Monday, April 29, 2024

ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లోని పిర్‌పంజాల్ సమీప ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో జూనియర్ కమిషన్డ్ అధికారితో పాటు మరో నలుగురు జవాన్లు చనిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ఐదుగురికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.

5 Army personnel Killed in encounter with Terrorists

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News