Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
భూటాన్కు తొలిసారి భారతీయ రైల్వేల సరకు రవాణా
అలీపూర్దువర్(ప.బెంగాల్): భారతీయ రైల్వేలు మొట్టమొదటిసారి భూటాన్కు బహుళ మార్గాల ద్వారా సరకు రవాణా వాహనాలను అందచేసినట్లు శనివారం అధికారులు తెలిపారు. భూటాన్ కొనుగోలు చేసిన 75 సరకు రవాణా వాహనాలను చెన్నై నుంచి...
రోహిత్-రామచంద్రభారతి మధ్య ఫోన్ సంభాషణ….
https://youtu.be/xKKJqyJ26Yg
రంగారెడ్డి: మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో ఆడియో రికార్డు బయటికొచ్చింది. పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్రభారతి మధ్య ఫోన్ సంభాషణ బయటపడింది. ఫాంహౌస్ మీటింగ్కు ముందు రామచంద్రభారతితో రోహిత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు.
పైలట్రోహిత్రెడ్డితో రామచంద్రభారతి...
పాక్ గూఢచారి వలపు వలలో చిక్కి జైలుపాలు
జైపూర్: ఢిల్లీలోని సేనా భవన్లో నాలుగవ తరగతి ఉద్యోగిగా పనిచేస్తూ సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇతరులకు చేరవేసిన నేరానికి జైలుపాలైన 31ఏళ్ల రవిప్రకాశ్ మీనా తనను వలపు వలలో దింపిన మహిళ...
మణికొండలో హెరాయిన్ పట్టివేత
110 గ్రాములు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు
హైదరాబాద్: అవసరం ఉన్న వారికి హెరాయిన్ విక్రయించేందుకు తెచ్చిన 110 గ్రాములను ఎక్సైజ్ పోలీసులు మణికొండలో గురువారం పట్టుకున్నారు. ఓ వ్యక్తి హెరాయిన్ తీసుకుని వచ్చి...
బిజెపి ఓటమికి అన్ని శక్తులూ ఏకం కావాలి
సీతారాం ఏచూరి పిలుపు
కోల్కత: హిందుత్వ రాష్ట్ర ప్రచారకర్తలను ఓడించడానికి లౌకిక ప్రాంతీయ పార్టీలతోపాటు పర్యావరణ, దళిత హక్కుల కార్యకర్తలతోసహా రాజకీయేతర శక్తులను ఏకం చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు....
మోడీయిజం నూతన ఫాసిజం
జీవితమంతా మోడీ తన గుంపులో భిన్నంగా ఉన్నారు. తన బృంద సభ్యులను మూర్ఖులను చేశారు. ఖాకీ నిక్కరు, సంఘ్ టోపీ, సాముకర్ర ధరించలేదు. సహచరుల దుస్తులకు భిన్న దుస్తులు ధరిస్తారు. సంఘ్ తాత్వికత...
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం
మరో రెండు రోజులు వర్షాలే
వచ్చే వారం సూపర్సైక్లోన్ ముప్పు
సిత్రాంగ్గా నామకరణం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కావటంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రుతుపవనాలు...
కరుణాకర్ రెడ్డికి వాటర్మ్యాన్ అఫ్ సౌత్ ఇండియా అవార్డు
హైదరాబాద్: మురుగునీటి శుద్ధి, సామాజిక నీటి శుద్ధి ప్లాంట్లతో దేశంలో వేలాది గ్రామాల్లో ప్రజల దాహార్తి తీరుస్తూ జల ప్రదాతగా గుర్తింపు పొందిన ఎం. కరుణాకర్ రెడ్డిని మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది....
చీకట్లను చీల్చిన చంద్రుడు
తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్వన్గా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం టాప్లో దూసుకుపోతోంది. ఎనిమిది సంవత్సరాలుగా మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ మోడల్ కావాలని అహర్నిశలు శ్రమించినా...
జిఎస్టి దూకుడు
సెప్టెంబర్లో రూ.1,47,686 కోట్ల వసూళ్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడి
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జిఎస్టి) రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఏడో నెలలో గరిష్ఠాన్ని అందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే వృద్ధిని నమోదు చేశాయి....
కేంద్ర సంస్థల దుర్వినియోగం.. మోడీ ప్రమేయం లేదు: మమత
కేంద్ర సంస్థల దుర్వినియోగం అనుచితం
బెంగాల్ అసెంబీలో తీర్మానం ఆమోదం
మోడీ ప్రమేయం లేదన్న మమత
కొందరు బిజెపి నేతలతోనే ఇదంతా
కోల్కతా : కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరుగుతోందని పేర్కొంటూ, ఈ...
‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!
బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...
మమత గర్జన
కోల్కతా: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా బిజెపియేతర పక్షా ల గొంతుకలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజె పి ముక్త్ భారత్కు పిలుపునిచ్చారు. ఆయన బాటలోనే ఇటీవల...
సైబర్ నేరాల కట్టడిలో మనమే ‘టాప్’
ఆన్లైన్ ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా
నమోదు చేయడంలో అగ్రస్థానం
నేరస్థులబారిన పడకుండా
రూ.26 కోట్లకు రక్షణ :డిజిపి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై కేసులు నమోదు చేసి సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టడంలో రాష్ట్ర పోలీసు...
కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ చేపడతాం: మమతాబెనర్జీ హెచ్చరిక
కోల్కతా : పశ్చిమబెంగాల్లో సీబీఐ, ఈడీ దాడుల కేసులు పెరుగుతుండటం పట్ల ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. బెంగాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ చేపడతామని ఆమె హెచ్చరించారు. టీఎంసీ...
3 బస్సులలో ఎమ్మెల్యేలతో రిసార్ట్లకు సోరెన్
జార్ఖండ్లో బిజెపికి చిక్కరు దొరకరు
రాంచీ : జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం తీవ్ర ఉత్కంఠకు , రిసార్ట్ బసలకు దారితీసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, అధికారంలో ఉన్న సంకీర్ణ పక్ష ఎమ్మెల్యేలు శనివారం మూడు...
బిజెపి దుష్ట రాజకీయం
రాష్ట్రం పెంచి పోషించుకొంటున్న సఖ్యత, సామరస్యాల పూదోటపై విద్వేష విష మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎనిమిదేళ్లుగా పెరిగి పరిమళిస్తున్న సహజీవన వనాన్ని కబళించడానికి చీలు నాలుకల సర్పాలు ఢిల్లీ నుంచి కట్టగట్టుకు వస్తున్నాయి. ఇక్కడ...
బిజెపి విషయంలో మెత్తబడుతున్న తృణమూల్ కాంగ్రెస్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోగా కేవలం తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మాత్రం ప్రధాన పార్టీలుగా నిలిచాయి. ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు...
మైదానాలు
పంజాబ్ హర్యానా మైదానం
పంజాబ్, హర్యానా సారవంత మైదానాలు భారత ఎడారికి ఈశాన్య దిశలో ఉన్నాయి.
ఈ మైదానాలు ఈశాన్య దిశ నుండి నైరుతి దిశకు సుమారు 640 కిలోమీటర్లు వ్యాపించాయి.
ఇవి పశ్చిమం నుండి తూర్పుకు...
డిసెంబర్ నాటికి సిఎఎ అమలు
బెంగాల్ బిజెపి ఎమ్మెల్యే ధీమా
కోల్కత: ఈ ఏడాది డిసెంబర్ నాటికి పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలులోకి వచ్చే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ బిజెపి ఎమ్మెల్యే అసిమ్ సర్కార్ శుక్రవారం వెల్లడించారు. పశ్చిమ...