Home Search
ప్రభుత్వ ఉద్యోగులు, - search results
If you're not happy with the results, please do another search
ఆర్టీసి బిల్లులోని ఐదు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్..
హైదరాబాద్: ఆర్టీసి బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వివరణ కోరారు. 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్ లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి...
దోషులకు జీవిత ఖైదు హర్షణీయం: అటవీశాఖ ఉద్యోగులు
హైదరాబాద్ : అటవీ అధికారిపై దాడి చేసి, హతమార్చిన గుత్తికోయలకు సరైన శిక్ష పడిందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావును హత్య చేసిన నిందితులకు న్యాయస్థానం...
మంత్రి పువ్వాడ ను కలిసిన ఆర్టీసి ఉద్యోగులు..
హైదరాబాద్ ః ఆర్టీసి ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను బుధవారం ఆర్టిసి ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు...
ఆర్టీసీ ఉద్యోగులు ఫుల్ ఖుషి
కోస్గి: టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.జరుగునున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు...
ఉద్యోగుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలి
1,72,000 కుటుంబాలు సిపిఎస్తో మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి
ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఉద్యోగులకు మేలు చేయాలి
సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
మన తెలంగాణ/హైదరాబాద్: పందోమ్మిది సంవత్సరాలుగా 1,72,000 కుటుంబాలు సిపిఎస్ విధానంతో ఇబ్బందులకు...
ఆరోగ్య మిత్రలను ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలి
ముషీరాబాద్ ః రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మిత్రలుగా పనిచేస్తున్న సిబ్బందిని ఆరోగ్య శ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాడ్ చేసింది. ఆరోగ్య మిత్రల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే...
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
హైదరాబాద్: రాష్ట్రంలో 2004కు ముందు ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. పాత పెన్షన్ విధానాన్ని...
సర్వనాశనం చేశారు.. ప్రభుత్వంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
యాదాద్రి భువనగిరి: విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు.. ప్రభుత్వంపై పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం భువనగిరి మండలం బండ సోమవారం సబ్...
ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి: జగదీష్ రెడ్డి
హైదరాబాద్ : దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి విరివిగా తీసుకు పోవాలని విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు....
సర్కార్ ఉద్యోగులు సమాజ హితం కోసం తమ విధులను సమర్ధంగా నిర్వహించాలి
నాంపల్లి : ప్రభుత్వ ఉద్యోగులు సమాజ హితం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కోరారు. సర్కార్ కొలువంటే పెద్ద బాధ్యత అని ప్రభుత్వం నిర్దేశించిన...
ప్రభుత్వ ఆదాయానికి పన్నుపోటు
హైదరాబాద్ : హైదరాబాద్లో భారీ ఐటీ కుంభకోణం బయటపడింది. రూ.40 కోట్ల ఆదాయపు శాఖ పన్ను రిఫండ్ కుంభకోణాన్ని ఐటీ అధికారులు గురువారం వెలుగులోకి తెచ్చారు. ఐటీ రిఫండ్ పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు,...
రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనానికి స్థలం కేటాయించాలి
గోషామహల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనానికి స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి నిధులు స మకూర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి...
ప్రభుత్వ ప్రొటోకాల్ శాఖ ఉద్యోగులకు 15 శాతం ప్రత్యేక అలవెన్సులు మంజూరు
నాంపల్లి : రాష్ట్ర ప్రభుత్వ ప్రొటొకాల్ శాఖలో విధులు నిర్వహిస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు 15 శాతం ప్రత్యేక అలవెన్సులను సర్కార్ మంజూరు చేసింది. నిత్యం 24 గంటలపాటు నగరంలో వివిధ చోట్ల...
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: మామిళ్ల రాజేందర్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని, ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి పేరు తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తున్నారని టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు....
ప్రభుత్వ భూములు మావే
ఏటూరునాగారం: ఏజెన్సీ ప్రాంతాలలో 163వ జాతీయ రహదారి ఏర్పాటు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండడంతో భూములకు రెక్కలు రావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి లక్షల్లో ధరలు పలుకుతున్నాయి. ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక...
ఉద్యోగులు, పెన్షనర్లకు దశాబ్ది కానుక
మన తెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సి ఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా డిఎ/ డి ఆర్ విడుదల చేయాలని...
మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం: మహిళా సాధికారతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మాదారం గ్రామంలోని కొలను అనంత్ రెడ్డి ఫంక్షన్...
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఆసిఫాబాద్ : మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవం...
బిజెపి పాలన వస్తే కరెంట్ ఉద్యోగులు ఇంటికే..
మెదక్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ...
విఓఎలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి…
సంగారెడ్డిః విఓలను ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, 8ఏళ్లుగా విఓల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐకెపి విఓఎల సంఘం రాష్ట్ర నాయకురాలు అనిత అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని వెలుగు...