Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
ఆర్థిక సంక్షోభం.. అమెరికాలోని ఎంబస్సీని అమ్మకానికి పెట్టిన పాక్..
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు దైనందిన కార్యకలాపాల నిర్వహణలకు వీలు కల్పించుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నానా మార్గాలు ఎంచుకొంటోంది. ఇందులో భాగంగా ఇప్పుడు పాకిస్థాన్ అమెరికాలోని తమ ఎంబస్సీ ఆస్తులను అమ్మేసుకుంది....
అటవీ విస్తీర్ణంలో తెలంగాణ రెండో స్థానం : కేంద్రం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కిలోమీటర్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో...
హిందువులపై వ్యాఖ్యలు: ఎంపి అజ్మల్పై ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు ఆదేశం
గువాహటి: హిందూ పురుషులు, మహిళలపై వివాదాస్పద వయాఖ్యలు చేసిన లోక్సభ సభ్యుడు బద్రుద్దీన్ అజ్మల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా గువాహటి పోలీసులను అస్సాంలో కామరూప్ జిల్లా కోర్టు శుక్రవారం ఆదేశించింది. డిసెంబర్ 2న...
చైనా విషయంలో పిఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? : కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దు ఘర్షణ వాతావరణంపై కేంద్ర ప్రభుత్వం చర్చ జరపకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ గురువారం నిందించింది. చైనా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకని మౌనంగా ఉంటున్నారని ఎఐసిసి మీడియా, పబ్లిసిటీ...
17న విడుదల కానున్న నిఖిల్, అనుపమ “18 పేజెస్” ట్రైలర్
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ...
ఈ ఏడాది 29 దేశాల్లో 115 మంది మీడియా వర్కర్ల చంపివేత
జెనీవా: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 29 దేశాల్లో 115 మంది మీడియా సిబ్బంది చంపివేతలకు గురయ్యారు. కాగా ఉక్రెయిన్, మెక్సికోలలోనే అత్యధిక చంపివేతలు జరిగాయి. ఈ వివరాలను జెనీవాలోని...
బాల్యాన్ని మింగేస్తున్న కేన్సర్
ఒకప్పుడు గొప్పింట్లో కనిపించే ‘కేన్సర్’ భూతం, ఇప్పుడు పేద ధనిక తేడా లేకుండా బాల్యాన్ని కూడా మింగేస్తోంది. లుకేమియా, మెదడు కేన్సర్, లింఫోమా, న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూ మర్ వంటి కేన్సర్లు చిన్నారులను...
రాష్ట్రంలో త్వరలో మొబిలిటీ వ్యాలీ
హైదరాబాద్ : ప్రపంచస్థాయి అధునాతన ఆటో విడిభాగాల తయారీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్ర త్యేకంగా ఒక మొబిలిటి వ్యాలీని సృష్టించేందుకు కృషి చే స్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి...
కీలక సన్నివేశాల చిత్రీకరణలో…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అయింది. కానీ అల్లు అర్జున్తో సంబంధం లేని సన్నివేశాలను తీసుకుంటూ వెళ్తున్నాడు సుకుమార్. ఇప్పుడు...
2022లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలను ప్రకటించిన ఐఎండిబి..
చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు మరియు ప్రముఖుల గురించిన సమాచారం కోసం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అధికారిక మూలం IMDb (www.imdb.com), ఈరోజు ప్రపంచవ్యాప్తంగా IMDb వినియోగదారులతో అత్యంత ప్రజాదరణ పొందిన...
ఇండియన్ ఆర్మీకి హైద్రబాదీ మిస్సైల్స్..
హైదరాబాద్ : భారతీయ ఆర్మీకి మిస్సైల్ కిట్స్ అందించడం గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయన తన ట్విట్టర్లో బుధవారం పోస్టు చేశారు. రక్షణ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత...
బోష్ స్మార్ట్ క్యాంపస్ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్ను హైదరాబాద్లో ఇవాళ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. మౌళిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ అన్నారు. నగర అభివృద్ధికి సిఎం కెసిఆర్...
మళ్ళీ ఘర్షణలు!
సంపాదకీయం: భారత చైనాల మధ్య వాస్తవాధీన రేఖ మళ్ళీ ఉద్రిక్తం అయింది. రెండేళ్ళ క్రితం లడఖ్ వద్ద గాల్వాన్ లోయలో సంభవించినంత తీవ్రమైనవి కానప్పటికీ రెండు దేశాల సైన్యాల మధ్య తిరిగి ఘర్షణలు...
బిఆర్ఎస్: చారిత్రక ఆవశ్యకత
75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో ఈ సుదీర్ఘ కాలం కేంద్రంలో అధికారంలో వుంటూ వస్తున్న రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల పాలనలో...
తలసరి ఆదాయంలో దక్షిణాదిలోనే రంగారెడ్డి టాప్
హైదరాబాద్: ఆదాయాన్ని సముపార్జించుకోవడంలో దక్షిణభారత రా ష్ట్రా ల్లో రంగారెడ్డి జిల్లా ప్రజలు అగ్రస్థానంలో నిలిచారు. దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగ్రస్థానంలో నిలిచిన 18...
పెట్టుబడుల వరద
రూ.576 కోట్లతో ముందుకొచ్చిన జపాన్ కంపెనీలు
డైఫుకు పెట్టుబడి రూ.450కోట్లు, నికోమాక్ తైకిషాకు రూ.126 కోట్లు
ఐటి, పరిశ్రమల శాఖమంత్రి కెటిఆర్ సమక్షంలో ఎంఒయులు కుదుర్చుకున్న కంపెనీలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల...
భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 402.73...
విశాల్ ‘లాఠీ’ ట్రైలర్ విడుదల
యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్ తో కూడిన...
చైనా పేరెత్తాలంటేనే ప్రధానికి భయం: అసదుద్దీన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా విషయంలో తన సాహస వైఖరిని కనబరచలేదని ఆల్ ఇండియా మజ్లీస్ఎఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం అభిప్రాయపడ్డారు. “ప్రధాని...
బీమార్ బంగ్లా!
సోనార్ బంగ్లా బీమార్ బంగ్లాగా ఎలా మారిపోయింది? సిరి బంగ్లాదేశ్ శ్రీలంక అడుగులు ఎందుకు వేస్తున్నది? శీఘ్ర అభివృద్ధి సూచీలతో చిన్న దేశాల్లో మిన్న అనిపించుకొన్న దేశం భారీ రుణం కోసం అంతర్జాతీయ...