Home Search
ఉస్మానియా ఆస్పత్రి - search results
If you're not happy with the results, please do another search
నార్సింగిలో హిట్ అండ్ రన్.. మృతి చెందిన ఆర్మీ జవాన్
ఔటర్ రింగ్ రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆర్మీ జవాన్ మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆర్మీ జవాన్ అక్కడికక్కడే...
వాహనాల భీభత్సం..ఒకరు మృతి
వాహనాలు అదుపు తప్పి భీభత్సం సృష్టించడంతో ఒకరు మృతి చెందగా, పాఠశాల విద్యార్థులు గాయపడిన సంఘటనలు సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం....కరీంనగర్ జిల్లా,...
హయత్ నగర్ లో తనయుడిని చంపిన తండ్రి
హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసగా మారి కుటుంబ సభ్యులను వేధిస్తుండడంతో కుమారుడిని తండ్రి హత్య చేశారు. హయత్ నగర్ లో...
లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి
హైదరాబాద్: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలయ్యాడు. ఈఎంఐ చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు వేధించడంతో తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... కొత్తగూడెంకు చెందిన శీలం...
జైలుకు జగజ్యోతి
హైదరాబాద్ : ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగ జ్యోతికి ఎసిబి కోర్టు 14 రోజుల...
ఓఆర్ఆర్పై ప్రమాదం.. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్
యువకుడి మృతి, అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్
కేసు దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని...
చంచల్ గూడ జైలులో ఖైదీ మృతి..
హైదరాబాద్: చంచల్ గూడ జైలులో ఓ ఖైదీ మృతి చెందాడు. సెల్ పోన్ దొంగతనం కేసులో నిందితుడిగా అరెస్టై జైలులో ఉన్న రాజు అనే ఖైదీ ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు...
ఇల్లు లేని వారికి శుభవార్త..
తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల లేని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల...
కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...యూసుఫ్గూడ, వెంకటగిరి లో ఉంటున్న యాదమ్మ(53) జిహెచ్ఎంసిలో...
ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమికుడు మోసం చేయడంతో భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అత్తాపూర్కు చెందిన అతిథి భరద్వాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా...
రోడ్డు ప్రమాదంలో రౌడీషీటర్ మృతి
సిటిబ్యూరోః చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ రౌడీషీటర్ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం..... కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ సుల్తాన్ బజార్,...
హిట్ అండ్ రన్ కేసులో నిందితుల అరెస్ట్
ఐదుగురిని అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎసిపి
మనతెలంగాణ, సిటిబ్యూరోః జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎసిపి జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ గురువారం...
సోదరుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత…ఎందుకు?
హైదరాబాద్: ఓ వివాహిత వరసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లా...
రామోజీ ఫిల్మ్సిటీలో ప్రమాదం
ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
లైమ్లైట్ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్
క్రేన్ వైర్ తెగి పడి సిఇఒ మృతి, చైర్మన్ పరిస్థితి విషమం
ఫిల్మ్సిటీ మేనేజ్మెంట్పై ఫిర్యాదు
కేసు...
మాంజా మరణ శాసనం
మన తెలంగాణ/సిటీబ్యూరో: పతంగుల సరదా ప్రతీ సంవత్సరం పలువురి ప్రాణాలు హరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం పతంగులను ఎగిరవేసే సమయంలో ప్రమాదవశాత్తూ హైదరాబాద్ నగరంలో ఇద్దరు మృతి చెందగా, సంగారెడ్డి జిల్లాలో ఒకరు...
ప్రాణాలు తీసిన పతంగులు
లంగర్హౌస్, అల్వాల్లో ఇద్దరి మృతి
చైనా మాంజాకు సైనికుడి బలి
మనతెలంగాణ, సిటిబ్యూరోః పతంగుల సరద పలువురి ప్రాణాలు తీస్తున్నాయ. నగరంలో వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. ఎపిలోని విశాఖపట్టణం, పెద్దవాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వర్రెడ్డి(30)...
భర్త మరణం తట్టుకోలేక ఉరేసుకున్న భార్య
హైదరాబాద్: భర్త మరణించిన 15 రోజుల తరువాత బాధతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్లోని మంగళ్హాట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ధూల్పేటలోని ఆరాంఘర్ కాలనీకి చెందిన...
కోరలు చాస్తున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు
తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్లోనే
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
మిస్సింగ్ కేసును పట్టించుకోని పోలీసులు
హైదరాబాద్: ఇరవై రోజుల క్రితం యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందినా కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పకపోయిన సంఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...శ్రావణ్...
చాదర్ఘాట్ పోలీసుల నిర్లక్ష్యం.. మృతదేహం చూసి కన్నీరుమున్నీరైన కుటుంబం
హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఈనెల 7 అర్ధరాత్రి శ్రవణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో శ్రవణ్ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. కానీ ఈ విషయాన్ని శ్రావణ్ తల్లిదండ్రులకు...