Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
ఇండియా కాదు..భారత్
న్యూఢిల్లీ: మన దేశం పేరును ఆంగ్లంలోనూ‘ ఇండియా’నుంచి ‘ మార్చబోతున్నారా? ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించి తీర్మానం చేయనున్నారా? ప్రస్తుతం చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలతో ఈ ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. అసలు ఈ...
వైషమ్యాలను వీడి, కూర్చొని చర్చించండి..
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ , ఆప్ ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అధికారుల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్తీ...
మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య బెదిరిస్తున్నారు: సుఖేష్ చంద్రశేఖర్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. మండోలి జైలులో తనకు భద్రత లేదన్నారు. జైల్లో తనకు రక్షణ లేదని, మరో జైలు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తనకు, తన...
జులై 13-14 తేదీలలో బెంగళూరులో ప్రతిపక్షాల రెండవ ఐక్య సమావేశం
ముంబై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్న లక్షంతో ఏర్పాటు చేస్తున్న బిజెపియేతర ప్రతిపక్షాల రెండవ సమావేశం జులై 13--14 తేదీలలో బెంగళూరులో జరగనున్నది. గతంలో నిర్ణయించినట్లు సిమ్లాలో...
ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు: స్టాలిన్
పాట్నా: పాట్నాలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలబెట్టే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే లోక్సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి ప్రజాస్వామ్య శక్తులను బలోపేతం చేయడం గురించి...
ప్రతిపక్షాల పాట్నా సమావేశం ముగింపు..తదుపరి సమావేశం సిమ్లాలో
పాట్నా: వచ్చే లోక్సభ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నిటినీ సమైక్యం చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా శుక్రవారం ఉదయం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఐక్యతా సమావేశంసాయంత్రానికి ముగిసింది....
ఢిల్లీ మెట్రోలో ముద్దుల వర్షం కురుపించిన యువ జంట
ఢిల్లీ: ఓ యువ జంట ఢిల్లీ మెట్రోలో ముద్దుల వర్షం కురుపించింది. ఇద్దరు ఒక వైపు కూర్చొని గాఢంగా చుంబనం ఇచ్చుకున్నారు. జంట ముద్దు పెట్టుకుంటుండగా భగత్ ఎస్ చింగ్శుబమ్ అనే వ్యక్తి...
ప్రతిపక్షాల సమావేశ ఏర్పాట్లలో నితీశ్ కుమార్ బిజీ బిజీ
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న జరగనున్న 17 ప్రతిపక్ష పార్టీల మెగా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లును బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
సమావేశానికి వచ్చే విఐపిలు బసచేయనున్న రాష్ట్ర...
ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ఎమర్జెన్సీని తలపిస్తోంది: కెసిఆర్
హైదరాబాద్: ఇప్పుడు ఢిల్లీలో ప్రయోగిస్తున్న కేంద్రం ఆర్డినెన్స్ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో జారీ చేసిన ఎమర్జెన్సీని తలపిస్తోందని, దానిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం డిమాండ్ చేశారు....
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం ప్రజావ్యతిరేకం: రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ను ముఖ్యమంత్రులు బాయ్కాట్ చేయడాని బిజెపి శనివారం తప్పుపట్టింది. ఈ సమావేశంలో 2047 నాటికి భారత్ను ఎలా అభివృద్ధి చెందిన దేశంగా మలచాలన్న దానిపై చర్చించడానికి...
రాహుల్, ఖర్గేలతో నితీష్ కుమార్ భేటీ
న్యూఢిల్లీ : 2024 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్షంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలను కలుసుకుని చర్చిస్తున్న సంగతి తెలిసిందే....
30 మందితో కూడిన కర్నాటక కేబినెట్
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఆయన 30 మందితో కూడిన కేబినెట్ను నడిపించనున్నారని సమాచారం. కర్నాటక కాంగ్రెస్కు 136 సీట్లు ఉన్నాయి. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్...
మీడియాలో ప్రజాస్వామ్యం
ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...
గోమూత్రం తాగండి బుద్ధి వస్తుంది: బిజెపి నేతలకు సలహా
నాగపూర్: కాంగ్రెస్తో చేతులు కలిపినందుకు తనను విమర్శిస్తున్న బిజెపిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ధ్వజమెత్తారు. ఆదివారం నాగపూర్లో ఒక బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ హిందూత్వమంటే...
9గంటలు ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ లి క్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ ఆదివారం విచారించింది. ఈ కేసులో ఆయనను ఏకం గా తొమ్మిది గంటల...
మోడీ సర్టిఫికెట్లపై పేచీ
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భంగపాటు ఎదురైంది. ఈ అంశం పై గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని డిగ్రీ, పిజి...
పిఎం డిగ్రీ సర్టిఫికేట్ను సమర్పించాల్సిన అవసరం లేదు: గుజరాత్ హైకోర్టు
అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నుంచి రూ. 25,000 వసూలు!
అహ్మదాబాద్: ప్రధాని కార్యాలయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ, పిజి సర్టిఫికేట్లను సమర్పించాల్సిన అవసరంలేదని గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. మోడీ...
తండ్రైన బీహార్ ఉప ముఖ్యమంత్రి
హైదరాబాద్: బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తండ్రయ్యాడు. ఆయన భార్య రాజశ్రీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంతోషకరమైన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘దేవుడు సంతోషించి, కూతురి...
దర్యాప్తు సంస్థలు దారికి వచ్చేనా?
కాంగ్రెస్ పాలించిన 2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతలపై సిబిఐ విచారణ చేపడితే అందులో 43 మంది విపక్షాలకు చెందినవారు కాగా, 2014 నుండి బిజెపి పాలనలో సిబిఐ దాడులు...
లేఖాస్త్రం
భారతీయ జనతా పార్టీ దేశాధికారాన్ని చేపట్టి తొమ్మిదేళ్ళు పూర్తి కావస్తున్నది. మొదటి నుంచి దానిది నిరంకుశ పోకడేనని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. అటు సామాజికంగా మెజారిటీ మతస్థుల్లో పరమత ద్వేషాన్ని ఉన్మాద స్థాయికి...