Home Search
అదృశ్యం - search results
If you're not happy with the results, please do another search
తెలుగు రాష్ట్రాల్లో 72,767మంది బాలికలు, మహిళలు అదృశ్యం
హైదరాబాద్ ః ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంద్రప్రదేశ్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్రం ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. బుధవారం పలువురు రాజ్యసభ సభ్యులు సభలో అడిగిన ప్రశ్నకలు కేంద్ర హోంశాఖ...
వ్యక్తి అదృశ్యం
కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా గాందారి మండల గండిపేట గ్రామానికి చెందిన బండారి రాజేశ్వర్ కనబడటం లేదని, ఎవరికైనా తెలిస్తే ఆచూకి తెలుపగలరని అతని అల్లుడు భాను కోరారు. పది రోజులుగా...
సంగారెడ్డి ఐఐటిలో విద్యార్థి అదృశ్యం
కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు
విశాఖ వెళ్లిన పోలీసులు
సంగారెడ్డి: ఐఐటి హైదరాబాద్లో బిటెక్ సెకండీయర్ చదువుతున్న కార్తీక్ (21) మిస్సింగ్ మిస్టరీగా మారింది. సంగారెడ్డి రూరల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం 17న...
హైదరాబాద్లో బిజెపి నేత అదృశ్యం
అల్వాల్ : హైదరాబాద్లో బీజేపీ నేత అదృశ్యమయ్యాడు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర శివార్లలోని అల్వాల్ ప్రాంతంలో బీజేపీ స్థానిక నాయకుడు ఎం.తిరుపతిరెడ్డి గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించడం...
జనగామలో బిజెపి నేత తిరుపతి రెడ్డి అదృశ్యం….
జనగామ: బిజెపి నేత తిరుపతి రెడ్డి అదృశ్యమయ్యాడు. అల్వాల్ లో అపహరించారని పోలీసులకు అతడి భార్య ఫిర్యాదు చేసింది. తమ భూమి కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ...
ఆరుగురు ప్రయాణికులతో హెలికాప్టర్ అదృశ్యం
న్యూస్ డెస్క్: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఒక హెలికాప్టర్ మంగళవారం ఉదయం నుంచి నేపాల్లో అదృశ్యమైంది. నేపాల్లోని నొలుఖుంబు నుంచి ఖట్మాండు వెళుతున్న ఈ హెలికాప్టర్కు ఉదయం 10 గంటల ప్రాంతంలో కంట్రోల్...
తమ్మళిబాయ్ తండాలో బాలుడి అదృశ్యం
కొండాపూర్: తమ్మళిబాయి తండాలో బాలుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఆదివారం కొండాపూర్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మళిబాయ్ తండాకు చెందిన సూర్య సౌమ్య దంపతులకు కొడుకు...
యువతి అదృశ్యం..
బాల్కొండ : మండలం కిసాన్నగర్ గ్రామానికి చెందిన శంకర్రావు జోషి కుమార్తె జోషి రాజేశ్వరి వయస్సు 22 సంవత్సరాలు బ్రహ్మన్స్ అమ్మాయి 27వ తేదీన హైదరాబాద్ వెళుతున్నానని చెప్పి కిసాన్నగర్ నుండి బయలుదేరి...
తల్లి బిడ్డ అదృశ్యం.. కేసు నమోదు
కడ్తాల్: తల్లి, రెండేండ్ల కుమారుడు అదృశ్యమైన ఘటన కడ్తాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కడ్తాల ఏఎసై ప్రసాద్జీ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల సరస్వతి ఈ నెల 24వ...
3 ఏళ్ల కిత్రం మహిళ అదృశ్యం… సెప్టిక్ ట్యాంక్లో అస్థిపంజరం…
కోల్కతా: మూడు సంవత్సరాల క్రితం అదృశ్యమైన మహిళ అస్థిపంజరం సెప్టిక్ ట్యాంక్లో లభ్యమైన సంఘటన పశ్చిమ బెంగాల్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 24 పర్గానాస్ జిల్లాలో తుంబా మండల్-బొంబాల్ మండల్...
దాతర్పల్లిలో యువతి అదృశ్యం
తూప్రాన్ః యువతి అదృశ్యమైన సంఘటన దాతర్పల్లిలో ఈనెల 13 న చోటుచేసుకుంది. ఎస్సై సురేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... తుఫ్రాన్ మండలం దాతర్పల్లి గ్రామానికి చెందిన చింతల మల్లేశం కూతురు శిల్ప ఈనెల...
2100 నాటికి హిమానీ నదాలు అదృశ్యం
ప్రపంచంలో అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలకు కాలుష్యాలు, కర్బన ఉద్గారాలు తీరని ముప్పు తెస్తున్నాయి. వీటిని అరికట్టలేకుంటే హిమాలయాలకు జీవం కలిగించే హిమానీ నదాలు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉత్తర దక్షిణ ద్రువ...
భార్యతో గొడవ పడి భర్త అదృశ్యం
జవహర్నగర్ : మద్యానికి బానిసైన భర్తను తాగొద్దని వారించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్త తిరిగిరాని సం ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీతారాం...
తొమ్మిది నెలల గర్భవతి అదృశ్యం
నల్లబెల్లి: తొమ్మిది నెలల గర్భవతి అదృశ్యమైన సంఘటన మండలంలోని లెంకాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లెంకాలపల్లి గ్రామానికి చెందిన నానబోయిన పావని అనే తొమ్మిది నెలల గర్భవతి ఆసుపత్రి...
బాలుడు అదృశ్యం..
కమ్మర్పల్లి : కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన మిర్యాల అనుత్ పాల్ (14) ఈ నెల 23 నుండి కనిపించడం లేదు. బాలుడికి చెవుడు, మూగ వాడని కుటుంబీకులు తెలిపారు. బాలుడు కనిపించడం...
రాజేంద్రనగర్లో కుమారుడితో తల్లి అదృశ్యం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో తల్లి, కుమారుడు అదృశ్యమయ్యాడు. భర్తతో భార్య గొడవపడి కుమారుడిని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి...
యువకుడి అదృశ్యం..
తాండూర్ః తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయవాడ వాల్మీకినగర్కు చెందిన మాత్కుల నవీన్కుమార్ అనే యువకుడిపై ఆదృశ్యం కేసు నమోదు చేసినట్లు తాండూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల మూడో తేదిన...
వ్యక్తిని కాపాడబోయి మరో వ్యక్తి అదృశ్యం
రాజంపేట్: కుటుంబంలో కలహాల కారణంగా అత్మహత్య చేసుకుంటానని చెరువులోకి దూకిన వ్యక్తిని కాపాడడానికి వెళ్ళిన మరో వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది....
సంగారెడ్డిలో డిగ్రీ విద్యార్థి అదృశ్యం
అమీన్పూర్: సంగారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రాకేశ్ అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. రాకేశ్ గీతం వర్సిటీలో బిఎస్సి తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల...
ఇద్దరు పిల్లలతో మహిళ అదృశ్యం
లింగంపేట్ : లింగంపేట్ మండలం బాణాపూర్ గ్రామానికి చెందిన వి వాహిత పిల్లలతో అదృశ్యం అయినట్లు ఫి ర్యాదు నమోదు అయినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....