Home Search
అరెస్టు - search results
If you're not happy with the results, please do another search
బోయిన్ పల్లిలో హాష్ ఆయిల్ ముఠా అరెస్ట్
బోయిన్ పల్లి: సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో హాష్ ఆయిల్ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హాష్ ఆయిల్ విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి...
మోడీతో పవార్ భేటీ!
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్కు దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానముంది. పార్టీలకతీతంగా అందరి మన్ననలను పొందగలిగే స్థాయికి ఆయన ఎదిగారు. అటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో వేసే అడుగుల...
అరకులో గంజాయి వనాలు
వెయ్యి ఎకరాల్లో సాగు
గంజాయి నుంచి హష్ ఆయిల్ తయారు చేస్తున్న నాగేశ్ అరెస్టు
n వెయ్యి ఎకరాల్లో గంజాయి సాగు
n డ్రగ్స్ కేసులో లక్ష్మీపతి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నగేశ్ అరెస్ట్
n...
శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ఎత్తివేత
కొలంబో : శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితిని ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు మంగళవారం అర్థరాత్రి ప్రకటన వెలువరించారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు భారీగా ఆందోళనకు దిగడంతో...
డ్రగ్స్ విక్రేత, కస్టమర్ల అరెస్ట్
తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారులు
120 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన హెచ్ న్యూ డిసిపి చక్రవర్తి గుమ్మి
హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు, తొమ్మిది మంది డ్రగ్స్ బానిసలను హైదరాబాద్ నార్కోటిక్...
కెటిఆర్ సీరియస్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని భోలక్పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను దుర్భాషలాడిన కేసులో గౌస్ ను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి...
ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆస్తులు ఇడి జప్తు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్కు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తూ ఆయన, ఆయన కుటుంబ నియంత్రణలో ఉన్న కంపెనీలకు చెందిన రూ. 4.81 కోట్ల ఆస్తులను జప్తు...
పత్తి చేనులో గంజాయి వనం
చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
మన తెలంగాణ/ములుగు జిల్లా: పత్తి చేలలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన సంఘటన ములుగు జిల్లా దేవగిరి పట్నం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్
వరంగల్: గంజాయి తరలిస్తున్న నలుగురిని మిల్స్ కాలనీ, మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.6.30 లక్షల విలువైన గంజాయిని...
భార్యను హత్య చేసిన నిందితుడికి 10 ఏళ్ల జైలు
హైదరాబాద్ : భార్యను హత్య చేసిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ ఎల్బి నగర్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, జల్పల్లికి చెందిన...
విద్వేష వ్యాఖ్యలు : యతి నర్సింగానంద్పై కేసు నమోదు
న్యూఢిల్లీ : విద్వేష వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన హిందూ మహాపంచాయత్లో ఆధ్యాత్మిక నేత యతి నర్సింగానంద్ మాట్లాడుతూ ముస్లిం నేత భారత ప్రధాని అయితే...
మంత్రి నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీ 18 వరకు పొడిగింపు
ముంబై : మహారాష్ట్ర మంత్రి , ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక పీఎంఎల్ఎ కోర్టు ఈనెల 18 వరకు పొడిగించింది. సోమవారంతో రిమాండ్ ముగియడంతో ఈడీ అధికారులు...
గుట్టంతా భక్తజనం
మన తెలంగాణ/యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుని సన్నిధికి వచ్చే విఐపిలకు శని, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ మేరకు ఇఒ గీత ఆదేశాలు జారీ చేశారు. స్వామిని...
లంకలో ఎమర్జెన్సీపై నిరసన జ్వాలలు
లంకలో ఎమర్జెన్సీపై నిరసన జ్వాలలు
కొలంబోలో ప్రతిపక్ష పార్టీల ప్రదర్శనలు
ఇండిపెండెన్స్ స్కేర్ వద్ద ఉద్రిక్తత
వేయి మందివరకూ అరెస్టు
కాండీలో విద్యార్థులపై భాష్ఫవాయువు
సోషల్ మీడియాకు బ్రేక్లు, కొనసాగుతున్న కర్ఫ్యూ
కొలంబో: దేశంలో...
కర్ఫ్యూను ఉల్లంఘించిన శ్రీలంక విద్యార్థులు
వాటర్ కెనాన్లు, భాష్పవాయువులు ప్రయోగిస్తున్న పోలీసులు
కొలంబో: శ్రీలంక సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. సుస్థిరతను అందిస్తానంటూ 2019లో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు రాజపక్షకు వ్యతిరేకంగా రాజకీయ వాతావరణం మారుతోంది. శ్రీలంకలో దిగజారిన ఆర్థిక సంక్షోభంకు...
కలగంటాడు… చోరీలు చేస్తాడు
చిట్టీలు వేసి పనికానిస్తున్న నిందితుడు
43 చోరీలు చేసిన అంబేద్కర్
230 తులాల బంగారు ఆభరణాలు, 10కిలోల వెండి స్వాధీనం
రూ.1.30 కోట్ల సొత్తు స్వాధీనం
హైదరాబాద్: కలగని చోరీలు చోరీలు చేస్తున్న ఘరానా దొంగను రాచకొండ పోలీసులు...
తీవ్రమవుతున్న శ్రీలంక ఆర్థిక సంక్షోభం
గోటబయ రాజపక్స రాజీనామాను డిమాండ్ చేసిన నిరసనకారులు
శ్రీలంక తమిళులకు సాయపడేందుకు మోడీ సాయం కోరిన స్టాలిన్
న్యూఢిల్లీ: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు పెచ్చరిల్లుతోంది. ఆ దేశం దిగుమతులకు చెల్లించాల్సినదానికే సతమతమవుతోంది. భారత్ ఇప్పటికే...
రక్తపోటు, ఉబకాయంతో యువతలో గుండెపోటు
బిఎంఐ, బిపికి సంబంధం ఉండటంతో... ఉబకాయం ఉన్నవారిలో బీపి ప్రమాదం 41 శాతం
ఐహెచ్ఎల్ కేర్ సర్వేలో పలు ఆసక్తి విషయాలు వెల్లడి
హైదరాబాద్: అధిక బరువు, ఊబకాయ, అధిక రక్తపోటు, మెటబాలిక్ డిజార్డర్స్తో...
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
రూ.1,13,500 నగదు,
నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్, బేగంబజార్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,13,500 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు...
డ్రగ్స్కు బిటెక్ విద్యార్థి బలి
మత్తు కోసం మోతాదు మించి సేవించడంతో మృతి
ప్రేమ్ ఉపాధ్యాయ అనే డ్రగ్స్
అమ్మకందారుని అరెస్టు చేయడంతో
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన
ఉదంతం
మాదకద్రవ్యాల వల్ల సంభవించిన
తొలి మరణం నల్లకుంట,
జూబ్లీహిల్స్...