Home Search
ఎపి ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఎపి నూతన డిజిపిగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతల స్వీకరణ
ఎపి నూతన డిజిపిగా హరీష్ కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తక్షణం విధుల్లో చేరాలన్న ఇసి ఆదేశాలతో మంగళగిరిలోని కార్యాలయంలో ఆయన పోలీస్బాస్గా విధుల్లో చేరారు. అంతకు ముందు ఆయనకు...
జగన్ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం: షర్మిల
అమరావతి: వైసిపి ఎంఎల్ఎలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లాలో ఆలూరులో కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా...
కృష్ణా ట్రిబ్యునల్లో ఎపికి చుక్కెదురు!
ఈనెల 29లోపు ఎస్ఒసి ఫైల్ చెయ్యండి
ఆంధ్రప్రదేశ్కు కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్యన కృష్ణానదీజలాలను తిరిగి పంపకాలు చేసేందకు సంబంధించి ఈ నె ల 29లోపు...
ఎపి వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్..?
వెయిటింగ్ లిస్ట్కు కూడా అవకాశం లేదు...
మనతెలంగాణ/హైదరాబాద్: వేసవి సెలవుల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో నడిచే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. కనీసం వెయిటింగ్ లిస్ట్కు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏప్రిల్ 25వ...
ఎపిలోనే అత్యధిక పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చిన్నరాష్ట్రాలు, ఢిల్లీ, ఈశాన్య ప్రాంతాల్లోను, అండమాన్, నికోబార్ దీవులు వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో చాలా అధికంగా...
ఢిల్లీలో ఎపి భవన్ విభజన పూర్తి
ఇరు రాష్ట్రాల అంగీకారం
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : ఢిల్లీలోని ఎపి భవన్ విభజన పంచాయితీ ముగిసింది. ఎపి భవన్ విభజనపై రెండు రాష్ట్రాలు...
ఎపిలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన అమెజాన్ ఇండియా
అమరావతి: అమెజాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో తమ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ కింద, లీడర్షిప్ ఫర్ ఈక్విటీ (LFE), క్వెస్ట్ అలయన్స్(QA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక ఎంఓయు జరిగినట్లు ప్రకటించింది. పాఠశాల...
ఎపి, ఒడిశాలో ఎస్సి, ఎస్టి జాబితాల సవరణ బిల్లులకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశారాష్ట్రాల్లో ఎస్సి, ఎస్టి జాబితాలను సవరించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు పార్లమెంటు గురువారం ఆమోదం తెలిపింది. ఈ రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను రాజ్యసభ మంగళవారం ఆమోదించగా, గురువారం లోక్సభ...
ఎపి బడ్జెట్ @ 2.86 లక్షల కోట్లు
అమరావతి: గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక...
ఇఎపి సెట్ షెడ్యూల్ విడుదల
మే 9 నుంచి 12 వరకు పరీక్షలు
ఇఎపి సెట్గా మారిన ఎంసెట్
26 నుంచి దరఖాస్తుల స్వీరకణ మే 9 నుంచి 12 వరకు పరీక్షలు ఇఎపిసెట్గా మారిన ఎంసెట్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
ఎపి ఎంపి విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు..
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని చేసిన వాఖ్యలపై ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్...
3 నెల్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందర్లోనే కూలిపోతుందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి.. తెలంగాణలో...
ఎపి భవన్ విభజనపై ఎట్టకేలకు ఒప్పందం
కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్ల ఉన్నతస్థాయి సమావేశం
తెలంగాణకు 8.5 ఎకరాలు, ఎపికి దాదాపు 11.5 ఎకరాల భూమి కేటాయించేలా అంగీకారం
త్వరలోనే ఆమోదం తెలుపనున్న కేంద్ర హోం...
ఎపిలో భూముల రిజిస్ట్రేషన్ భేష్
సమగ్ర అధ్యయనం చేస్తాం
త్వరలో ధరణిపై మధ్యంతర నివేదిక
కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఏపిలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ చాలా బాగుందని, దానిని అధ్యయనం చేసి త్వరలో ధరణిపై ప్రభుత్వానికి...
ఎపిలో కులగణన
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్టే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఇరుగుపొరుగు తెలుగు రాష్ట్రాలు రెండూ...
హైదరాబాద్లో అంబేడ్కర్ విగ్రహానికి రూ.150 కోట్లు… ఎపిలో రూ.400 కోట్లా?
అమరావతి: డా బిఆర్ అంబేడ్కర్ పేరిటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రూ.కోట్లు దోచేస్తుందని మంత్రి నక్కా ఆనంద్బాబు మండిపడ్డారు. అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టును టిడిపి దళిత నేతలు పరిశీలించారు. హైదరాబాద్లో రూ.150 కోట్లతో...
ఎపిలో ఆ ఉద్యోగులు కూడా సమ్మెలోకి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమయం తక్కువగా ఉండడంతో కార్మికులు, ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కరించుకోవడం కోసం సమ్మెలు చేస్తున్నారు. ఇప్పటికే అంగన్ వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి రోడ్లపై...
శేరిలింగంపల్లిలోని ఎపి ఎన్జీఓ భూములు అన్యాక్రాంతం!
మెంబర్షిప్ పేరుతో మోసం..?
రూ.20 లక్షలు తీసుకొని రూ.20 వేలకు రశీదు
ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు
ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన బాధితులు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లోని శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి సర్వే నెంబర్ 36,...
నారా లోకేశ్కు ఎపి సిఐడి నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రెడ్ బుక్ అంశంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఎపి సిఐడి నోటీసులు జారీ చేసింది. ’రెడ్ బుక్’ పేరుతో లోకేశ్ బెదిరిస్తున్నారని అధికారులు ఎసిబి...
ఎపి రూ. 250 కోట్లు ఇవ్వాలి: అంబేడ్కర్ విశ్వ విద్యాలయ విసి
హైదరాబాద్: గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.250 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సార్వత్రి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య...