Home Search
కరోనా వైరస్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
మళ్లీ కరోనా అలజడి
ఒకేరోజు 166 కరోనా కేసులు
అన్నీ కేరళలోనే నమోదు
అలర్ట్గా ఉండాలని కేంద్రం సూచన
ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు..
న్యూఢిల్లీ : కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు…
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి కరోనాతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ అంతమొందిచడానికి ప్రపంచ దేశాలు పలు వ్యాక్సిన్లను తీసుకొచ్చారు. ఆ తర్వాత తగ్గుముఖం...
కేరళలో మళ్లీ నిపా వైరస్ విజృంభణ: వ్యాధి లక్షణాలు తెలుసుకోండి..
తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిపా వైరస్ ప్రబలుతోంది. కోజిక్కోడ్లో గత కొద్దిరోజుల్లో నాలుగు నిపా వైరస్ కేసులు వెలుగుచూశాయి. నిపా వైరస్ సోకిన రోగులలో ఇద్దరు మరణించారు. కాగా, నిపా వైరస కేసులు...
భారత్లో తగ్గిన క్రియాశీలక కోవిడ్ కేసులు!
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో కొత్త కరోనా వైరస్ కేసులు 169 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా శుక్రవారం పేర్కొంది....
భారత్లో కొవిడ్-19 కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ తగ్గుముఖం!
న్యూఢిల్లీ: భారత్లో కొవిడ్-19 కేసులు గత 24 గంటల్లో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేవలం 234 సాంక్రమిక కేసులే రిపోర్టయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం పేర్కొంది. క్రియాశీలక కేసులు 3,502కు...
ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్….
కరోనా వైరస్తో గత మూడేళ్లుగా సతమతమవుతుండగా ఆఫ్రికాలో ఇప్పుడు కొత్త వైరస్ వ్యాపిస్తోంది. మార్బర్గ్ అనే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. ఎబోలా వైరస్ పోలిన లక్షణాలు దీనికి ఉంటాయి. జ్వరం, రక్తస్రావం,...
భారత్లో 4282 కొత్త కోవిడ్ కేసులు!
న్యూఢిల్లీ: భారత్లో సోమవారం 4282 కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీలక(యాక్టివ్) కేసుల సంఖ్య 1750 తగ్గి 47246కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తాజా గణాంకాలు చెబుతున్నాయి....
దేశంలో కొత్తగా 7,178 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో గతకొన్ని రోజులుగా భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 78,342 కోవిడ్ పరీక్షలు చేయగా.. 7,178 మందికి కరోనా వైరస్ సోకినట్లు...
దేశంలో కొత్తగా 10,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో నిన్నటివరకు భయపెట్టిన రోజువారీ కరోనా కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 1,43,899 కోవిడ్ పరీక్షలు చేయగా, 10,112 మందికి కరోనా వైరస్ సోకింది. ఆదివారం...
త్వరలో అందుబాటు లోకి డెంగ్యూ వైరస్ వ్యాక్సిన్
దేశంలో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయి. కొంతమందికి కరోనా వైరస్తోపాటు ఈ విషజ్వరం కూడా సోకుతోంది. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో డెంగ్యూను కూడా నియంత్రించ గలిగితే ఆరోగ్యవ్యవస్థపై పడుతున్న తీవ్ర ఒత్తిడిని...
కొత్తగా 12,591 మందికి కరోనా.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591...
కోట్ల సంఖ్యలో పెరుగుతున్న టైప్ 2 డయాబెటిస్ కేసులు
డయాబెటిస్ (మధుమేహం) సర్వసాధారణ వ్యాధిగా మారి అత్యధిక శాతం మందిని పీడిస్తోంది. ఇది స్లో పాయిజన్ వంటిది. ఒకసారి సోకితే జీవితాంతం వెంటాడుతుంది. పూర్తిగా నివారణ కాకపోయినా అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్లో టైప్...
దేశంలో 436 సబ్ వేరియంట్ ఎక్స్బిబి1.16.1 కేసులు
న్యూఢిల్లీ : కొవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒమిక్రాన్ సబ్వేరియంట్ ఎక్స్బిబి1.16.1 కేసులు దాదాపు 436 వరకు బయటపడ్డాయని ఇండియన్ సార్స్ కొవి2 జినోమిక్స్ కన్సార్టియమ్ (ఇన్సాకాగ్) సోమవారం వెల్లడించింది. ఒమిక్రాన్కు...
భారత్లో 24 గంటల్లో 10093 కోవిడ్ కేసులు!
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా కరోనా వైరస్ సంక్రమణ 10093 చోటుచేసుకున్నాయి. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 57542కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ఆదివారం పేర్కొంది. కొత్తగా 23 మంది...
దేశంలో కొత్తగా 11,109 కరోనా కేసులు…
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. గత 24 గంటల్లో 11109 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్...
పది వేలకు చేరిన కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. భారత దేశంలో గత 24 గంటల్లో 10,158 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తుండడంతో ప్రజలు ఆందోళన...
గత 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా కేసుల వివరాలు
తాజాగా 5,357 మందికి పాజిటివ్
అదే సమయంలో 11 మంది మృతి
పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉంది
న్యూఢిల్లీ: భారత్ లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ఊపందుకుంది. గత కొన్నిరోజులుగా- రోజువారీ కరోనా...
దేశంలో 31 వేలు దాటిన యాక్టివ్ కేసులు
దేశంలో కొత్తగా 6155 మందికి కరోనా.. 31 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం 6.050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి. వైరస్ కారణంగా భారత్...
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో వెయ్యికి పైగా రోజువారీ కేసులు పెరగడం కలవరానికి గురి చేస్తోంది. బుధవారం 1,60,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 5,335...