Home Search
మేఘాలయ - search results
If you're not happy with the results, please do another search
వయనాడ్ నుంచే రాహుల్ పోటీ
రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేశారు. కాంగ్రెస్ అగ్రనేత...
ఏ క్షణమైనా కాంగ్రెస్ జాబితా
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సాయంత్రం తొలిసారి సమావేశమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున...
అంతరిస్తున్న భాషా సంస్కృతి
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏడు వేల భాషల్లో దాదాపు 500 వరకు భాషలు పూర్తిగా అంతరించి పోయాయి. ఇంకా వాడుకలో ఉన్న భాషల్లోనూ కొన్ని విలువైన సాహితీ ప్రక్రియలు, వైద్య సమాచారం,...
జమిలి ఎన్నికలు?
న్యూఢిల్లీ : ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ అంశంపై రాజ్యాంగంలో కొత్త అధ్యాయం చేర్చాలని, 2029 మధ్య నాటికి దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలకు సంబంధించిన బృహత్తర...
‘లోటు’ చూపిస్తే గ్రాంట్లు దక్కేవి?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఖజానాకు వచ్చే ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలని ఒకవైపు విశ్వప్రయత్నాలు చేస్తూనే మరోవైపు బడ్జెట్లో మాత్రం ‘రెవెన్యూ మిగులు’ను ప్రవేశపెట్టడంపై ఆర్థిక నిపుణుల్లోనే...
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విపక్షాలు ఆ తర్వాత...
రంజీ ఫైనల్కు ఉప్పల్ సిద్ధం
నేటి నుంచి హైదరాబాద్ - మేఘాలయ తుది పోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్ సమరానికి హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. ఉప్పల్...
‘ఇండియా’లో ఇంటిపోరు
బిజెపిని గద్దె దింపే సంఘటిత లక్ష్యంతో, దేశం పేరుతో ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ (భారత జాతీయ ప్రజాస్వామ్య సమ్మిళిత కూటమి) బీటలు వారుతున్నదనే శీర్షికతో వార్తలు తరచూ వస్తున్నాయి. ఇవి సహజంగానే...
మీ చర్యలతో మా యాత్రకే లబ్ధి: రాహుల్
గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చర్యలతో తమ పార్టీకి విశేష ప్రచారం దక్కుతోందని, తద్వారా భారత్ జోడో న్యాయ యాత్రకు లబ్ధి చేకూరుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు....
రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు… అస్సాంలో హైటెన్షన్
గౌహతి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాంలో పర్యటిస్తున్నారు. రాహుల్ యాత్రకు అడుగడుగున అస్సాం ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. రాహుల్ యాత్ర అస్సాంలోకి ప్రవేశించగానే ఆ...
హైదరాబాద్కు ఆధిక్యం
హైదరాబాద్: మేఘాలయతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో హైదరాబాద్ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. షిల్లాంగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4...
నకిలీ సర్టిఫికెట్ తో విదేశాలకు వెళ్లేందుకు యువకుడి యత్నం
హైదరాబాద్: నకిలీ సర్టిఫికేట్లతో విదేశాలకు వెళ్లేందుకు యత్నించిన యువకుడిని ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...కర్మాన్ఘాట్ ఎంఆర్ఆర్ కాలనీకి చెందిన పులిపాటి మణికంఠ (28) ఇంజినీరింగ్ చదువు...
రాహుల్ పాదయాత్ర పేరులో స్వల్ప మార్పు
న్యూఢిల్లీ: కాంగ్రెస్పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 14నుంచి మణిపూర్ నుంచి ముంబయి వరకు చేపట్టనున్న పాదయాత్రకు భారత్ జోడో న్యాయ యాత్ర గా పేరు మార్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది.గురువారం ఇక్కడ...
హ్యాట్రిక్ కొడతాం
2024లో ఓటరల్ల సహజ ఎంపిక బిజెపినే
సంకీర్ణ ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు
ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలలో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ సహజ...
మరోసారి పాదయాత్ర
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సారథ్యంలో జనవరి 14వ తేదీనుంచి భారత్ న్యాయ యాత్ర కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రె స్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించిం ది. మణిపూర్ నుంచి ఆరంభమై...
జనవరి 14 నుంచి రాహుల్ న్యాయయాత్ర
న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ సారథ్యంలో జనవరి 14వ తేదీనుంచి భారత్ న్యాయ యాత్ర కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. మణిపూర్ నుంచి ఆరంభమై ఈ...
పెరుగుతున్న డ్రాపౌట్స్
బడి మానేస్తున్న పదో తరగతి విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5 స్థానంలో వుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్సభలో కళానిధి వీరాస్వామి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ద్వారా...
కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...
నేనే వస్తా… ఎవరూ రాకండి
నేను త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తా
బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకు మాజీ సిఎం కెసిఆర్ విజ్ఞప్తి
ఆసుపత్రి బెడ్ నుంచి వీడియో సందేశం విడుదల చేసిన కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తనను పరామర్శించేందుకు ఎవరూ యశోద...
దక్షిణ భారతంలో భారీ వర్షాలు.. తెలంగాణలో పొడివాతావరణం: ఐఎండి
మనతెలంగాణ/హైదారాబాద్: దక్షిణ భారతదేశంలో ఆదివారం నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడులోని కొయంబత్తూరులో శనివారం భారీ వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ...