Friday, May 17, 2024
Home Search

జమ్మూకాశ్మీర్ - search results

If you're not happy with the results, please do another search
Drones used for attack on Jammu Air Force base

జమ్మూ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు

న్యూఢిల్లీ: జమ్మూ విమానాశ్రయంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన జంట పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని వెల్లడైంది. పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు తెలిందని జమ్మూకాశ్మీర్ డిజిపి...

అధికరణం 370పై దిగ్విజయ్ వ్యాఖ్యలపై బిజెపి నేతల మండిపాటు

కాశ్మీర్‌ను పాక్‌కు అప్పగిస్తారంటూ కాంగ్రెస్‌పై ఆరోపణ న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణం రద్దు, రాష్ట్ర హోదాను పునరుద్ధరించే అంశాలపై పునఃసమీక్ష నిర్వహిస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు...
Trade relations with India cannot be restored: Imran Khan

భారత్‌తో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించలేం: ఇమ్రాన్‌ఖాన్

  ఇస్లామాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడం సాధ్యం కాదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. దేశ అవసరాల దృష్టా భారత్ నుంచి పంచదార, కాటన్ దిగుమతి చేసుకోవాలని ఆర్థిక...
NIA court sentences Pak terrorist to 10 years in prison

దాడులకు కుట్ర పన్నిన లష్కరే ఉగ్రవాదికి పదేళ్ల జైలుశిక్ష

  న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది బహదూర్‌అలీకి పదేళ్ల జైలు శిక్షను ఢిల్లీలోని ఎన్‌ఐఎ కోర్టు ఖరారు చేసింది. గత శుక్రవారమే అలీని దోషిగా కోర్టు నిర్ధారించింది. బుధవారం శిక్షను ప్రకటించింది....
Pakistan’s Textile Ministry asks India to lift ban on import of cotton

కాటన్ దిగుమతులపై నిషేధం తొలగించాలని పాక్ జౌళిశాఖ సిఫారసు

  ఇస్లామాబాద్: భారత్ నుంచి కాటన్(దూది), కాటన్ యార్న్ దిగుమతులపై నిషేధం తొలగించాలని పాకిస్థాన్ జౌళి మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. జౌళిశాఖకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఇంచార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. జౌళిశాఖ నిర్ణయానికి ఆర్థిక సహకార...
Farooq Abdullah was infected with coronavirus

ఫరూక్ అబ్దుల్లాకు కరోనా

శ్రీనగర్‌ : నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు కరోనా వైరస్ సోకింది. ఫరూక్ అబ్దుల్లాకు కరోనా సోకినట్లు ఆయన తనయుడు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్ అబ్దుల్లా...
Two terrorists killed in encounter at Jammu and Kashmir

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వాడని స్థానిక ఐజిపి విజయ్‌కుమార్ తెలిపారు. షోపియాన్‌లో శనివారం సాయంత్రం మొదలైన ఎన్‌కౌంటర్ ముగిసిందని ఆయన...

రాగల 24 గంటల్లో తెలంగాణ, ఎపి సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు..

హైదరాబాద్: రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సహా సిక్కిం, పశ్చిమ...
3 Suspects arrested over foiled IED in Jammu

జమ్మూలో భారీ పేలుళ్లకు కుట్ర భగ్నం: నలుగురి అరెస్ట్

జమ్ము: జమ్మూకాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూ నగరంలోని నాలుగు రద్దీ ప్రాంతాల్లో ఐఇడి బాంబులతో పేలుళ్లు జరిపేందుకు పన్నిన భారీ...
Nirmala Sitharaman presents Union Budget 2021-22

ప్రగతి మాట ప్రైవేటు బాట

                                       పసలేని నిర్మల టీకా... మొదటిసారి కాగితం లేని...
2021-22 Budget Allocations

2021-22 బడ్జెట్ కేటాయింపులు

  రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లు న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగానికి 202122 బడ్జెట్‌లో రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులకన్నా ఇది 19 శాతం అధికం. ఇందులో రిటైర్డ్ ఆర్మీ...
Omar Abdullah address on DDC election results

370 అధికరణం రద్దుకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు: ఒమర్ అబ్దుల్లా

  శ్రీనగర్: డిడిసి ఎన్నికల్లో అధికరణం 370 రద్దుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, జమ్మూకాశ్మీర్ ప్రజల వాణిని కేంద్రం వినిపించుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రజలు గుప్కార్ కూటమికి అనుకూలంగా...
Four militants killed in an encounter near Nagrota toll plaza

ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల హతం (వీడియో)

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల మోత మోగింది. ఎదురుకాల్పుల్లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై జాన్ టోల్ ప్లాజా దగ్గర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్...
Mehbooba should be arrested under treason and sent to jail

మెహబూబాను పాకిస్థాన్ పంపాలి

  జమ్మూలో శివసేన డోగ్రాఫ్రంట్ నిరసన జమ్మూ: జమ్మూకాశ్మీర్ ప్రత్యేక జెండాకు అనుమతిచ్చే వరకూ మూడు రంగుల జాతీయ జెండాను ఎగురవేయమంటూ పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై పలు పార్టీలు మండిపడుతున్నాయి. శనివారం...
Encounter in Anantnag and terrorist killed

అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్, ఉగ్రవాది హతం

  శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఎ తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు. చనిపోయిన ఉగ్రవాదిని నసీర్ అలియాస్ షకీల్‌సాబ్‌గా గుర్తించామని పోలీస్ అధికారులు తెలిపారు. ఇతడు...
Two terrorists killed in Srinagar

శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

  శ్రీనగర్: సోమవారం శ్రీనగర్‌లోని ఓల్డ్ బర్జుల్లా ప్రాంతంలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన లష్కర్ కమాండర్ సైఫుల్లాగా గుర్తించామని...
Amarnath yatra 2020 cancelled due to covid 19

అమర్‌నాథ్ యాత్ర రద్దు

న్యూఢిల్లీ : ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జిసి...
Three militants And one soldier killed in encounter

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన...
2 CRPF personnel killed in terrorists attack in J&K

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి..

శ్రీనగర్‌ః జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సోపోర్‌లో బుధవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో...
Within 20 days 2 lakh corona positive cases

20 రోజులు.. 2 లక్షల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24...

Latest News