Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో కొవిడ్ ఆంక్షలు సడలింపు
న్యూఢిల్లీ: నగరంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 1 శాతం, అంతకంటే తక్కువ స్థాయిలో కొనసాగుతుండటంతో, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డిడిఎంఏ) శుక్రవారం దేశ రాజధానిలో విధించిన కోవిడ్-19 అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని...
మన ప్రతిపక్షాలదీ, పాకిస్థాన్దీ ఒకే ఎజెండా : మోడీ
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016 లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్తాన్ది ఒకే...
మహామహులకు ‘మహమ్మారి’
కొవిడ్ బారిన పడుతున్న సిఎంలు,మంత్రులు,సెలబ్రిటీలు
హైదరాబాద్ : కరోనా మహమ్మారి.. ఎవరినీ వదలడంలేదు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సెలబ్రిటీలు అందరూ వైరస్బారిన పడుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, బిహార్ముఖ్యమంత్రి నితీశ్కుమార్లు వైరస్బారిన పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి...
దేశంలో కొత్తగా 37,379 కరోనా కేసులు…
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 37,379 కరోనా కేసులు నమోదుకాగా 124 మంది చనిపోయారని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఒమిక్రాన్...
ఎన్నికల్లో పంజాబ్ నుంచి పోటీ చేయనున్న సోనూ సూద్ సోదరి!
మోగా(పంజాబ్): అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సు దోచుకున్న సినీ నటుడు సోనూ సూద్ ఆదివారం కీలక ప్రకటన చేశాడు. తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు...
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
రాహుల్కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
వేడుకలకు దూరంగా రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీల అగ్రనేతలు శనివారం ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. కొవిడ్-19 రెండవ దశను దృష్టిలో...
ఒక నేత అహం కన్నా దేశం మిన్న
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...
కరోనాతో ఆప్ మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
ఢిల్లీ: ఆప్ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ (48) కరోనాతో కన్నుమూశారు. తొమ్మిది రోజుల క్రితం కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఐసియులో చికిత్స పొందుతూ జర్నైల్ సింగ్ తుదిశ్వాస విడిచారు. సంవత్సరం...
కొవిడ్లో ముంబైకి మంచి సారథ్యం
భారత దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం రేపింది ప్రధానంగా రెండు నగరాలలో. ఒకటి దేశ ఆర్ధిక రాజధాని ముంబై అయితే, మరొకటి దేశ రాజకీయ రాజధాని ఢిల్లీ. అయితే...
ఆసుపత్రులలో జడ్జీలకు కొవిడ్ పడకలు రిజర్వ్ చేయాలి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకి ఆసుపత్రులలో పడకలు దొరకక నానా అవస్థలు పడుతున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి కోవిడ్ వార్డులలో పడకలు రిజర్వ్ చేయాలని కొందరు న్యాయవాదులు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి...
పంజాబ్ సంకేతాలు
పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా...
ఉద్యమం ఉధృతి
నేడు రైతుల నిరాహార దీక్షలు
సోమవారం ఉ.8 నుంచి సాయంత్రం 5గం. వరకు రైతు నేతల నిరాహార దీక్షలు
అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, డిమాండ్ నెరవేరకపోతే 19 నుంచి ఆమరణ నిరాహరా దీక్ష
ఉద్యమాన్ని నీరుగార్పించే...
ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసానికి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ,...
భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు
బాలీవుడ్ విలక్షణ నటుడు
ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) కన్నుమూశారు. అరుదైన క్యాన్సర్తో బాధపడుతు న్న ఆయన ముంబయ్లోని కోకిలా బెన్...
రెండూ ముఖ్యమే
పిఎం నోట కొత్త నినాదం
జాన్ భీ ఔర్ జహాన్ భీ
(ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి)
లాక్డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు
రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా
13...
ఢిల్లీ షహీన్బాగ్లో 144 సెక్షన్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్బాగ్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిరసనకారులను ఖాళీ చేయించాలని హిందూ సేన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో వందల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించి...
ఢిల్లీలో ఆగని సిఎఎ అల్లర్లు.. రంగంలోకి దిగిన అమిత్ షా
న్యూఢిల్లీ: సిఎఎకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో రెండో రోజు అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
భారత ఆత్మను గెలిపించారు: ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: ఆప్కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ట్విట్టర్ వేదికగా బిజెపిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘భారత ఆత్మను ఢిల్లీ ఓటర్లు...
ఆప్ కార్యకర్తకు కాంగ్రెస్ అభ్యర్థి చెంపదెబ్బ
న్యూఢిల్లీ: చాందినీచౌక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆప్ మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబా శనివారం తన కుమారుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఆప్ కార్యకర్తపై చేయిచేసుకున్నారు. మజ్నూ కా...