Home Search
మియాపూర్ - search results
If you're not happy with the results, please do another search
భారీ వర్షానికి హైదరాబాద్ నగరం గజగజ
హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఎండలకు మండిపోయిన నగరం ఈ వర్షానికి చల్లబడింది. దీంతో నగర వాసులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించింది. నగరంలోని పంజాగుట్ట,...
ట్రాక్టర్ బోల్తా ముగ్గురు మహిళా కూలీలు మృతి
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండ మియాపూర్ గ్రామ శివారులో ఆదివారం మొక్కజొన్న కంకుల లో డుతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు....
పెద్దపల్లిలో రోడ్డుప్రమాదం: ముగ్గురు మహిళా రైతు కూలీలు మృతి
పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం మియాపూర్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. మియాపూర్ సమీపంలో బాధితులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ...
పెద్దపల్లిలో బోల్తాపడిన ట్రాక్టర్: ముగ్గురు మహిళలు మృతి
సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు....
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
మనతెలంగాణ, సిటిబ్యూరోః క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ ఎస్ఓటి, మియాపూర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1,96,000 నగదు, నాలుగు మొబైల్...
మెట్రో రైల్ సేవలకు అంతరాయం
హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణానికి బుధవారం ఉదయం కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా నాగోల్- మియాపూర్ రూటులో ఉదయం 10.30 నుంచి సుమారు 15 నిమిషాల సేపు మెట్రో...
హుక్కా సెంటర్ పై పోలీసుల దాడి
హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘిస్తున్న 'ఫర్గెట్ మీ నాట్ కేఫ్' అనే హుక్కా సెంటర్ పై ఎస్ఒటి అధికారులు దాడి చేశారు. మాదాపూర్ లోని దుర్గంచెరువు ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న "ఫర్గెట్ మీ...
తెలంగాణలో నిజాం ఆనవాళ్లు లేకుండా చేస్తాం: షా
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 12 సీట్లు రావాల్సిందేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నాయని.. మూడు పార్టీలు కూడా కుటుంబ అవినీతి పార్టీలని...
22 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్: మహానగరంలోని నెక్లెస్ రోడ్డులో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులన్నీ నాన్...
నార్సింగి ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం
రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన నార్సింగి ఓఆర్ఆర్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మియాపూర్కు చెందిన మహ్మద్ యూసుఫ్(55) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో...
8న పాతబస్తీ మెట్రోకు సిఎం శంకుస్థాపన
ఎంజిబిఎస్ నుంచి ఫలకనుమా వరకు 5.5 కి.మీ నిర్మాణం
ప్రతి కిలోమీటర్కు ఒక స్టేషన్ ఏర్పాటు
8న సిఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన
రెండో దశలో 70 కి.మీ నిర్మాణం
రూ.18,900 కోట్ల వ్యయం అంచనా
మన తెలంగాణ/హైదరాబాద్...
పాపం పసిబిడ్డలు
హైదరాబాద్ : పాపం పసిబిడ్డలు.. అభం శుభం తెలియని పసికందుల పట్ల అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. ఓ చోట అప్పుడే పుట్టిన ఆడశిశువును చెట్ల పొదల పాల్జేస్తే.. మరో చోట అప్పుడే పుట్టిన...
భార్యపై అనుమానంతో కూతురిని చంపిన కసాయి
బిజినపల్లిః భార్యపై అనుమానంతో కన్న కూతురిని గొంతునులిమి చంపిన తండ్రి సంఘటన నాగర్కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గోపాల్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రామ్రెడ్డిపల్లి తండాకు చెందిన తిరుపతి...
రెండో దశ 70 కి.మీ.
మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ రెడీ
ముఖ్యమంత్రి ఆదేశాలతో కొత్త మార్గాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
నాలుగు కొత్త కారిడార్లలో మెట్రో నెట్వర్క్ నిర్మాణానికి సిఎం రేవంత్ ఆమోదం?
మన తెలంగాణ/ హైదరాబాద్: ...
రాష్ట్రపతి నిలయంలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ రహదారి భద్రతా వారోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రపతి నిలయంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆరిజన్ ఫార్మాస్యూటికల్స్, మియాపూర్ సిబ్బంది, రహదారి భద్రత...
జల్సాలకు అలవాటుపడి చోరీలు.. 16 లక్షల బంగారం స్వాధీనం
హైదరాబాద్ మియాపూర్ లో వరస చోరీలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడి యువకుడు చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువైన బంగారం,...
సంక్రాంతికి వెళ్తున్నారా… దొంగలు వస్తున్నారు జాగ్రత్తా
అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు
కొత్తవారి కదలికలపై సమాచారం ఇవ్వాలి
కాలనీల్లో పరిసరాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి
సైబరాబాద్ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు. ప్రతి ఏడాది...
ఫార్మా సిటీ రద్దు చేయం
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరి దారిలో మెట్రో లైన్ నిర్మాణం
మనతెలంగాణ/హైదరాబాద్: మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడంలేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలు దృ ష్టిలో ఉంచుకొని దానిని స్ట్రీమ్ లైన్...
భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
మూడు పోలీస్ కమిషనరేట్లలో నమోదు
హైదరాబాద్లో 1,243, సైబరాబాద్లో 1,241. రాచకొండలో 517
మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు
కేసులు నమోదు చేసిన పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనాలు...
మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయం: సీఎం రేవంత్ రెడ్డి
మెట్రో రైలు విస్తరణ, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....