Monday, April 29, 2024
Home Search

ప్రమాణ స్వీకారం - search results

If you're not happy with the results, please do another search

హిమాచల్ సిఎంకు కరోనా..

హిమాచల్: హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్ రెండు రోజుల నుంచి  జ్వరం ఉండటంతో ఆయన ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ...
Sukhu Sworn

హిమాచల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సుఖ్వీందర్ సింగ్ సుఖు

డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం  సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా పనిచేసిన  సుఖ్వీందర్ సింగ్ సుఖు...
SEC Announces Nagarkurnool ZPTC Election on Dec 22

22న నాగర్‌కర్నూల్ జడ్‌పి చైర్మన్ ఎన్నిక

మనతెలంగాణ/ హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుదల చేశారు. తెలకపల్లి జడ్పిటిసి పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్‌లో సంతానానికి సంబంధించి తప్పుడు...

గవర్నర్ల సమాంతర పాలన!

 గవర్నర్లు మంత్రులను తొలగించగలరా? ఒక మంత్రిని తొలగించాలంటూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ముఖ్యమంత్రిని కోరడం సంచలనం సృష్టించింది. బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల గవర్నర్లు రానురాను సమాంతర పాలకులు అయిపోతున్నారు....
Mallikarjun Kharge took charge as Congress president

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఖర్గే

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల ప్రాధికార సంస్థ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ...
Sandeep Makhtala was elected Tita Global President

టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందీప్ మ‌ఖ్త‌లా

‘టీటా’ ది ప్రత్యేక ఒరవడి ఐటీ ఉద్యోగులకు అండగా ‘టీటా’ రానున్న రోజుల్లో టీటాతో కలిసి వివిధ కార్యక్రమాలు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందీప్ మఖ్తల ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మనతెలంగాణ/హైదరాబాద్:  ఐటీ...
Opposition leaders will meet in Patna after Karnataka elections

బీహార్‌లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు

తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్‌డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు...

రాష్ట్రపతి అధికారాలు

ఇండియన్ పాలిటీ స్పెషల్-14 శాసన అధికారాలు రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగం ఆర్టికల్ 111 ప్రకారం ఉభయ సభలు ఆమోదించిన బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం. రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ఆహ్వానిస్తారు. సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేస్తారు.....
72 percent criminal cases against Ministers in Bihar

బీహార్‌లో 72 శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు

న్యూఢిల్లీ: బీహార్‌లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 70 శాతానికి పైగా మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల హక్కులకు చెందిన సంస్థ ఎడిఆర్ వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి...
Bihar new cabinet ministers

బీహార్ లో తేజస్వి యాదవ్ అన్నకు కూడా మంత్రి పదవి!

పాట్నా: బీహార్ లో కొత్త మంత్రి వర్గం పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తమ మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మంగళవారం...
Shinde Cabinet expansion

దేవేంద్ర ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు !

  ముంబై : బిజెపి సహాయంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడు వారాల తర్వాత, ఏక్‌నాథ్ షిండే తన డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోం,  ఆర్థిక శాఖలలను అప్పగించారు.18 మంది...

బీహార్‌లో బిజెపి కుట్ర భగ్నం

సంపాదకీయం: బీహార్‌లో ఊహించినదే జరిగింది. వాస్తవానికి ఇది 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జరిగి ఉండాల్సింది. అప్పుడు బిజెపి చేతిలో నితీశ్ కుమార్ తిన్నది మామూలు దెబ్బ కాదు. ఒక...
PM Modi And Manmohan Singh cast vote

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ, మన్మోహన్ సింగ్

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు శనివారం పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే పలువురు ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ఎంపీలు కూడా ఓటేశారు. ఉదయం 10...
Justice UU Lalit in line to become next CJI

తదుపరి సీజేఐగా జస్టిస్ యు.యు. లలిత్

న్యూఢిల్లీ : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులు కానున్నారు. సుప్రీం కోర్టు 49 వ సీజేగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి...
Supreme Court Shock to AP Govt over Polavaram 

భారత న్యాయ వ్యవస్థ

బ్రిటీష్ కాలంలో న్యాయవ్యవస్థ.. బ్రిటీష్‌కు పూర్వం దివ్య పరీక్షలు ఉన్నాయి. బ్రిటీష్ వారు దివ్య పరీక్షలు రద్దు చేసి అద్భుతమైన న్యాయవ్యవస్థను పరిచయం చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటగా రెండు న్యాయస్థానాలు ఏర్పాటు చేసింది. 1. సదర్...
Suresh N Patel as Central Vigilance Commissioner

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సురేష్ ఎన్ పటేల్

న్యూఢిల్లీ : సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సురేష్ ఎన్ పటేల్ నియామకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం లోని సెలక్షన్ కమిటీ ఇటీవల ఆమోదించింది. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం సురేష్...
Job aspirants in Preparation

జికె, కరెంట్ అఫైర్స్

అంతర్జాతీయం: రష్యా ప్రత్యేక ఐఎస్‌ఎస్! అమెరికా, యూరప్, జపాన్, కెనడా, రష్యా సంయుక్తంగా నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)నుంచి రష్యా వైదొలగనుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పశ్చిమ దేశాలతో అసఖ్యతతో రష్యా ఈ...

ధరలపై దాష్టీకం

 ధరల పెరుగుదల అనడం కంటే ‘పరుగు’దల అనడమే వాస్తవమనిపిస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ధరలు స్థిరంగా వొక చోట నిలబడిన పరిస్థితులు లేవు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చిన తర్వాత...
General science questions and answers in telugu

కరెంట్ అఫైర్స్…

జాతీయం: 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. పార్లమెంటులో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె...
Double rice mills after formation of Telangana

తెలంగాణ ఏర్పడిన తర్వాత రెట్టింపు రైస్ మిల్లులు

  హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రెట్టింపు రైస్ మిల్లులు ఏర్పాటు అయ్యాయని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో 1800 ఉంటే నేడు 3400కు...

Latest News

నిప్పుల గుండం