Home Search
బాలానగర్ - search results
If you're not happy with the results, please do another search
గోవా నుంచి తెలంగాణకు భారీగా లిక్కర్ దిగుమతి
పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న వేల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఏకంగా గోవా నుంచి లిక్కర్ను తెలంగాణకు తరలించే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటి పెయిడ్ మద్యాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్...
ఈ నెల 10న ఎల్బీ స్టేడియంలో మోడీ భారీ బహిరంగ సభ
మన తెలంగాణ/హైదరాబాద్ ః ఎన్నికల ప్రచార పర్వం నాలుగు రోజుల్లో ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రధానమంత్రి మోడీ నుంచి రాష్ట్ర నాయకుల వరకు హోరెత్తిస్తున్నారు. చివరిగా...
పిస్టల్ ను అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: సైబరాబాద్ ఎస్ఒటి పోలీసులు అక్రమ ఆయుధాల రాకెట్ ను ఛేదించారు. 3 లైవ్ రౌండ్ లతో పాటు ఒక పిస్టల్ ను యువకుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా...
సైబరాబాద్లో రూ.37 లక్షల విలువైన మద్యం పట్టివేత
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిదిలో బాచుపల్లి, షేట్బషీరాబాద్, బాలానగర్ ప్రాంతంల్లో భారీ మొత్తంలో మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్లో రూ.37 లక్షల విలువైన మద్యాన్ని ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. వివిధ ప్రాంతాలలో నాలుగు వేల...
మహిళాపై హత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
మేడ్చల్: మహిళపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కూకట్పల్లి డివిజన్ ఏసిపి ఏ శ్రీనివాసరావు మీడియా సమావేశం లో తెలిపారు....
పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ రైస్ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్ఓటి, జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 3,800 కిలోల...
పిడిఎస్ బియ్యం పట్టివేత
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ బియ్యాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్ఓటి పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవంతీనగర్లోని...
పచ్చి చేప గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
మహబూబ్నగర్: పచ్చి చేప గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నీల్యానాయక్(45) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి...
గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 250 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...బీహార్ రాష్ట్రానికి...
హవాలా డబ్బులు పట్టివేత
లెక్కలో చూపని హవాలా డబ్బులను మేడ్చల్ ఎస్ఓటి పోసులు శుక్రవారం పట్టుకున్నారు. డబ్బులు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.19.2లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం...
రాష్ట్రపతి నిలయంలో ఘనంగా సైన్స్ డే ముగింపు వేడుకలు
హైదరాబాద్ : బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకుని ఫిబ్రవరి 26 నుండి 28 వరకు జరిగిన సైన్స్ డే వేడుకలలో మూడవ రోజు బుధవారం ఘనంగా ముగిసాయి. జిల్లా...
గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ప్యాకెట్లలో 120 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన అనంత...
బ్లడ్ బ్యాంక్లు సీజ్
అక్రమంగా ప్లాస్మా దందా చేస్తున్న బ్యాంక్లు
దాడి చేసి పట్టుకున్న డ్రగ్ కంట్రో అధికారులు
హైదరాబాద్: అక్రమంగా ప్లాస్మా దందా చేస్తున్న రెండు బ్లడ్ బ్యాంక్లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ప్లాస్మా భారీగా...
పిడిఎస్ గోధుమలను పట్టుకున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ గోధుమలను బాలానగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 20టన్నుల గోధుమలను పట్టుకున్నారు. వాటి విలువ రూ.7లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం......
ఖాకీవనంలో గంజాయి స్మగ్లర్లు
సెలవు పెట్టి గంజాయి రవాణా
ఎపిఎస్పిలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు
22కిలోల గంజాయి స్వాధీనం
మనతెలంగాణ,సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకోవాల్సిన పోలీసులే గంజాయిని రవాణా చేస్తు పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు పోలీసులు గంజాయిని రవాణా...
గంజాయి స్మగ్లింగ్ కోసం సిక్ లీవ్
హైదరాబాద్ : అత్యాశతో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడి తెలంగాణ పోలీసులకు ఇద్దరు ఎపి పోలీసులు చిక్కిన వైనమిది. నేరాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కి నేరగాళ్లుగా మారిన ఉదంతమిది. ఉద్యోగానికి సెలవు పెట్టిమరీ...
హైదరాబాద్ లో ఎపి పోలీసుల గంజాయి స్మగ్లింగ్…
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరిలోని బాచుపల్లి లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు. బాచుపల్లి లో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఒటి బాలానగర్ పోలీసులు సమాచారం తెలిసింది....
ఇద్దరు అధికారులపై వేటు
ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలుపై సర్కార్ సీరియస్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన దరఖాస్తులను నిర్లక్ష్యం చేసిన ఇద్దరు అధికారులను జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సస్పెండ్ చేశారు. జనవరి 8న బాలానగర్లో డేటా ఎం...
రోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడ్డాయంటూ కొందరు సోషల్ మీడియాలో షేర్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమం ఈనెల 6వ తేదీన ముగియడంతో ప్రభుత్వం.. దరఖాస్తులను కంప్యూటరీకరించేందుకు సిద్ధమైంది....
అతివేగానికి ఆరుగురు బలి
మన తెలంగాణ/బాలానగర్/మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల పరిధిలోని హైదరాబాద్, బెంగుళూరు జాతీయ రహదారి చౌరస్తాలో శుక్రవారం సా యంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆ రుగురు...