Home Search
అపెక్స్ కౌన్సిల్ - search results
If you're not happy with the results, please do another search
కృష్ణ ట్రిబ్యునల్ పై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది
ఆ పార్టీ నాయకులు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదు
9 ఏళ్ల కాలయాపన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధకరం
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల ట్రిబ్యునల్...
కృష్ణా జలాలపై తొలి విజయం
కృష్ణానదీ జలాలపై తెలంగాణ రాష్ట్రం తొలివిజయం సాధించింది. నీళ్లు నిధు లు నియమాకాలే ఉద్యమ ఊపిరిగా పోరాట చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తొలిముఖ్యమంత్రిగా సారధ్య బాధ్యతలు చేపట్టిన సిఎం కేసిఆర్ కేంద్ర...
మీరు రాజకీయాల నుంచి గవర్నర్ కాలేదా?
తమిళిసై తీరుపై భగ్గుమన్న మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎంఎల్సిలుగా కేబినెట్ సిఫార్సు చేసింది. గవర్నర్ తమిళి సై మంచి మనసుతో ఆలోచించి ఉంటే కేబినెట్ సిఫా ర్సు...
పాలమూరు సాకారమవుతున్న వేళ
పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా కరవు కాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బీడు భూముల్ని తడుపుకుంటూ కృష్ణమ్మ బిరబిరా తరలిరానుంది. పాలమూరు జిల్లా వాసుల దశాబ్దాల...
ఏఎస్ సిఐ అకాడమీని ఏర్పాటు..
ముంబై: అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) ASCI అకాడమీని సగర్వంగా ఆవిష్కరించింది. మరింత బాధ్యతాయుతమైన, ప్రగతిశీలమైన ప్రకటనలు, ప్రచారాలను రూపొందించడా నికి ప్రకటనల పరిశ్రమ సామర్థ్యాన్ని విస్తరించడానికి వేసిన ముందడుగు....
కృష్ణాజలాలపై ఏపి మడత పేచీలు !
తాత్కాలిక ఒప్పందాలు ఇంకెంత కాలం
తెలంగాణకు సగం నీటి వాటా ఇవ్వాల్సిందే
అపెక్స్ కమిటీలో తేల్చుకోవాలని నిర్ణయం
హైదరాబాద్: సాగు నీటి సంవత్సరం వచ్చేసింది. 202314 సంవత్సరానికి గాను కృష్ణానదీజలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల...
ఎపి ప్రాజెక్టులు ఆపండి
అనుమతులు లేకుండా
అక్రమంగా ప్రాజెక్టులను
నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్
ఈ ప్రాజెక్టులను ఆపాలంటూ
40 లేఖలు రాసినా బోర్డు
పట్టించుకోలేదు
కృష్ణానది యాజమాన్య బోర్డుకు
తెలంగాణ ఇఎన్సి లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఏవిధమైన అనుమతులు లేకుండాకృష్ణాబేసిన్ పరిధిలో...
అజారుద్దీన్ నియంతలా మారాడు
అజారుద్దీన్ నియంతలా మారాడు
హెచ్సిఎలో అవినీతి రాజ్యమేలుతోంది
ప్రతిభావంతుకు తీరని అన్యాయం
అజర్ తీరుపై ధ్వజమెత్తిన అర్షద్, శివలాల్, శేష్ నారాయణ్
మన తెలంగాణ/హైదరబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ప్రస్తుత హెచ్సిఎ అధ్యక్షుడు...
ఎపి అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోండి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎటువంటి అనుమతులు పొందకుండానే కృష్ణానదిపై అక్రమంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులను చేపట్టింది. ప్రకాశం బ్యారేజికి దిగువన 50టిఎంసీల నీటివినియోగపు లక్ష్యాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర...
66:34 వాటాకు ‘నై’
కృష్ణా జలాల్లో అదే నిష్పత్తికి అంగీకరించం
కెఆర్ఎంబి నిర్ణయం చట్టపరంగా చెల్లుబాటు కాదు
జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా సరిదిద్దండి
గోదావరి జలాల్లో 493 టిఎంసిలకే ఎపిని కట్టడి చేయండి
ఇతర బేసిన్లకు నీటి తరలింపును అడ్డుకోవాలి
కేంద్రానికి...
ఎపి అక్రమ ప్రాజెక్టులను ఆపండి
ఏపిలో అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులు ఆపండి
గ్రీన్కోర్ పంప్డ్ హైడల్ పై అభ్యంతరాలు
కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర జలసంఘం అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పనులపై అభ్యంతరాలు తెలుపుతూ తెలంగాణ...
ఆరు ప్రాజెక్టులకు అనుమతులివ్వండి
గోదావరిపై తలపెట్టిన ఆ ప్రాజెక్టుల డిపిఆర్లు ఇప్పటికే
సమర్పించాం కృష్ణ, గోదావరి జలాల్లో న్యాయబద్ధంగా
రావాల్సిన వాటా కేటాయింపులకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు
చేయాలి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్
కుమార్తో...
గెజిట్ అమలుపై నేడు కేంద్రం సమీక్ష
కృష్ణ-గోదావరి ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చే అంశంపై కీలక నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణ-గోదావరి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చేందుకుగాను గెజిట్ నోటిఫికేషన్ అమలు తీరుపై మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం...
సిఎంలను కలిపిన కల్యాణం కమనీయం
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మనువరాలి పెళ్లి సందర్భంగా చాలాకాలం తర్వాత కలుసుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్
మన తెలంగాణ/హైదరాబాద్ : చాలా రోజుల తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు...
సాగర్ జలాల్లో తెలంగాణకు అన్యాయం
ఉమ్మడి పాలనలో ఎడమకాల్వను ఇష్టానుసారం పెంచుతూ పోయారు
నందికొండ ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో ప్రతిపాదిత ఆయకట్టు 1.3లక్షల ఎకరాలే, దానిని ఆంధ్రపాలకులు 3.7లక్షల ఎకరాలకు పెంచారు
తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదిత...
ఎపిలో పిన్నపురం హైడెల్ నిర్మాణం ఆపండి
కృష్ణ బోర్డు చైర్మన్కు తెలంగాణ ఇఎన్సి లేఖ
అక్కడ కొత్త ప్రాజెక్టులను, పాత ప్రాజెక్టుల విస్తరణను ఆపాలని విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణానదీ జలాలను ఉపయోగించుకుంటూ పిన్నపురం వద్ద చేపట్టిన...
దేశవాళీ క్రికెట్ మ్యాచ్ల ఫీజు పెంపు
ముంబై: దేశవాళీ టోర్నమెంట్లలో పాల్గొనే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్టు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జై షా ట్విటర్ వేదికగా...
మా వాటా 570టిఎంసిలు
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ నీటి వాటాలపై కుదిరింది తాత్కాలిక ఒప్పందమే
పరీవాహక ప్రాంతం, రాష్ట్ర జనాభా, మంచి నీరు, సాగునీటి అవసరాలను బట్టి తెలంగాణకు 570 టిఎంసిలు కేటాయించాల్సిందే
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను కూడా...
కేటాయింపులేమో 30 శాతం… 60 శాతం నీళ్లు వాడుకుంటారా?
హైదరాబాద్: ఎపి సిఎం జగన ఆర్డిఎస్ నుంచి దృష్టి మళ్లించడానికే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలు మోహరించాలని అంటున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్లో తేల్చుకుందామని, సుప్రీం కోర్టులో కేసు...
వరద జలాల పేరిట వంకరబుద్ధి
పోతిరెడ్డిపాడు పేరిట తెలంగాణ హక్కులకు బొక్క
కొత్తగా రాయలసీమ ఎత్తిపోతలతో రక్తం పీల్చే యత్నం
ఆంధ్రానేతలవి అసత్యాలు, అసంబద్ధ వాదనలు
ఎపిలోని పెన్నానది పరివాహక ప్రాంతాలకు కృష్ణా జలాల తరలింపేమో న్యాయమట!
తెలంగాణ కృష్ణాబేసిన్లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల...