Tuesday, April 30, 2024
Home Search

జమ్మూకాశ్మీర్ - search results

If you're not happy with the results, please do another search
India's tally now 226 Omicron cases

దేశంలో 226కు చేరిన ఒమిక్రాన్ కేసులు

మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 57, తెలంగాణలో 25,ఎపిలో 2 న్యూఢిల్లీ: బుధవారానికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 226కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 65 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి...
6 Maoists killed in Encounter in Kothagudem

పూంచ్ జిల్లాలో ఉగ్రవాది హతం..

జమ్ము: మంగళవారం జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో లష్కర్‌ఎతాయిబాకు చెందిన పాకిస్థాన్ ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాది నుంచి ఓ ఎకె47 తుపాకీ, నాలుగు మేగజైన్లు, ఓ గ్రెనేడ్, కొంత భారత కరెన్నీ జప్తు...
Dengue fever cases on rise in Hyderabad

డెంగ్యూ కేసులు అధికంగా ఉన్న 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

న్యూఢిల్లీ: డెంగ్యూ కేసులు అధికంగా నమోదైన 9 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి బృందాలను పంపింది. డెంగ్యూ నివారణకు రాష్ట్రాలకు ఈ బృందాలు తమ తోడ్పాటు అందించనున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. బృందాలను పంపిన...
Two soldiers were killed when landmine exploded on Pak border

పాక్ సరిహద్దులో మందుపాతర పేలి ఇద్దరు సైనికుల మృతి

శ్రీనగర్: శనివారం జమ్మూకాశ్మీర్‌లోని నౌషెరాసుందర్‌బనీ సెక్టార్‌లో మందుపాతర పేలిన ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని సైనిక వర్గాలు తెలిపాయి. మృతుల్లో ఒకరు సైనికాధికారి కాగా, మరొకరు సాధారణ సైనికుడు....
Massive operation enters 20 days in Pak border forest

పాక్ సరిహద్దు అడవిలో 20 రోజులుగా భారీ ఆపరేషన్

రెండుసార్లు ఎదురుపడ్డ ఉగ్రవాదులు 9మంది సైనికులు, ఓ ఉగ్రవాది మృతి జమ్ము: పాకిస్థాన్ సరిహద్దున జమ్మూకాశ్మీర్‌లోని దట్టమైన అడవిలో ఉగ్రవాదుల కోసం సైన్యం చేపట్టిన ఆపరేషన్ శనివారానికి 20వ రోజుకు చేరుకున్నది. ఈ ఆపరేషన్ సందర్భంగా...
Army chief visits forward areas along LoC in Jammu

ఎల్‌ఒసి వెంట పరిస్థితిని సమీక్షించిన ఆర్మీచీఫ్ నరవణె

జమ్ము: జమ్మూలోని ఆధీనరేఖ(ఎల్‌ఒసి)ప్రాంతంలో ఆర్మీచీఫ్ ఎంఎం నరవణె మంగళవారం పర్యటించారు. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు ఆ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్స్‌ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారని ఆర్మీ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో రెండు రోజులపాటు...
2 Terrorists Killed by Army Forces in Kulgam District

ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లోని పిర్‌పంజాల్ సమీప ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు....
700 terrorist sympathizers arrested in Kashmir

కాశ్మీర్‌లో 700 మంది ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్ట్

శ్రీనగర్: ఆరు రోజుల్లో ఏడుగురు పౌరులను హత్యగావించిన సంఘటనలకు సంబంధించి దాదాపు 700మందిని అరెస్ట్ చేశామని జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. హత్యకు గురైనవారిలో ఓ కాశ్మీరీ పండిట్, ఓ సిక్కు, కొందరు ముస్లింలున్నారు....
An Army Regiment should be formed in name of Telangana

తెలంగాణ పేరిట ఆర్మీ రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలి

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాసిన బోయినపల్లి వినోద్ కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పేరిట ఆర్మీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం...
BJP is using names of Taliban and Pakistan only for votes: Mehbooba Mufti

ఓట్ల కోసమే తాలిబన్లు, పాకిస్థాన్ పేర్లను బిజెపి వాడుకుంటోంది: మెహబూబాముఫ్తీ

  జమ్ము: ఓట్ల కోసం తాలిబన్లు, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ పేర్లను బిజెపి వాడుకుంటున్నదని పిడిపి అధ్యక్షురాలు మెహబూబాముఫ్తీ ఆరోపించారు. కాషాయ పార్టీ ఏడేళ్ల పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయని, జమ్మూకాశ్మీర్‌ను ధ్వంసం చేశారని ఆమె...
JeM chief Masood Azhar meets Taliban leadership

తాలిబన్లతో మసూద్ అజహర్ భేటీ

కాశ్మీర్‌లో ఉగ్ర చర్యలకు మద్దతు కోరిన జైషేమహ్మద్ అధినేత న్యూఢిల్లీ: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఇటీవల అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్ నేతలతో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో తాము నిర్వహించే ఉగ్రవాద చర్యలకు...
ISIS militant group behind twin blasts in Kabul:Indian intelligence

కాబూల్ పేలుళ్ల వెనుక జిహాదీ గ్రూప్ ఐఎస్‌-కె

ఈ ఉగ్రసంస్థ తదుపరి లక్ష్యం భారత్..?  నిఘావర్గాలు న్యూఢిల్లీ: గురువారం కాబూల్‌లో జరిగిన జంట పేలుళ్ల వెనుక ఐఎస్‌ఐఎస్‌కు చెందిన ఉగ్రవాద విభాగం ఉన్నట్టు భారత నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఐఎస్‌ఐఎస్‌కు చెందిన ఐఎస్ ఖొరాసాన్(ఐఎస్‌కె)...
BJP activist built temple for PM Modi in Pune

ప్రధాని మోడీకి పూణెలో ఆలయం

పూణె: ప్రధాని నరేంద్రమోడీకి బిజెపి కార్యకర్త ఒకరు ఆలయం నిర్మించారు. 37 ఏళ్ల మయూర్‌ముండే పుణెలోని అవుంద్ ప్రాంతంలో ఓ చిన్న గుడిని మోడీకి నిర్మించారు. గుడి కోసం ఎరుపురంగు చలవరాయిని జైపూర్...
Shaurya chakra award for Six soldiers

ఆరుగురు సైనికులకు శౌర్యచక్ర

ఉగ్రవాదులను హతమార్చడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు.. కెప్టెన్ అశుతోష్‌కుమార్‌కు మరణానంతరం న్యూఢిల్లీ: 2021 స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆరుగురు సైనికులను శౌర్యచక్ర అవార్డుకు ఎంపిక చేశారు. గతేడాది జమ్మూకాశ్మీర్‌లో చేపట్టిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు...
Two Terrorists Killed In Encounter at in Rajouri

రాజౌరీలో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ము: జమ్మూకాశ్మీర్ రాజౌరీ జిల్లాలో భద్రతాదళాలు శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు థానామండీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టామని ఎడిజిపి (జమ్మూజోన్) ముకేశ్‌సింగ్ తెలిపారు. నెల...
Kishan Reddy press meet after sworn as Minister

మోడీ నమ్మకం నిలబెడతా.. తెలుగు ప్రజలకు మంచి పేరు తెస్తా: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తనపై విశ్వాసం వుంచిన ప్రధాని మోడికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని...

చెన్నైలోనూ రూ.100 దాటిన పెట్రోల్ ధర

న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం పెట్రోల్ ధరను లీటర్‌కు 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దాంతో, చెన్నైతోపాటు పంజాబ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. ఢిల్లీ,...
Modi chairs high-level meet with Rajnath Singh, Ajit Doval

డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తం

సైన్యానికి ఆధునిక సాంకేతికతను శీఘ్రగతిన అందించడంపై సమాలోచనలు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం పాల్గొన్న రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, అజిత్‌దోవల్ న్యూఢిల్లీ: జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం...

ఎన్‌కౌంటర్‌… ఇద్దరు తీవ్రవాదులు హతం

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని మలూరా పరింపొరాలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలకు తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో పాక్‌ ఉగ్రవాది, లష్కరే తోయిబా టాప్‌...
2 Drone attack in Kaluchak Military Camp

జమ్మూలో మరోసారి డ్రోన్లతో దాడికి యత్నం..

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో మరోసారి డ్రోన్లతో బాంబు దాడికి ఉగ్రవాదులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా ధళాలు రెండు డ్రోన్లపై కాల్పులు జరిపి నిర్వీర్యం చేశాయి. జమ్మూలోని కలుచక్ మిలిటరీ స్టేషన్ దగ్గర...

Latest News