Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
స్వేచ్ఛాయుత దృష్టికోణం
అంతర్జాతీయ సాహిత్య ప్రపంచంలో తస్లీమా నస్రీన్ పేరు తెలియని వారుండరు. ఆమె బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ నగరంలో 1962లో జన్మించారు.1984 లో మెడిసిన్ పట్టా పుచ్చుకొని, బంగ్లా రాజధాని ఢాకాలోని ఆసుపత్రులలో ప్రసూతి...
కమలానికి కర్ణాటక పరీక్ష!
2023లో తొమ్మిది రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు కీలకం కావడంతో వాటన్నింటిలో గెలుపు సాధించాలని తాజాగా ఢిల్లీలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో పార్టీ నేతలు పిలుపిచ్చారు....
మోడీ.. ఇదేం తొండి
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)లు కూ డబలుక్కొని మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశా యి.తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా, చట్ట ప్రకారం రుణాల రూపంలో నిధుల ను సమీకరించుకునే...
బిజెపి అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం పొడగింపు !
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బిజెపి) అధ్యక్షుడు జెపి. నడ్డా పదవీ కాలంను 2024 జూన్ వరకు పొడగించారు. బిజెపి జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశంలో మంగళవారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని...
గంగాసాగర్లో నాగ సాధువుల పుణ్యస్నానాలు
న్యూస్డెస్క్: కుంభమేళా తర్వాత అతి పెద్ద మేళాగా భావించే గంగాసాగర్లో లక్షలాది మంది భక్తులు శనివారం పవిత్ర స్నానాలు ఆచరించారు. మకర సంక్రమణాన్ని పురస్కరించుకుని కోల్కతాలోని బాపూ ఘాట్లో నాగ సాధువులతోసహా లక్షలాది...
డ్రగ్స్ విక్రయిస్తున్న డెంటల్ డాక్టర్ అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : డ్రగ్స్ విక్రయిస్తున్న డెంటల్ డాక్టర్ను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. నిందితుడి వద్ద నుంచి 53గ్రాముల...
చోరీ కేసులో కేంద్ర మంత్రి సరెండర్..
జామ్నగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ నగల దుకాణంలో దొంగతనం కేసులో పశ్చిమ బెంగాల్లని ఓ కోర్టులో లొంగిపోయి తరువాత బెయిల్పై బయటకు వచ్చారు. 2009లో అలిపూర్దువార్లోని రెండు నగల...
యువతి ప్రైవేట్ వీడియో అప్లోడ్..మాజీ ప్రియుడి అరెస్టు
బెంగళూరు: తన మాజీ ప్రేయసికి చెందిన వ్యక్తిగత వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఒక వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. 21 సంవత్సరాల ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు పై...
ముగ్గురి బతుకులు బుగ్గి
మన తెలంగాణ/జిన్నారం: సంగారెడ్డి జిల్లాలో ఘో రఅగ్నిప్రమాదం సంభవించింది. జిన్నారం మం డ లం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్ ప రిశ్రమలోవేర్హౌస్ బ్లాక్లో ఆదివారం మధ్యా హ్నం మంటలు చెలరేగి ముగ్గురు కార్మికులు...
సికింద్రాబాద్–విజయవాడ మధ్య ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ జనవరి మూడో వారంలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’కు జెండా ఊపి ఆరంభించనున్నారు. జనవరి19-20 మధ్య ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఆయన వచ్చే తేదీలు...
వారు పెద్దోళ్లు: ప్రశాంత్ కిశోర్
మోతిహారి: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’పై రాజకీయవేత్తగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం వ్యంగ్యంతో కూడిన ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం కిశోర్ కూడా తన స్వంత...
కాంగ్రెస్ను కాంగ్రెస్ వాళ్ళు బతకనిస్తారా?
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇంచార్జ్ వచ్చారు. కాంగ్రెస్ సీనియర్లు, అధ్యక్షుని మధ్య పోరులో ఇంచార్జ్ వికెట్ పడిపోయింది. మాణిక్యం ఠాకూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రే వచ్చారు. పేరులో కూడా...
వరి రైతుల కోసం ‘మెంటార్’ ను విడుదల చేసిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్
హైదరాబాద్: సుప్రసిద్ధ ఆగ్రోకెమికల్ కంపెనీ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ నేడు నూతన ఫంగిసైడ్ ‘మెంటార్’ను వరి రైతుల కోసం విడుదల చేసింది. వరిలో కనిపించే తెగుళ్లు (ఆకు మడత) వంటి వాటిని నియంత్రించడంతో...
ఏలూరులో నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్ ప్రారంభించిన యమహా
ఇండియా యమహా మోటర్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్ నేడు తాము నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్ను ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ బ్లూ స్క్వేర్ షోరూమ్ను లక్ష్మీ మోటర్స్ పేరుతో (2000...
ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?
2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే...
మోడీ నిజమైన కర్మయోగి
న్యూఢిల్లీ: తనకు అత్యంత ప్రీతిపాత్రమైన తల్లి హీరాబెన్ అంత్యక్రియుల ముగిసిన కొద్ది సేపటికే ప్రధాని నరేంద్ర మోడీ విధుల్లో మునిగి పోయారు. తల్లి మరణంతో పశ్చిమ బెంగాల్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న ఆయన...
పిల్లలు ఆపిన బలవంతపు పెళ్లి
కోల్కతా: పిల్లలు కాదు పిడుగులు వాళ్లు మైనర్ అయిన తమ స్నేహితురాలికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తెలుసుకుని ఆ పెళ్లిని అడ్డుకున్న ధైర్యవంతులు వాళ్లు. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో శనివారం జరిగిన...
మోడీజీ.. ‘చైనాపే చర్చ’ ఎప్పుడు?
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదంపై మోడీ ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ మరో సారి విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే ‘చైనాపై చర్చ’ప్పుడు నిర్వహిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
గుజరాత్లో బిజెపికి హెచ్చరికలు
గుజరాత్లో ఇప్పటి వరకు ఎవ్వరు, ఎప్పుడు సాధించని ఘన విజయం సాధించడంతో దేశంలో ఇక ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడని మరోసారి స్పష్టం చేసిందని, 2024 ఎన్నికలలో సహితం పాత రికార్డులు...
పాణం మీదకు తెచ్చిన పిట్ట చేష్టలు.. (వీడియో)
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో బుధవారం ఒక పక్షి చేసిన పని రైల్వే టిటిఇ ప్రాణం మీదకు తెచ్చిపెట్టింది. బుధవారం స్టేషన్ ప్లాట్ఫారం మీద ఇద్దరు టిటిఇలు నడుచుకుంటూ వెళుతుండగా...