Home Search
బాలానగర్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రానికి కేంద్ర బలగాలు..
హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 20వ తేదీ నాటికి ఈ బలగాలు రాష్ట్రవ్యాప్తంగా మోహరిస్తాయి....
పరువు హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
మనతెలంగాణ, సిటిబ్యూరోః తన సోదరి మతాంతర ప్రేమ వివాహం చేసుకుందని ఆగ్రహం చెందిన యువకుడు చెల్లి భర్తను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు జడ్జి ఎండి...
ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం
సిటిబ్యూరోః గ్రేటర్ హైదరాబాద్లోని వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పూజ చేసిన తర్వాత భక్తులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. చార్మినార్ వద్ద గణనాథుల శోభాయాత్రతో సందడి వాతావరణం నెలకొంది....
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
సిటిబ్యూరోః గణేష్ నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 26వ తేదీ...
పేదల కోసం బ్రహ్మాండమైన పథకాలు
త్వరలోనే వాటిని వెల్లడిస్తాం
ప్రతిపక్షాల మాటలు నమ్మితే అథోగతే
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్ : పనితనంలో ఏం చేతకాదు. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలే రు. కేవలం అధికారంలోకి రావటానికే ప్రతిపక్ష నాయకు లు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని...
నకిలీ డాక్యుమెంట్ల ముఠా గుట్టు రట్టు
రెండు ముఠాల్లోని 18 మంది నిందితుల పట్టివేత
మన తెలంగాణ/హైదరాబాద్ : నకిలీ డాక్యుమెంట్ల ముఠా గుట్టును కూకట్పల్లి, కెపిహెచ్బి, బాలానగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకుల...
కొరియర్లో గంజాయి
మనతెలంగాణ, సిటిబ్యూరోః కొరియర్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను బాలానగర్ ఎస్ఓటి, చందానగర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 90...
మరింత మెరుగైన సేవలు అందించాలి
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఉత్తమ ప్రతిభ కనబర్చి రివార్డులకు ఎంపికైన వారు మరిన్ని సేవలు ప్రజలకు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరును కనబర్చిన సిసిఎస్...
ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముగ్గురు దొంగల అరెస్టు
సిటీబ్యూరో : ద్విచక్రవాహనాలను దొంగిలించి వాటిని అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును బాలా నగర్ సిసిఎస్, జీడిమెట్ల పోలీసు లురట్టు చేశారు. ద్విచక్రవాహనాల దొంగిలిస్తున్న ముగ్గురు పేరుమోసిన దొం గలను అదుపులోకి తీసుకుని...
భారీ అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి హోటల్ యజమాని మృతి
హైదరాబాద్: నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రంగారెడ్డినగర్ లోని ఓ హోటల్ లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దీంతో హోటల్...
ద్రవరూప గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: నగరంలో ద్రవరూప గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి...
నగరంలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్..
హైదరాబాద్: బాచూపల్లి, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత (ద్రవ రూపంలో ఉన్న గంజాయి)హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను శనివారం ఉదయం బాలానగర్, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు.
వారి వద్ద...
సౌత్ఈస్ట్, చాంద్రాయణగుట్ట డివిజన్ ఎసిపిగా అంజయ్య
చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వస్థీకరణలో భాగంగా సౌత్ఈస్ట్ జోన్లో కొత్తగా ఏర్పాటు చేసిన చాం ద్రాయణగుట్ట డివిజన్ నూతన ఏసీపీగా సి.అంజయ్య నియమితులైయ్యారు. ఈమేరకు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ...
మూడు రోజులగా ఏకధాటి వర్షం
సిటీ బ్యూరో ః వర్షంలో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. వర్షకాలం ప్రారంభం తర్వాతగత రెండు రోజులుగా నగర వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. గత రెండు రోజులుగా నగరవాసులకు సూర్యుడు దర్శనమై...
కార్ల లీజు పేరుతో ఛీటింగ్
సిటిబ్యూరోః కార్లను అద్దెకు తీసుకుని వాటిని వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెడుతున్న ముఠాను బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో...
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
మన తెలంగాణ/సిటీ బ్యూరో : మంగళవారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురువగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది. మధ్యాహ్నం వరకు పొడి...
కూకట్పల్లిలో 230 కేజీల గంజాయి పట్టివేత
కూకట్పల్లి: కూకట్పల్లి వై. జంక్షన్లో ఆదివారం సాయంత్రం మాదాపూర్ ఎస్వోటి అడిషనల్ డిసిపి శోభన్, శివప్రసాద్ ఆధ్వర్యంలో కూకట్పల్లి పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండుగా రెండు ఇనోవా వాహనాల్లో సుమారు 230కిలోల గాంజా...
రేపు బోనమెత్తనున్న లష్కర్
సిటీ బ్యూరో: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిబోనాల ఉత్సవాలకు లష్కర్ ముస్తాబైంది. అమ్మవారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలకరించారు. అమ్మవారి నామస్మరణ, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పునాకలతో సికింద్రాబాద్ మారుమోగనుంది. ఆదివారం తెల్లవారుజామున...
అమ్మోనియా గ్యాస్ లీకై 15 మందికి అస్వస్థత
హైదరాబాద్: నగరంలో అమ్మోనియా గ్యాస్ లీకై 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ లో చోటుచేసుకుంది. ఓ దొంగ చెత్తకుప్పలోని సిలిండర్లు ఇత్తడి...
కేవైసితో డబ్బులు కాజేస్తున్న సైబర్ చీటర్లు.!
సిటీబ్యూరో: సైబర్ నేరస్థులు రోజుకో ఎత్తుగడలతో ప్రజలను దోచుకుంటున్నారు. ఇది వరకు ఓటిపి, వివరాలు, బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని పలు రకాల కారణాలు చెప్పి ఖాతాదారుల వివరాలు తెలుసుకుని డబ్బులు మాయం...