Home Search
ఉస్మానియా ఆస్పత్రి - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రవ్యాప్తంగా మోకాలి చిప్ప మార్పిడి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు వృధా చేసుకోవద్దు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మోకాలి చిప్ప
మార్పిడి చికిత్సలను ప్రారంభించనున్నాం : సిద్దిపేట జిల్లా
ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకున్న వారిని
పరామర్శించిన సందర్భంగా మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/సిద్దిపేట...
రోగి సహాయకులకు ‘రూ.5కే భోజనం’
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద సౌకర్యం రూ.38.66 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం హరేకృష్ణతో ఒప్పందం సిఎం కెసిఆర్ ఆలోచనకు రూపం : మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్...
పనిచేసేవారికి పట్టం
ప్రభుత్వ వైద్యం ప్రజలలో నమ్మకం కల్పించాలి
ఆసుపత్రుల్లో వసతులు పెంచాం.. పనితీరు మెరుగవ్వాలి
నార్మల్ డెలివరీలు పెరగాలి
ప్రభుత్వ, ప్రైవేట్లో సి సెక్షన్లపై ఆడిట్ నిర్వహిస్తాం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు,...
హైదరాబాద్ ముంపు నివారణకు కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు తెస్తారా?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కెటిఆర్ సవాల్
రాజకీయంగానే కాదు.. అభివృద్ధిలోనూ పోటీ పడాలి ముంపు
నివారణకు రాష్ట్రం వెయ్యి కోట్లు ఖర్చు పెడుతోంది కేంద్రం నుంచి
నిధులు తెస్తే కిషన్...
దవాఖానాల్లో కరోనా కలకలం
సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజిఎం,
ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో మహమ్మారి బారిన సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి లో 70మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...
కళ్ల ఎదుటే ప్రాణాలు విడుస్తున్నా చలించని భర్త..
మన తెలంగాణ/రాజేంద్రనగర్: కడదాక తోడుంటానని ప్రమాణం చేసి కట్టుకున్న భర్తే తన భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించాడు. భర్త వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పైశాచిక ఆనందం పొం దాడు తప్ప...
‘శంషాబాద్’ ప్రమాదంపై ముగిసిన దర్యాప్తు.. కానిస్టేబుల్ అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ వద్ద కారును తప్పించబోయి లారీ బోల్తాపడిన ఘటనలో ఆదివారం ఆరుగురు మృతి చెందగా చికిత్స పొందుతూ మంగళవారం మరో యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య...
ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాకర్ల సుబ్బారావు(96) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణంగా గత నెల రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో...
నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఓ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన...
హైదరాబాద్లో వినాయక నిమజ్జనం రూట్ మ్యాప్
నేటి ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు....
కరోనా మృతదేహాల మాయంపై విచారణకు సిపి అంజనీకుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు మాయం కావడంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ విచారణకు ఆదేశించారు. గతంలో బేగంపేటకు చెందిన వ్యక్తి కరోనాతో మృతిచెందగా వేరే వ్యక్తి మృతదేహాన్ని స్మశానవాటికకు...
నిమ్స్లో ఏడుగురికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాగాజా పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ఏడుగురికి కరోనా వైరస్ సోకింది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా...
ఎల్బినగర్ లో విషాదం.. అనుమానాస్పదంగా వైద్య విద్యార్థిని మృతి
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎల్బినగర్ లో సాహితి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉస్మానియా డెంటల్ కాలేజీలో బిడిఎస్ చదువుతున్న సాహితి ఎల్బినగర్ లోని అలేఖ్య...
సడలింపుల్లేవ్.. పొడిగింపే
మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే...
క్రైం ‘డౌన్’
హత్యలు, అత్యాచారాలు నిల్
ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2
సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1
లాక్డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు
సోషల్ మీడియాపై 10కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...
కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీలోనే: ఈటెల
హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విజృంభిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గాంధీ మెడికల్ కళాశాలలో లైబ్రరీ భవనాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. గాంధీ మెడికల్...
పంజాగుట్టలో స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. ఉద్యోగిని మృతి
హైదరాబాద్: ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. మృతురాలిని నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఎల్ సాయి దీపిక రెడ్డిగా...