Monday, April 29, 2024
Home Search

అరవింద్ కేజ్రీవాల్ - search results

If you're not happy with the results, please do another search
OPS for employees if AAP comes to power

ఆప్ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఓపిఎస్

గుజరాత్ ఓటర్లకు కేజ్రీవాల్ వాగ్దానం వడోదర: ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ తరహాలోనే పాత పెన్షన్ పథకాన్ని(ఓపిఎస్) అమలు...
BJP is afraid of defeat in Gujarat:Kejriwal

బిజెపికి గుజరాత్ ఓటమి భయం

అందుకే ఆప్ అణచివేసేందుకు కుట్ర ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణ న్యూఢిల్లీ: గుజరాత్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయం బిజెపిని వెంటాడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్...
Sisodia

బిజెపి ‘ఆపరేషన్ లోటస్’ కొనసాగిస్తోంది: సిసోడియా

  న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు చైర్మన్ అమానతుల్లా ఖాన్ అరెస్టుపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం స్పందిస్తూ, ఆప్ నేతలను "విచ్ఛిన్నం" చేయడానికి బిజెపి తన "ఆపరేషన్ లోటస్"ను కొనసాగిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ...
Amit-Shahs-And-Modi

వికటించిన ఆపరేషన్ కమలం

అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్ర ఇలా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో బిజెపి అక్రమంగా అధికారం చేజిక్కించుకొని...
BJP in self-defense in Maharashtra

‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!

బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...
Arvind Kejriwal letter to PM Modi on Govt Schools

డంప్ యార్డుల కన్నా అధ్వాన్నంగా సర్కారీ స్కూళ్లు

న్యూఢిల్లీ: దేశంలోని 80 శాతానికి పైగా ప్రభుత్వ స్కూళ్లు డంప్ యార్డులకన్నా అధ్వాన్నంగా ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి బుధవారం రాసిన లేఖలో ఆరోపించారు. దేశంలోని 14,500...
Prepare plan in consultation with states: Kejriwal

అన్ని రాష్ట్రాలతో సంప్రదించి స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళిక

ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సూచన న్యూఢిల్లీ: దేశంలోని 14,500 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని సముద్రంలో నీటి బొట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దీనికి బదులుగా దేశంలోని...
Bank Locker

లాకర్‌లో సిబిఐకి ఏమీ దొరకలేదు: మనీష్ సిసోడియా

  న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసుకు సంబంధించి జరిగిన దాడుల్లో తన కుటుంబానికి క్లీన్ చిట్ లభించిందని, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు  తన ఇంట్లో ఏమీ కనుగొనలేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి...
BJP MLAs marshalled out of Delhi assembly

ఢిల్లీ అసెంబ్లీలో రచ్చ జరగడంతో బిజెపి ఎమ్మెల్యేలు ’మార్షల్డ్ అవుట్‘ !

  న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి ముందు ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీ అసెంబ్లీ నుండి మార్షల్డ్ అవుట్ చేయబడ్డారు.  బిజెపి ఎమ్మెల్యేలు పిలుపుతో పాటు పలు సమస్యలపై...
BJP acting like a serial killer Says Manish Sisodia

మోడీ సర్కార్ ఓ సీరియల్ కిల్లర్

రాష్ట్ర ప్రభుత్వాలను అంతం చేయడమే దాని పని ఎక్సైజ్ పాలసీపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ ఫేక్ మనీష్ సిసోడియా తీవ్ర ఆరోపణలు న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలను అంతం చేయడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీరియల్ కిల్లర్‌లా వ్యవహరిస్తోందని...
BJP Slams AAP Over Liquor License

భారీ కమీషన్లు ఇచ్చిన కంపెనీలకే లిక్కర్ లైసెన్సులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మద్యం వ్యాపారాన్న సంస్కరించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను ఢిల్లీ ప్రభుత్వం విస్మరించిందని, ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ కమీషన్లు చెల్లించిన కంపెనీలకే లైసెన్సులు ఇచ్చిందని...
BJP offered rs 20 crore to AAP MLAs: Sanjay Singh

బీజేపీలో చేరితే రూ.20 కోట్లు.. చేర్పిస్తే రూ.25 కోట్లు

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సిబిఐ జరిపిన దాడులతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు...
CBI raids residence of Delhi Deputy CM Manish Sisodia

ఢిల్లీ డిప్యూటీ సిఎం ఇంట్లో సిబిఐ సోదాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో సిబిఐ సోదాలు చేస్తోంది. సిసోడియా ఇంటితో పాటు ఢిల్లీ పరిసర...
Delhi Covid cases

ఢిల్లీలో కరోనాతో రోజుకు 8 నుంచి 10 మంది చనిపోతున్నారు!

  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు మంగళవారం తెలిపారు. కొవిడ్19 జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. పాజిటివ్ కేసులు, రీఇన్‌ఫెక్షన్...
BJP means corruption and illegal liquor:Kejriwal

అవినీతి.. అక్రమమద్యాల బిజెపి

గుజరాత్ సభలో కేజ్రీవాల్ దాడి బొడేలి (గుజరాత్ ) : భారతీయ జనతాపార్టీ అవినీతికి, కల్తీసారాకు పర్యాయపదం అయిందని, ఈ పార్టీని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తిప్పికొట్టాలని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపు...
AAP Party Support Opposition Candidate Margaret Alva

మార్గరేట్ ఆల్వా అభ్యర్థిత్వానికి ఆప్ మద్దతు

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరేట్ ఆల్వాకు మద్దతు ఇస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), జార్ఖండ్ ముక్తి మోర్చ(జెఎంఎం) బుధవారం...
Kejriwal skips tree plantation event as Centre ‘hijacked’ AAP's event

కేజ్రీసభ… మోడీ హైజాక్

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమం సిఎం అరవింద్ కేజ్రీవాల్ రాకుండానే జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సీటుకు పక్కన సిఎం కుర్సీ ఖాళీగా ఉంది. రాష్ట్ర...
AAP leader Rani Agrawal wins Singrauli mayor seat

మధ్యప్రదేశ్‌లో బోణీ కొట్టిన ఆప్… మేయర్ పదవి కైవసం

భోపాల్ : ఢిల్లీ, పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ (ఆప్) మధ్యప్రదేశ్ సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి 9 వేల మెజార్టీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో...
Kejriwal's Attack on PM Modi's Freebies Remark

మీ దోస్తులకు అందే బడా కాంట్రాక్టులే తాయిలాలు

ప్రధాని మోడీపై కేజ్రీవాల్ విసుర్లు న్యూఢిల్లీ : ఉచిత విద్య, ఆరోగ్య పరిరక్షణ కల్పనలు తాయిలాలు ఎట్లా అవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. వీటిని ఎన్నికల లబ్ధిఖాతాలోకి వచ్చే ఉచితాలుగా పేర్కొనడం...
AAP PAC meeting

ఆప్ మద్దతు యశ్వంత్ సిన్హాకే !

  ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత ఆప్‌కు చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పిఏసి) తన నిర్ణయాన్ని ప్రకటించింది. యశ్వంత్ సిన్హాకే మద్దతునివ్వనున్నట్లు పిఏసి ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ సమావేశానికి...

Latest News