Home Search
కోవిడ్-19 - search results
If you're not happy with the results, please do another search
రైళ్ల చార్జీలు తగ్గాయి!
పాసింజర్ రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని భారతీయ రైల్వే తీసుకుంది. పాసింజర్ రైల్ టికెట్ చార్జీలను 50 శాతం మేరకు తగ్గించింది. దీంతో టికెట్ ధరలు కోవిడ్ ముందు ఎంత ఉండేవో...
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్గా భారత్
హాంకాంగ్ను వెనక్కినెట్టిన ఇండియా
4.33 ట్రిలియన్ డాలర్లకు చేరిన మార్కెట్ క్యాప్
ముంబై : భారత స్టాక్ మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించింది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ను వెనక్కు...
24 గంటల్లో 600 కొత్త కోవిడ్ కేసులు నమోదు
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 600కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి.తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య...
225 రోజుల్లో అత్యధికంగా 797 కొత్త కోవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 225 రోజుల్లో అత్యధికంగా 797 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ కారణంగా ఐదు కొత్త మరణాలు సంభవించాయి. కేరళలో...
ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు
న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...
ఎపి ప్రజలను భయపెడుతున్న కరోనా
ముగిసిపోయిందనుకున్న కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొవిడ్ వ్యాప్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా ఎపిలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరు-1, వైజాగ్-3 పాజిటివ్...
హైదరాబాద్ లో కోవిడ్ కేసులు.. మాస్కులు తప్పనిసరి
కోవిడ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి ఇప్పటివరకూ ఆరు కేసులు బయటపడ్డాయి. పైగా ఈ కేసులన్నీ హైదరాబాద్ లోనే వెలుగుచూడటం గమనార్హం. మిగతా తెలంగాణ జిల్లాల్లో కోవిడ్ కేసుల...
డిప్యూటీ సీఎం,విద్యుత్శాఖ మంత్రిని కలిసిన విద్యుత్ రివర్షన్ ఉద్యోగ సంఘాల నాయకులు
మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో రివర్షన్కు గురై కింద స్థాయిలో ( లో క్యాడర్) పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రివర్షన్ విద్యుత్ ఉద్యోగాల నాయకులు డిప్యూటీ...
ఇక మాస్కులు ధరించడం తప్పనిసరి
మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు, శ్లేష్మం, జ్వరంతో బాధపడుతున్న 60ఏళ్లకు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సోమవారం ఆదేశాలు...
వారంలో మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందే..
ఉద్యోగులకు విప్రో ఇ-మెయిల్ సందేశం
ఈ నిబంధనను పాటించని ఉద్యోగులపై చర్యలు
కరోనా మహమ్మారి తర్వాత విధానాల్లో మార్పులు
న్యూఢిల్లీ/ న్యూయార్క్ : నవంబర్ 15 నుంచి వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందేనని...
ఆద్యంతం ఆసక్తికరంగా ’ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్..
‘ది కాశ్మీర్ ఫైల్స్’ తర్వాత ఫిల్మ్మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి భారతదేశపు మొట్టమొదటి బయో-సైన్స్ చిత్రం ’ది వ్యాక్సిన్ వార్’తో వస్తున్నారు. ఐ యామ్ బుద్ధా ప్రొడక్షన్స్ పై పల్లవి జోషి ఈ...
సెప్టెంబర్ 28న ‘ది వ్యాక్సిన్ వార్’
విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్బస్టర్ సాధించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' తర్వాత సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రస్తుతం 'ది వ్యాక్సిన్ వార్' ని రూపొందిస్తున్నారు, ఇది దేశంలో...
తలసరి ఆదాయంలోమనమే నెం.1
మన తెలంగాణ/హైదరాబాద్: కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా దేశంలో ఒక్క తెలంగా ణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టమైంది. విద్యార్హతలున్నా, లేకపోయినా కూడా కా ర్మికులుగా జీవనం సాగించే వారు...
మళ్లీ అధికారంలోకి జగన్..
అమరావతి : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఖాయమని టాలీవుడ్ సినీ నటుడు సుమన్ జోస్యం చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామలింగేశ్వర ఆలయంలో సుదర్శించిన...
అప్పులపై ఆచితూచి..
హైదరాబాద్ ః దేశంలో ద్రవ్యలోటును తగ్గించడానికి, ఆర్ధిక సంక్షోభం బారిన పడకుండా రాష్ట్రాలను కాపాడేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్టు సడలించిందని, అందుకే రుణాల కోసం ధరఖాస్తు చేసుకునే రాష్ట్రాల విషయంలో...
బాలికలను లైంగికంగా వేధించిన ప్రధానోపాధ్యాయుడు….. అరెస్టు
జైపూర్: బాలికలను వేధించడంతో రాజ్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంఘటన రాజస్థాన్లో రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రమేష్ చంద్ర కటారా అనే టీచర్ రాజ్...
భారత్లో 756 కొత్త కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 756 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఎనిమిది మంది బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో...
భారత్లో కొత్తగా 782 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 782 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఆరుగురు బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా...
తాటిపండు తీసుకొని ఈతపండు ఇచ్చింది
కేంద్రానికి పన్నుల ఆదాయం రూ.18.10 లక్షల కోట్లు
ఒక్క తెలంగాణ నుంచే రూ.1.62లక్షల కోట్లు
రాష్ట్రానికి ఇచ్చింది కేవలం రూ.19668వేల కోట్లు
కొవిడ్ టీకాల విషయంలోనూ కేంద్రం కక్కుర్తి
బడ్జెట్లో రూ.89,155 కోట్లు
అయినా వ్యాక్సిన్లను రాష్ట్రాలే కొనుగోలు చేయాలని...
దేశంలో మళ్లీ ముదురుతున్న కరోనా.. భారీగా కేసులు నమోదు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో గురువారం 10,158 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 30 శాతం ఎక్కువ. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం...