Home Search
ఎపి ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
తమిళనాడు దాహం తీరుస్తాం
ప్రగతి భవన్లో సిఎంతో తమిళనాడు బృందం భేటి
తమిళనాడు సిఎం నుంచి తెలంగాణా, ఎపి సిఎంలకు అధికారికంగా ఒక లేఖ రాయాలని సూచన
తమిళనాడు ప్రతిపాదన అందిన తరవాత మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయి...
26 మందుల ఎగుమతిపై కేంద్రం నిషేధం
నిషేధిత మందుల జాబితాలో పారాసిటమాల్ తదితరాలు
న్యూఢిల్లీ: ప్రపంచానికి జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే దేశాల్లో ప్రధాన దేశమైన భారత్ 26 ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు, ఆ ముడి పదార్థాలతో తయారయ్యే...
రాష్ట్రంలో పెరిగిన యూరియా వాడకం
వరిసాగు గణనీయంగా పెరగడంతోనే..
వచ్చే నెలలో 1.20 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా
హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి సాగు గణనీయంగా పెరగడంతో యూరియా వినియోగం పెరిగింది. దీంతో గత ఖరీఫ్లో తలెత్తిన సమస్యలు...
నేడు ఎన్సిఆర్, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు
హైదరాబాద్: కేంద్ర ప్రభు త్వ ఎన్పిఆర్, ఎన్సిఆర్లకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని టిఎస్,ఎపి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముస్తాఖ్ మలిక్ తెలిపారు. గురువారం భవిష్యత్తు కార్యచరణపై...
దివ్య హంతకుడు అరెస్టు
వేములవాడ పోలీస్స్టేషన్లో లొంగిపోయిన కోల వెంకటేష్
వారం రోజులుగా హత్యకు కుట్ర, మృతురాలి కుటుంబాన్ని
ఆదుకుంటాం, నిందితుడికి శిక్ష పడేలా సత్వర చర్యలు తీసుకుంటాం
- మంత్రి కెటిఆర్ హామీతో ఆందోళన విరమించిన కుటుంబసభ్యులు
మన తెలంగాణ/గజ్వేల్(వేములవాడ)...
బయోఆసియాతో మరిన్ని పెట్టుబడులు
హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి లైఫ్సైన్సెస్ కంపెనీలు
నేటి నుంచి మూడు రోజుల పాటు హెచ్ఐసిసిలో జరగనున్న బయోఆసియా సదస్సు ఇందుకు తోడ్పడుతుంది : మంత్రి కెటిఆర్
పాల్గొననున్న 37 దేశాలకు చెందిన 2వేల...
21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19
దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు
సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు
హాల్టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 20...
జైల్లో వినయ్శర్మను చిత్రహింసలు పెట్టారు: నిర్భయ దోషి న్యాయవాది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృషించిన నిర్భయ గ్యాంగ్రేప్, హత్య కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న దోషులు శిక్షనుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి తన...
అకాల వర్షఘాతం
మరి రెండు రోజులు వర్ష సూచన
తమిళనాడు నుంచి చత్తీస్గఢ్ వరకు ఏర్పడి, బలహీనపడిన వాయుగుండం ఎపిలో కూడా పలుచోట్ల వర్షాలు
వానలకు తోడైన చలిగాలులకు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో...
ఇరు రాష్ట్రాల్లో మారిపోయిన వాతావరణం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కురుస్తోంది. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ...
కోరలు చాచిన కాలుష్యం
287 నగరాల్లో వాయు కాలుష్యం
తెలంగాణలో 9
ఎపిలో 6 పట్టణాలు
231 నగరాల్లో అధికంగా నమోదు
గ్రీన్పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
పరిమితికి లోబడిన తెలంగాణ అప్పులు
కాంగ్రెస్, బిజెపి తప్పుడు విమర్శలు
- కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రుణాలపై వ్యాఖ్యానాలు చేసే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి...
ఎంఎల్ఎ రోజాకు మంత్రి పదవి ?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి వర్గం ప్రక్షాళనతో పాటు కొత్త మంత్రులకు చాన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఎంఎల్ఎ రోజాకు మంత్రి ఇచ్చే అవకాశం ఉందని, అలాగే దర్మాన...
భారీగా ఐఎఎస్ల బదిలీలు, పోస్టింగ్లు
జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం
సిసిఎల్ఎ డైరెక్టర్గా రజత్కుమార్ షైనీ
ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి
బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం
వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్గా జనార్థన్ రెడ్డి
విద్యా...
వికేంద్రీకరణ దిశగా జగన్ సర్కార్
హైదరాబాద్ : ఎపి సిఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు వడివడిగా అడుగులేస్తున్నారు. అర్ధరాత్రి ఉత్తర్వులతో సంచలనం రేపింది. ఈ అంశం ఇప్పుడు ఏపిలో పెద్ద చర్చనీయాంశమైంది. ఉగాది నుండి విశాఖ వేదికగా...
త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!
నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’
తుది దశకు చేరుకున్న ముసాయిదా
ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...
ఐదేళ్లలో మస్తుగా.. మద్యం విక్రయాలు
ఏకంగా 65 శాతం పెరుగుదల
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జరిగిన విక్రయాలతో చూస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి ఎపిలో 8 కోట్ల మంది జనాభా...
పండుగ వేళ ఫాస్టాగ్ ఇక్కట్లు!
మొరాయించిన స్కానర్లు.. టోల్ప్లాజాల వద్ద విపరీత రద్దీ
ఇటు పంతంగి టోల్గేట్.. అటు కీసర టోల్ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్
ఫాస్టాగ్ ఉన్న ప్రయోజనమేమిటి? వాహన చోదకుల పెదవి విరుపు
హైదరాబాద్ : సంక్రాంతి...
వన్ నేషన్-వన్ రేషన్ ప్రారంభం
తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో...
న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని...
‘ట్రావెల్స్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మార్గదర్శకాల రూపకల్పనలో పర్యాటక శాఖ
టూరిజం సర్కూట్లను ఏర్పాటు చేయాలి
మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం
హైదరాబాద్ : ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు టూర్స్, ట్రావెల్ సంస్థలు విధిగా రాష్ట్ర పర్యాటక శాఖలో గుర్తింపు నమోదు...