Home Search
మియాపూర్ - search results
If you're not happy with the results, please do another search
‘డబుల్ ఇళ్ల’ పేరిట భారీ మోసం
హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన నిందితున్ని నగరంలోని మాదాపూర్ ఎస్ఓటి, కెపిహెచ్బి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి...
చిందేసిన చినుకు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
తడిసిముద్దయిన రాష్టం
కూలిపోయిన స్తంభాలు, కొట్టుకుపోయిన రోడ్లు
స్తంభించిన రాకపోకలు
నగరంలోని పలు ప్రాంతాలు జలమయం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో గురువారం తెల్లవారుజాము...
కరోనా పేరిట ప్రేవేటు ఆస్పత్రి దోపిడి..
హైదరాబాద్: ఓ పక్క కరోనా మహమ్మారి విజృంభణ, మరోపక్క అదే కరోనా పేరుతో ప్రైవేట్, కార్పోరేట్ ఆస్ప్తత్రులు లక్షల్లో బిల్లులు వసూళ్లు చేస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో...
నష్టాల్లో హైదరాబాద్ మెట్రో
మూడునెలలకు సుమారు రూ.150 కోట్లు లాస్
కష్టంగా మారిన రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు
వచ్చే నెలలో మెట్రో పట్టాలెక్కే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో...
మానవాళికి మంచి చేసే గ్రీన్ ఛాలెంజ్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడతలో గాయని మధుప్రియ పాల్గొన్నారు.హైదరాబాద్ చిలకానగర్ కార్పొరేటర్ గోపు సరస్వతితో కలిసి గురువారం మధుప్రియ మూడు మొక్కలను నాటారు. ఈ నేపథ్యంలో గాయని మధుప్రియ మాట్లాడుతూ...
తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని...
బాచుపల్లిలో రోడ్డుప్రమాదం: యువతి మృతి
కుత్బుల్లాపూర్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకోకోలా కంపెనీ చౌరస్తా వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి....
పోలీస్ వాహనంలో ఆసుపత్రికి చేరిన గర్భిణి
మహిళా ఎస్ఐకి అధికారుల ప్రశంసలు
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా లాక్ డౌన్లో ముందు వరుసలో ఉన్న పోలీసులు ప్రజాసేవలోనూ ముందు వరుసలో నిలుస్తున్నారు. ప్రసవవేదనతో బాధపడుతున్న ఒక మహిళను పోలీసు వాహనంలో తీసుకువెళ్లి కొండాపూర్ ఆసుపత్రిలో...
ప్రజాభిప్రాయ విశ్లేషకుడు డా.వేణుగోపాల్ మృతిపై కెసిఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: ప్రముఖ ప్రజాభిప్రాయ విశ్లేషకుడు, సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుగోపాల్ కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి...
మానవత్వాన్ని చాటుకున్న బాచుపల్లి సిఐ
మన తెలంగాణ/ నిజాంపేట: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్డౌన్ కార్యక్రమంలో రోడ్లపై ఉన్న పేద వారు ఇబ్బందులు పడుతుండగా మరి కొందరూ సృహ కోల్పోయారు. వీరిని...
విద్యుత్ వాహనాలపై ఆసక్తి చూపని నగరవాసులు
హైదరాబాద్ : పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు వెలవెల బోతున్నాయి. 2030లో అధిక సంఖ్యలో వినియోగించే విద్యుత్ వాహనాలే ఉంటాయని చెబుతున్న అధికారులు వాటి...
ఎంపి రేవంత్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
మనతెలంగాణ/హైదరాబాద్ః మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్ను బుధవారం నాడు మియాపూర్ కోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా డ్రోన్ వాడిన కేసులో రేవంత్రెడ్డిని ఈ నెల 6వ తేదీన నార్సింగి పోలీసులు...
మెట్రో రెండో దశలో మూడు కొత్త మార్గాలు
రాయదుర్గం నుంచి రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
లక్డీకాపూల్ నుంచి ఆర్జీఏ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ప్రణాళికలు
తిరుమల నుంచి తిరుపతి వరకు మాస్టర్ప్లాన్ సిద్ధం : మెట్రో ఎండి
హైదరాబాద్: మెట్రో రైలు రెండోదశ పనులు...
శ్రీశైలంకు టిఎస్ఆర్టిసి స్పెషల్ బస్సులు
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శుక్రవారం జరుపుకునే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా టిఎస్ఆర్టిసి హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక...
మెట్రో రికార్డు
సోమవారం ఒక్కరోజే 4.47లక్షలమంది ప్రయాణం
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్లో 34వేల మంది రాకపోకలు
ప్రయాణికుల సంఖ్య పెరగడంలో సత్ఫలితాలిచ్చిన క్యూఆర్ కోడ్
హైదరాబాద్: నగరంలో ఈనెల 7న సిఎం కెసిఆర్ మెట్రో కారిడార్2 జెబిఎస్నుంచి ఎంజిబిఎస్...
జెబిఎస్ టు ఎంజిబిఎస్ మెట్రో మరో మెరుపు
సాకారమైన ప్రయాణికుల కల
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రాకపోకలు, ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్, నేటి ఉ. 6.30 గం.ల నుంచి ప్రయాణికులకు అనుమతి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు...
ఈనెల 7 నుంచి జెబిఎస్-ఎంజిబిఎస్ మెట్రో రైలు పరుగులు..
హైదరాబాద్: జూబ్లీబస్ స్టేషన్ (జెబిఎస్) నుండి మహాత్మగాంధీ బస్స్టేషన్(ఎంజిబిఎస్) వరకు మెట్రో ట్రైన్ ఈ నెలలోనే పరుగులు పెట్టనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ మార్గాన్ని వచ్చే 7వ తేదీన సాయంత్రం 4...
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో సిద్ధం
రెండో వారంలో పరుగులు
హైదరాబాద్: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండో కారిడార్ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్వరకు ఫిబ్రవరి రెండో వారం లో రైలును నడిపించేందుకు సిద్దం చేశారు....
10 రోజుల్లో ల్యాబ్ సిద్ధం
గాంధీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా...
ఫిబ్రవరి మొదటి వారంలో రెండవ కారిడార్ మెట్రో పరుగులు
ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
జెబిఎస్ నుండి ఎంజిబిఎస్ వరకు నడపనున్న హెచ్ఎంఆర్
మన తెలంగాణ, సిటీబ్యూరో: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండవ కారిడార్ జెబిఎస్ నుండి...