Saturday, April 27, 2024

రంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సిమెంట్ లోడ్ లారీ డిసిఎంను ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మండే మంటలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News