Home Search
బాలానగర్ - search results
If you're not happy with the results, please do another search
అమ్మోనియా గ్యాస్ లీకై 15 మందికి అస్వస్థత
హైదరాబాద్: నగరంలో అమ్మోనియా గ్యాస్ లీకై 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ లో చోటుచేసుకుంది. ఓ దొంగ చెత్తకుప్పలోని సిలిండర్లు ఇత్తడి...
కేవైసితో డబ్బులు కాజేస్తున్న సైబర్ చీటర్లు.!
సిటీబ్యూరో: సైబర్ నేరస్థులు రోజుకో ఎత్తుగడలతో ప్రజలను దోచుకుంటున్నారు. ఇది వరకు ఓటిపి, వివరాలు, బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని పలు రకాల కారణాలు చెప్పి ఖాతాదారుల వివరాలు తెలుసుకుని డబ్బులు మాయం...
కెవైసితో కొట్టేస్తున్న సైబర్ ఛీటర్లు
సిటిబ్యూరోః సైబర్ నేరస్థులు రోజుకో ఎత్తుగడలతో ప్రజలను దోచుకుంటున్నారు. ఇది వరకు ఓటిపి, వివరాలు, బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని పలు రకాల కారణాలు చెప్పి ఖాతాదారుల వివరాలు తెలుసుకుని డబ్బులు మాయం...
కెపిహెచ్బిలో రూ.4.50 కోట్ల అభివృద్ధి పనులకు మాధవరం శంకుస్థాపన
కేపీహెచ్బి: కేపీహెచ్బి 9వ ఫేజ్లో రెండున్నర స్థలంలో 4కోట్ల 50లక్షల రూపాయల వ్యయంతో కాంపౌండ్ వాల్ల నిర్మాణానికి ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కేపీహెచ్బిలో 200 కోట్ల విలువైన...
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం నిర్వహించిన హరితోత్సవం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్...
నియోజకవర్గంలోని ప్రభ్వుత్వ పాఠశాలల అభివృద్ధి : కృష్ణారావు
కూకట్పల్లి: కూకట్పల్లి ని యోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్, కూకట్పల్లి మండలాల పరధిలోని ప్రభుత్వ...
శాఖలమధ్య సమన్వయం లోపంతో జాప్యం అవుతున్న పరిశ్రమల తరలింపు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరం నుంచి తరలించాలన్న నిర్ణయం కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖల మధ్య సమన్వయ లోపంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. అదే సమయంలో,...
గాజుల కింద గంజాయి సరఫరా
సిటీబ్యూరో: వేర్వేరు కేసుల్లో సైబరాబాద్ పోలీసులు భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 910 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి...
కేవైసి పేరుతో మోసాలు
సిటీబ్యూరో: సైబర్ నేరస్థులు రోజుకో ఎత్తుగడలతో ప్రజలను దోచుకుంటున్నారు. ఇది వరకు ఓటిపి, వివరాలు, బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని పలు రకాల కారణాలు చెప్పి ఖాతాదారుల వివరాలు తెలుసుకుని డబ్బులు మాయం...
కుల వృత్తులకు సర్కార్ చేయూత
జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనందిస్తుందని, గొల్ల కురుమలను ఆర్ధికంగా ఆదుకునేందుకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాల్టీ పరిధిలోని చంద్ర గార్డెన్...
దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా నేడు పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ జిల్లాః తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా మంగళవారం నియోజవర్గాల వారిగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు....
పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజలందరూ క్షేమం
రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్: పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజలందరూ క్షేమంగా ఉంటారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్...
హైదరాబాద్లో భారీ వర్షం.. ఎక్కడివారు అక్కడే గప్ చుప్
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన...
నడుస్తున్న బస్సులో మంటలు..
హైదరాబాద్: నడుస్తున్న ప్రైవేటు బస్సు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన హైదరాబాద్ లోని బాలానగర్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఆరెంజ్ వోల్వో ట్రావెల్స్ బస్సు శుక్రవారం సాయంత్రం సుచిత్రా...
రైతులను కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమే
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు
ప్రతి విద్యార్థి కార్పొరేట్ చదువులు చదవాలనే ఉద్దేశంతో గురుకులాల ఏర్పాటు : మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్ బ్యూరో : దేశ ంలో రైతులను కాపాడుతున్న ప్రభుత్వం...
ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ బైక్ల ప్రారంభం
హైదరాబాద్: ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ వాహనాలను సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ నారాయణ్నాయక్ ప్రారంభించారు. కమిషనరేట్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రెండు వాహనాలను జాయింట్ సిపి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...
అంతరాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాల అరెస్ట్
హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర రెండు ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2.65 టన్నుల పత్తి విత్తనాలు, బిజి,...
నగరంలో వర్షాలు
హైదరాబాద్: నగరంలో మంగళవారం పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. దీంతో సాయంత్రానికి వాతావరణం మరింత చల్లబడింది. బేగంపేట్, సికింద్రాబాద్ బాలానగర్ పరిసర ప్రాంతాలతో పాటు అల్వాల్, బొల్లారం...
కేసు దర్యాప్తులో క్లూస్ టీం కీలక పాత్ర
ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి రివార్డులు
అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: కేసుల దర్యాప్తులో ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీం కీలక పాత్ర పోషిస్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర...
హైదరాబాద్లో ఐపీఎల్ బెట్టింగ్… 10 మంది అరెస్ట్
హైదరాబాద్: ఆన్లైన్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను సైబరాబాద్ పోలీసులు ఛేదించి 10 మంది బుకీలను అరెస్ట్ చేశారు. ఆర్సీబీ, లక్నో సూపర్జెయింట్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సోమవారం బాచుపల్లిలోని ఓ...