Home Search
ప్రభుత్వ ఉద్యోగులు, - search results
If you're not happy with the results, please do another search
ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు, అధికారుల తీరుపై ఉన్నతాధికారుల క్లాస్!
శాఖను ప్రక్షాళించాలని ఉన్నతాధికారుల నిర్ణయం
గతంలో బదిలీ అయిన అధికారులు మరోమారు పాత చోటుకు రావాలని విశ్వప్రయత్నం!
అంతా తానై చక్రం తిప్పుతున్న ఓ ఉన్నతాధికారి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో రచ్చకెక్కిన విభేదాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు...
ఎపిలో ఆ ఉద్యోగులు కూడా సమ్మెలోకి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమయం తక్కువగా ఉండడంతో కార్మికులు, ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కరించుకోవడం కోసం సమ్మెలు చేస్తున్నారు. ఇప్పటికే అంగన్ వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి రోడ్లపై...
రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసింది
క్షేత్రస్థాయిలో పని చేసే విఆర్ఏ, విఆర్ఓలను
రెవెన్యూ శాఖకు దూరం చేసింది
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
మంత్రి పొంగులేటి, సిఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపిన లచ్చిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రెవెన్యూ వ్యవస్థను గత...
రెవెన్యూ శాఖ బలోపేతంగా ఉంటే ప్రభుత్వ పథకాలు అమలు
విఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని
మంత్రి పొంగులేటి కలిసిన వీఆర్వో జెఎసి ప్రతినిధి బృందం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ శాఖ బలోపేతం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను పూర్తి స్దాయిలో...
జనవరి 1న ప్రభుత్వ సెలవు
ఫిబ్రవరిలో రెండో శనివారం సెలవు రద్దు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది....
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. స్వేచ్ఛను హరిస్తే ఇంటికే
తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే సమీక్షించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర...
విద్యుత్ ఉద్యోగులు స్వేచ్ఛగా సమస్యలను చెప్పవచ్చు: మల్లురవి
మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్తు ఉద్యోగులు స్వేచ్ఛగా తమ సమస్యలను యాజమాన్యాలకి, ఈ ప్రభుత్వాలకు తెలియచేసే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి...
కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు
తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు, విద్యావంతులు. ప్రభుత్వ ఉద్యోగులు, పేద రైతు కూలీలు, కేసిఆర్ను కాదని, కాంగ్రెస్కు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోను వివరంగా పేర్కొని హామీ...
ఇది ప్రజా ప్రభుత్వం
*ఆరు గ్యారెంటీలపై వంద రోజుల్లో కార్యాచరణ
*ప్రజా పాలనలో దేశానికే ఆదర్శం కాబోతున్నాం
*అమరుల ఆశయాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషిచేస్తాం
*తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది
*మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి...
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం: టిఎన్జీవో సంఘం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త కొలువుదీరనున్న ప్రభుత్వానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) కేంద్ర సంఘం అభినందనలు తెలిపింది. తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం హర్షణీయమని సంఘం...
సెలవు ఇవ్వడం లేదు.. ఈసీకి ఫిర్యాదు చేసిన సాప్ట్వేర్ ఉద్యోగులు
హైదరాబాద్ ః ఎన్నికల సందర్భంగా తమకు గురువారం సెలవు ఇవ్వడం లేదని నగరంలోని పలు ఎంఎన్సి కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్కు సంబంధించి హెల్ప్లైన్ 1950 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు...
మాకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి: ఉద్యోగులు
హైదరాబాద్: సిఇఒ వికాస్రాజ్ను ఎస్టియు నేతలు కలిశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొందరు రిటర్నింగ్ అధికారులు కావాలని జాప్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. డిసెంబర్...
ప్రభుత్వ ఉద్యోగులకు సిఎం గుడ్ న్యూస్
ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీపావలి పండుగకు గుడ్ న్యూస్ చెప్పారు. దాదాపుగా 80 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.7 వేలు బోనస్ ఇస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర...
విద్యుత్ వాహనాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
2030 నాటికి రోడ్డుపై 80 శాతం విద్యుత్ వానాలు
ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్లో రోజు రోజుకు వాహనాల ద్వారా కాలుష్యం అధికంగా అవుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాంగా...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్ సి
5 % ఐఆర్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రిటైర్డ్ ఐఎఎస్ ఎన్.శివశంకర్ సారథ్యంలో కమిటీ
సభ్యుడిగా మరో రిటైర్డ్ ఐఎఎస్ బి.రామయ్య
ఆరు నెలల్లో నివేదిక సమర్పణకు ఆదేశం ఉత్తర్వులు జారీ
రాష్ట్ర...
గ్రూప్ 4 ఉద్యోగులుగా 6603 జెపిఎస్లు
ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో ఉన్న 6603 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రూప్ 4 ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
కెసిఆర్ ప్రభుత్వం.. భూములమ్మి జీతాలిస్తోంది: బండి సంజయ్
బిజెపి చేస్తున్న దీక్షతో నిరుద్యోగులకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్కార్ చేసిన మోసాల బండారం బయటపడుతుందనే భయంతోనే దీక్ష భగ్నం చేశారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్...
హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి పట్ల కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ...
ప్రభుత్వానికి వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగుల వినతి
మా సమస్యలు పరిష్కరించండి
మన తెలంగాణ / హైదరాబాద్ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ,...
ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయొద్దు: ఈటెల రాజేందర్
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు సేవలందించే 5 నుంచి 6 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీచర్లు, వీఆర్ఏలు, వీఆర్వోలు ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ మంత్రి...