Thursday, May 9, 2024

రాజేంద్రనగర్‌లో కుమారుడితో తల్లి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో తల్లి, కుమారుడు అదృశ్యమయ్యాడు. భర్తతో భార్య గొడవపడి కుమారుడిని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రపంచంలోనే అతి పెద్ద వయస్సు కుక్క.. ఘనంగా పుట్టినరోజు వేడుక

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News