Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
అసమానతల అంతానికి దేశానికి 5 రాజధానులు
అస్సాం సిఎం హిమంత ప్రతిపాదన
గువాహతి: దేశంలో ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి ప్రతి జోన్కు ఒకటి చొప్పున మొత్తం ఐదు జాతీయ రాజధానులను ఏర్పాటు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర ప్రతిపాదించారు....
మీ ప్రభుత్వ స్కూళ్లు చూసేందుకు ఎప్పుడు రమ్మంటారు ?
అసోం సిఎం హిమంత బిస్వశర్మను ప్రశ్నించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ప్రభుత్వ స్కూళ్ల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ మధ్య మూడు రోజులుగా ట్విటర్లో వాగ్యుద్ధం కొనసాగుతోంది....
నేను బిజెపిలో చేరాలని దేబురింపు: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మద్యం పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై తనతో పాటు పలువురు ఎక్సైజ్ అధికారులపై నమోదైన కేసుకు సంబంధించి శుక్రవారం సిబిఐ తన ఇంటిపై దాడి...
ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి అల్వా
పవార్ నివాసంలో నిర్ణయం ..రేపు నామినేషన్
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ గవర్నర్ మార్గరేట్ అల్వాను ఆదివారం ఖరారు చేశారు. మార్గరేట్ అల్వా కాంగ్రెస్ నాయకురాలు, రాజస్థాన్...
సమర శంఖం
మోడీ ప్రభుత్వంపై పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామిక యుద్ధభేరి
విపక్షాల సిఎంలతో ఫోన్లో చర్చలు.. జాతీయస్థాయి
ప్రతిపక్ష నేతలతో మంతనాలు సానుకూల స్పందన
కలిసొచ్చే శక్తులతో వ్యూహాలు ఫెడరల్, సెక్యూలర్
ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే...
పార్లమెంట్ వేదికగా కేంద్రంపై పోరాడుదాం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వంపై పోరాటానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలని...
అగ్నివీరులకు సెక్యూరిటీ గార్డు కొలువులట!
న్యూఢిల్లీ: అగ్నిపథ్పై దేశమంతా అందోళనలతో అట్టుడుకుతున్న వేళ.. బిజెపి నేతలు దానిని సమర్థించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ ప్రయత్నంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశప్రజల దృష్టిలో మరింత పలచన అవుతున్నారు. మొన్నటికి మొన్న...
మీ పిల్లల భవిత కోసం ఆప్కు ఓటేయండి
హిమాచల్ ప్రజలకు కేజ్రీవాల్ పిలుపు
సిమ్లా: తమ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కావాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి...
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా గురువారం ప్రమాణం చేశారు. ఢిల్లీ హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఢిల్లీ...
నేటి నుంచి సిఎం ఢిల్లీ టూర్
రాజకీయ పార్టీల ప్రముఖులు, ఆర్థికవేత్తలు, పాత్రికేయులతో సమావేశాలు
22న చండీగఢ్కు, రైతు ఉద్యమంలో అసువులుబాసిన 600 కుటుంబాలకు
పరామర్శ, ఆర్థికసాయం సిఎంలు కేజ్రీవాల్, భగవంత్మాన్లతో కలిసి చెక్కుల
అందజేత 26న బెంగళూరు పర్యటన మాజీ ప్రధాని దేవెగౌడతో...
ఇక్కడ ఎవరు బుగ్గి ? ఎవరు సజీవం… నా కూతురు ఎక్కడ ? కన్నీటితో ఓ తల్లి...
ఢిల్లీ మంటలు మిగిల్చిన విషాదంలో ఎందరు ఆహుతి?
న్యూఢిల్లీ : స్థానికంగా మండ్కా ప్రాంతంలో కాలిన నాలుగు అంతస్తుల భవనం దారుణ విషాద సంకేతస్థలి అయింది. తమ ఆప్తులు , ఆత్మీయుల ఆచూకి కోసం...
పాఠశాలల దుస్థితి మార్చకుంటే గుజరాత్నుంచి తరిమేయండి
ఒక్క అవకాశమివ్వాలన్న ఆప్ చీఫ్ కేజ్రివాల్
బరూచ్: గుజరాత్లో మార్పుతేవడం కోసం ఒక్క అవకాశమివ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చారు. ఒక్క అవకాశమిస్తే ఢిల్లీ,ఇటీవల విజయం సాధించిన పంజాబ్ తరహాలో...
ఢిల్లీకి ‘ఇంద్రప్రస్థ’గా పేరు మార్చండి: స్వామి చక్రపాణి
న్యూఢిల్లీ: 40 ప్రదేశాలకు పునఃనామకరణం చేయాలని బిజెపి ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లేఖ రాసిన ఒక రోజు తర్వాత అఖిల భారత్ హిందూ మహాసభ, సంత్ మహాసభ...
రబ్బరు బొమ్మగా మారిన పంజాబ్ సిఎం
కాంగ్రెస్ నేత సిద్ధూ ఆరోపణ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను రబ్బరు బొమ్మగా కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ అభివర్ణించారు. ఢిల్లీలోని ఆప్ నాయకత్వమే పంజాబ్ ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆయన ఆరోపించారు....
ఆప్ మిషన్ గుజరాత్
సబర్మతి ఆశ్రమానికి కేజ్రీ, మాన్
అహ్మదాబాద్ : ఈఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్పై ఆమ్ ఆద్మీపార్టీ దృష్టి సారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్...
అమృత్సర్లో క్రేజీవాల్ రోడ్ షో
అమృత్సర్ : ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ కాబోయే సిఎం భగవంత్ మాన్ ఆదివారం ఇక్కడ భారీ స్థాయి రోడ్ షో నిర్వహించారు. పంజాబ్ ఎన్నికలలో పార్టీకి ఘన విజయం సాధించి...
ఢిల్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్తో భేటీ
మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ పార్టీల నేతలను కలిసే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి...
ఢిల్లీలో కొవిడ్ ఆంక్షలు సడలింపు
న్యూఢిల్లీ: నగరంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 1 శాతం, అంతకంటే తక్కువ స్థాయిలో కొనసాగుతుండటంతో, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డిడిఎంఏ) శుక్రవారం దేశ రాజధానిలో విధించిన కోవిడ్-19 అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని...
మన ప్రతిపక్షాలదీ, పాకిస్థాన్దీ ఒకే ఎజెండా : మోడీ
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016 లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్తాన్ది ఒకే...
మహామహులకు ‘మహమ్మారి’
కొవిడ్ బారిన పడుతున్న సిఎంలు,మంత్రులు,సెలబ్రిటీలు
హైదరాబాద్ : కరోనా మహమ్మారి.. ఎవరినీ వదలడంలేదు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సెలబ్రిటీలు అందరూ వైరస్బారిన పడుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, బిహార్ముఖ్యమంత్రి నితీశ్కుమార్లు వైరస్బారిన పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి...