడ్-19 అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని...
మన ప్రతిపక్షాలదీ, పాకిస్థాన్దీ ఒకే ఎజెండా : మోడీ
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016 లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్తాన్ది ఒకే...
మహామహులకు ‘మహమ్మారి’
కొవిడ్ బారిన పడుతున్న సిఎంలు,మంత్రులు,సెలబ్రిటీలు
హైదరాబాద్ : కరోనా మహమ్మారి.. ఎవరినీ వదలడంలేదు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సెలబ్రిటీలు అందరూ వైరస్బారిన పడుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, బిహార్ముఖ్యమంత్రి నితీశ్కుమార్లు వైరస్బారిన పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి...
దేశంలో కొత్తగా 37,379 కరోనా కేసులు…
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 37,379 కరోనా కేసులు నమోదుకాగా 124 మంది చనిపోయారని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఒమిక్రాన్...
ఎన్నికల్లో పంజాబ్ నుంచి పోటీ చేయనున్న సోనూ సూద్ సోదరి!
మోగా(పంజాబ్): అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సు దోచుకున్న సినీ నటుడు సోనూ సూద్ ఆదివారం కీలక ప్రకటన చేశాడు. తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు...
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
రాహుల్కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
వేడుకలకు దూరంగా రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీల అగ్రనేతలు శనివారం ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. కొవిడ్-19 రెండవ దశను దృష్టిలో...
ఒక నేత అహం కన్నా దేశం మిన్న
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...
కరోనాతో ఆప్ మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
ఢిల్లీ: ఆప్ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ (48) కరోనాతో కన్నుమూశారు. తొమ్మిది రోజుల క్రితం కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఐసియులో చికిత్స పొందుతూ జర్నైల్ సింగ్ తుదిశ్వాస విడిచారు. సంవత్సరం...
కొవిడ్లో ముంబైకి మంచి సారథ్యం
భారత దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం రేపింది ప్రధానంగా రెండు నగరాలలో. ఒకటి దేశ ఆర్ధిక రాజధాని ముంబై అయితే, మరొకటి దేశ రాజకీయ రాజధాని ఢిల్లీ. అయితే...
ఆసుపత్రులలో జడ్జీలకు కొవిడ్ పడకలు రిజర్వ్ చేయాలి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకి ఆసుపత్రులలో పడకలు దొరకక నానా అవస్థలు పడుతున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి కోవిడ్ వార్డులలో పడకలు రిజర్వ్ చేయాలని కొందరు న్యాయవాదులు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి...
పంజాబ్ సంకేతాలు
పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా...
ఉద్యమం ఉధృతి
నేడు రైతుల నిరాహార దీక్షలు
సోమవారం ఉ.8 నుంచి సాయంత్రం 5గం. వరకు రైతు నేతల నిరాహార దీక్షలు
అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, డిమాండ్ నెరవేరకపోతే 19 నుంచి ఆమరణ నిరాహరా దీక్ష
ఉద్యమాన్ని నీరుగార్పించే...