Home Search
జమ్మూకాశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
జూన్ 2న గోల్కొండ కోటలో దశాబ్ధి వేడుకలు..
హైదరాబాద్ : ఉగ్రవాదం,ఐఎస్ఐని ఉక్కుపాదంతో కేంద్ర ప్రభుత్వం అణచివేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ సెంట్రల్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లాల బిజెపి కార్యవర్గ సమావేశాల్లో ఆయన...
మారుమూల తండా నుంచి.. ఎవరెస్టు అధిరోహణకు..
మరిపెడః సరదాగా చేసిన ట్రెక్కింగ్ ఆ యువకుడిని పర్వతారోహణ వైపు నడిపించింది. మారుమూల తండాలోని రాతి గుట్ట నుంచి మొదలైన ప్రస్ధానం ఇప్పుడు ఎవరెస్టు దిశగా సాగుతొంది. గిరిజన సహస వీరుడు భూక్య...
ఆయుధాలతో సిఎం కెసిఆర్ సభకు.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: సిఎం కెసిఆర్ సహా ప్రముఖులు పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ఆయుధాలతో వచ్చిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్...
మేడిపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
మేడిపల్లిః అతి వేగంగా లారీ నడుపడంతో లారీ దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం మేడిపల్లి శివారులో చేటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికులు తెలిపిన...
షోపియాన్లో కాశ్మీరీ పండిట్ను చంపేసిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో శనివారం ఉగ్రవాదుల చేతిలో ఓ పౌరుడు హతమైనట్లు పోలీసులు తెలిపారు. కాశ్మీరీ పండిట్ అయిన పురన్ క్రిషన్ భట్ అనే బాధితుడు షోపియాన్లోని చౌదరి గుండ్ వద్ద...
‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ని ప్రారంభించిన గులాం నబీ ఆజాద్
శ్రీనగర్: గత నెలలో కాంగ్రెస్తో ఐదు దశాబ్దాలకు పైగా అనుబంధాన్ని తెంచుకున్న గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్లో 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' పేరుతో తన కొత్త పార్టీని ప్రారంభించారు. ఆయన ఆగస్టు 26న...
పటేల్ కు దండేసే నైతిక హక్కు బిజెపికి లేదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులను, వీరులను స్మరించుకుంటూ.. వారి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంతో మంది ఉద్యమకారుల వీరోచిత పోరాటమే...
గులామ్ నబీ ఆజాద్ వెంట వెళ్లిన నాయకులు…
న్యూఢిల్లీ: గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నుండి వైదొలగిన తర్వాత శుక్రవారం జమ్మూ కాశ్మీర్లో పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులు రాజీనామా చేశారు. అనేక రాష్ట్రాల ఎన్నికలు ,...
జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో ఇద్దురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి....
ముగ్గురిపై కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్న జవాను!
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్ శనివారం తనను తాను కాల్చుకోడానికి ముందు తన ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కోర్టు...
అవంతిపోరాలో జైషే కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరా గ్రామంలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో జైషే మహ్మద్ (జెఎం) ‘కమాండర్’ కూడా ఉన్నట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు....
కశ్మీర్ పండితుల చంపివేతల నేపథ్యంలో కేజ్రీవాల్ 4 డిమాండ్లు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన హత్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు కాశ్మీరీ పండిట్లను ప్రభుత్వం అనుమతించడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో లక్షిత హత్యలు...
కాశ్మీరీ టివి నటి అమ్రీన్ భట్ పై ఉగ్రవాదుల కాల్పులు..
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం కాశ్మీరీ టివి నటి అమ్రీన్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. నటి అమ్రీన్ భట్ ఇంట్లోనే ఆమెపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు....
కశ్మీర్ లో 34 మంది బయటి రాష్ర్టాలవారు అక్కడ ఆస్తులు కొన్నారు !
న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్ ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్ ...
పలు రాష్ట్రాలకు దక్కని అవకాశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అనుమతి లభించలేదు. 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలను ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతించగా.. నైపుణ్యాభివృద్ధి,...
సార్క్ సదస్సు నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
ఇష్టంలేకపోతే వర్చువల్గా హాజరుకండి: భారత్కు పాక్ విదేశాంగమంత్రి ఖురేషీ సూచన
ఇస్లామాబాద్: 19వ సార్క్ సదస్సును నిర్వహించేందుకు తమ దేశం సిద్ధంగా ఉన్నదని పాకిస్థాన్ విదేశాంగమంత్రి షామహ్మద్ఖురేషీ తెలిపారు. ఇస్లామాబాద్కు రావడానికి ఆసక్తి లేకపోతే...
మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్న భారత్, చైనా సైనికులు
స్యూఢిల్లీ: నూతన సంవత్సరం సందర్భంగా శనివారం భారత్,చైనా సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరు దేశాల మధ్య వాస్తవాధీనరేఖ(ఎల్ఎసి)లోని ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని పది సరిహద్దు పాయింట్ల వద్ద ఇరు సైన్యాలు...
శ్రీనగర్లో ముగ్గురు మాజీ సిఎంల గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ముగ్గురిని శనివారం గృహ నిర్బంధం చేశారు. శ్రీనగర్ గుప్కార్ రోడ్డులోని ఫరూక్అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా, మెహబూబాముఫ్తీ ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా మూసివేశారు. భద్రతాదళాలను వారి ఇళ్లముందు...
ఆరోగ్యసూచీలో కేరళకు మొదటిస్థానం
తెలంగాణకు మూడోస్థానం
యుపికి చివరి స్థానం
చిన్న రాష్ట్రాల్లో మిజోరంకు మొదటిస్థానం
నీతిఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ ఆరోగ్యసూచీలో కేరళ మొదటిస్థానంలో, తమిళనాడు రెండోస్థానంలో, తెలంగాణ మూడోస్థానంలో నిలిచాయి. నాలుగోసారి కేరళ మొదటిస్థానంలో నిలిచింది. 201920 సంవత్సరానికి...
పుట్టినచోట గిట్టుతోందా?
దక్షిణాఫ్రికాలో ఉవ్వెత్తున ఎగిసి అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్న ఒమిక్రాన్ కేసులు, వారం క్రితం 27వేలు, తాజాగా 17వేల కేసులు
కొత్త వేరియెంట్ దిగివస్తుందని వైద్యనిపుణుల విశ్లేషణ
భారత్లో 226కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీలో...