Home Search
అసిస్టెంట్ మేనేజర్ - search results
If you're not happy with the results, please do another search
గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటా!
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుంది
ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు గృహవసతి కల్పిస్తాం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా చూస్తానని రెవెన్యూ శాఖ మంత్రి...
జిహెచ్ఎంసిని సందర్శించిన జపాన్ ప్రతినిధుల బృందం
మన తెలంగాణ /సిటీ బ్యూరో: జపాన్ ప్రతినిధుల బృందం గురువారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు మాసబ్ ట్యాంక్ లోని సిడిఎంఏ కార్యాలయంలో గల మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ ను సందర్శించారు. జెఎస్సి...
జిహెచ్ఎంసికి జాతీయ స్థాయిలో క్లీన్ సిటీ అవార్డు….
జిహెచ్ఎంసికి జాతీయ స్థాయిలో క్లీన్ సిటీ అవార్డు....
హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం
హైదరాబాద్: లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ 9వ ర్యాంకును సాధించిన గ్రేటర్ హైదరాబాద్...
జార్ఖండ్లో రైలు పట్టాలు పేల్చేసిన మావోయిస్టులు
చాయిబసా: నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో కొంత మేర రైలు పట్టాలను పేల్చివేశారు. దీంతో కోల్కతాముంబయి మార్గంలో రైలు సర్వీసులకు అనేక గంటలపాటు అంతరాయం ఏర్పడిందని పోలీసులు...
ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలి : దమ రైల్వే జిఎం
మన తెలంగాణ / హైదరాబాద్ : నిర్వహణ, అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు....
రైల్వే ట్రాక్ ట్రేస్ పాసింగ్ చేయడం తీవ్రమైన నేరం
ఇది ప్రజల భద్రతకు భంగం కలిగిస్తుంది
రైల్వే ట్రాక్లపై సమీక్షా సమావేశంలో ద.మ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్
మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే ట్రాక్ను దాటటం తీవ్రమైన నేరమని, ఇది...
లాభాల వాటా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలి
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కొరిమి రాజ్కుమార్
భూపాలపల్లి కలెక్టరేట్: కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 16న లాభాల వాటా కార్మికుల ఖాతాలో వెంటనే జమ చేయాలని సింగరేణి...
ఇండియా పోస్ట్తో అమెజాన్ అవగాహన ఒప్పందం
న్యూఢిల్లీ: “భారత మార్కెట్లో వృద్ధి, దీర్ఘకాలిక సంభావ్యత, భారతదేశంలోని మిలియన్ల మంది వినియోగదారులు, విక్రేతలకు సేవ చేసే అవకాశం గురించి మేము సంతోషిస్తున్నాము. 2030 నాటికి మా వ్యాపారాలన్నింటిలో 15 బిలియన్ డాలర్ల...
రేషన్ బియ్యం రీసైక్లింగ్ పై ఉక్కు పాదం: పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్
మన తెలంగాణ/హైదరాబాద్: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసినా, సీఎంఆర్ లో రేషన్ బియ్యం కలిపినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌరసరఫరాల సంస్ధ ఛైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ హెచ్చరించారు. శనివారం ఆయన...
ప్రభుత్వ అధికారుల ఇళ్లపై లోకాయుక్త దాడులు
బెంగళూరు: కర్నాటకవ్యాప్తంగా పలువురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 48 ప్రదేశాలలో దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, బీదర్, కొడగు, చిత్రదుర్గ, దావణగెరె తదితర...
తెలంగాణలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వూహాత్మక సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణలో విస్తృతంగా ఉన్న తన శాఖల నెట్వర్క్ ద్వారా తన సేవలను అనుసంధానం చేయడం కోసం దేశంలోని ప్రధాన జాతీయ బ్యాంకుల్లో ఒకటయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రాష్ట్రంలోని వివిధ కీలక...
383 ఏళ్ల జైలు శిక్ష.. రూ. 3 కోట్లకు పైగా జరిమానా
కోయంబత్తూరు : నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తమిళనాడు లోని కోయంబత్తూర్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. దీంతోపాటు రూ. 3.32...
భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెద్దపల్లి: గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పట్టణంలోని రంగంపల్లి వద్ద గల జాతీయ రహదారిపై వివిధ వార్డుల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను చైర్మెన్ దాసరి మమత...
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం… ప్రాణాలు కాపాడుదాం
జగిత్యాల: రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా కోరారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత...
తెలంగాణ అభివృద్ధిలో నాబార్డ్ ముఖ్య భూమిక
చిగురుమామిడి : తెలంగాణ అభివృద్ధిలో నాబార్డ్ యొక్క ముఖ్య భూమిక ఆజాదికా అమృత్ మహోత్సవంను గురువారం పెద్ద ఎత్తున నిర్వహించినట్లు జన వికాస్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సిఈవో పెండ్లి సంపత్ కుమార్...
గోదాంల వద్ద ఎక్కువ లారీలు పెండింగ్లో ఉండకుండా చూసుకోవాలి
అదనపు కలెక్టర్ రమేష్
మెదక్ : గోదాంల వద్ద ఎక్కువ లారీలు పెండింగ్లో ఉండకుండా చూసుకోవాలని, లారీలు రాగానే ఆన్లోడ్ చేసేవిధంగా హామాలి కాంట్రాక్టర్, గోదాం ఇంచార్జీలు, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయం...
ఖచ్చితంగా అన్ని భద్రతా విధానాలు పాటించాలి: దమ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్
హైదరాబాద్ : రైలు కార్యకలాపాలనిర్వహణలో సిబ్బంది ఖచ్చిదంగా అన్ని భద్రతా విధానాలను పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆ శాఖ ఉద్యోగులకు సూచించారు. రైలు కార్యకలాపాల...
సిఎంకు జవహర్నగర్ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు
జవహర్నగర్: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నామని, ఈ విషయంలో సిఎం కెసిఆర్కు జవహర్నగర్ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి...
బోటానికల్ గార్డెన్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి: వంటేరు ప్రతాప్ రెడ్డి
హైదరాబాద్ : కొండాపూర్ బోటానికల్ గార్డెన్ను దేశ విదేశీ సందర్శకులను ఆకర్శించే విధంగా తీర్చి దిద్దాలని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టిఎస్ఎఫ్డిసి )చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అధికారులను ఆదేశించారు...
జిహెచ్ఎంసి అధికారులకు ప్రతిభా పురస్కారాలు
సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల సందర్భంగా పలువురు జిహెచ్ఎంసి అధికారులు ప్రతిభా పురస్కారాలను అం దుకున్నారు. గ్రేటర్...