Home Search
మేఘాలయ - search results
If you're not happy with the results, please do another search
ఇంటి నుంచే ఓటు వేసిన 3.50 లక్షల మంది
న్యూఢిల్లీ : ఇటీవల ఎన్నికలు జరిగిన 11 రాష్ట్రాల్లో వికలాంగులకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ను ఎన్నికల సంఘం కల్పించింది. ఈ వెసులు...
ప్రత్యేక అధికారాల చట్టానికి పదును
భారత దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు, అభివృద్ధికర వర్గాలన్నీ కూడా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్ఎస్పిఎ) మోడీ ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న ఈ సమయంలో భారతీయ నాగరిక్ సురక్ష...
భారీ యంత్రాలు విఫలమైన వేళ..
41 మంది కార్మికులను కాపాడిన ర్యాట్హోల్ మైనింగ్
ఉత్తర కాశీ: ఉత్తర కాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించడానికి గత 17రోజులుగా అధికార యంత్రాంగం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న...
అభివృద్ధిలో అగ్రస్థానం – అప్పుల్లో చివరిస్థానం
అప్పులు చేసిన రాష్ట్రాల్లో 23వ స్థానంలో తెలంగాణ
అభివృద్ధి చేసిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో తెలంగాణ
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో, ఆర్థికాభివృద్ధిని సాధించడంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా...
నేడు ఆర్బిఐలో బాండ్ల వేలం.. తెలంగాణ ఖజానాకు మరో రూ. 1000 కోట్లు
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మరో వెయ్యి కోట్ల రూపాయల నిధులు రానున్నాయి. ఈనెల 21వ తేదీన మంగళవారం ఉదయం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిర్వహించే...
ఎలక్టోరల్ బాండ్లలో సింహభాగం బిజెపికే
అయిదేళ్లలో రూ.5,271.95 కోట్ల విరాళాలుఅందుకున్న కమలం పార్టీ
కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు 10 శాతమే
రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకూ భారీగా వచ్చిన విరాళాలు
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టినప్పటి...
గిన్నిస్లోకి కొత్తగా 60కి పైగా భారత్ ఘనతలు
న్యూఢిల్లీ : గిన్సిన్ బుక్ 2024లో భారతదేశపు 60కి పైగా ఘనతలు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది గిన్నిస్ రికార్డు బుక్లో మొత్తం 2638 విశేషాలు నమోదు అవుతాయి. భారతదేశంలోని చిరపుంజిలో అత్యధిక...
ఆర్బిఐ వేలంలో రూ. 500 కోట్ల రుణ సమీకరణ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నది. ఈ నెల 17వ తేదీన (మంగళవారం) రిజర్వుబ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అనుమతించడంతో.....
బ్యాంకులకు సెలవులు.. నవంబర్లో ఎన్ని రోజులంటే…
న్యూఢిల్లీ: బ్యాంకులకు నవంబర్, 2023లో భారీగా సెలవులు రానున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ...
దేశవ్యాప్తంగా పెరుగుతున్న మహిళా జడ్జిల సంఖ్య
న్యూఢిల్లీ: మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందన్న సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ ధోరణి దేశవ్యాప్తంగా ఉందన్నారు. ‘ఒక సంతోషకరమైన వారను పంచుకోవాలని అనుకొంటున్నాం. కోర్టు రూమ్...
డెట్టాల్, ఎన్డీటీవీ అంబాసిడర్ గా ఆయుష్మాన్ ఖురానా
ముంబయి: అత్యంత విశ్వశనీయమైన న్యూస్ నెట్ వర్క్, NDTV, విజయవంతమైన 10వ సీజన్ ‘బనేగా స్వస్త్ ఇండియా’తో మళ్లీ వచ్చింది. ఇది భారతదేశపు అతి పెద్ద ప్రజా ఆరోగ్యం గురించిన ప్రచారం. భారతదేశం...
కెసిఆర్ ఓ ఫైటర్…ఛీటర్తో కలవరు
ఎన్డిఎతో కలవడానికి మాకేమైనా పిచ్చికుక్క కరిచిందా?
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ యాక్టింగ్కు ఆస్కార్ అవార్డు తప్పకుండా వ స్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు ఎద్దేవా చేశారు. ఆయన స్క్రిప్టు రాస్తే సినిమా...
లోక్సభ ఎన్నికల సమయంలోనే పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ అవకాశాలను పరిశీలించేందుకు కేంద్రం కమిటీని నియమించడంతో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించడానికి వీలుగా లోక్సభ ఎన్నికలను ముందుకు జరపవచ్చనే ఊహాగానాలకు తెరదీసింది. 1967...
నేరుగా కూలీల ఖాతాల్లోకి ఉపాధి నిధులు
ఆధార్ అనుసంధానం నెలాఖరు వరకు గడువు
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఉపాధి నిధులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెల్లింపులపై కేంద్రం మరోసారి కీలకమైన...
భారత మాత ప్రతి ఒక్కరి స్వరం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మాత ప్రతి ఒక్కరి స్వరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాహుల్ గాంధీ ట్విటర్లో ఉంచిన సందేశంలో తన భారత్ జోడో అనుభవాలను పంచుకున్నారు. యాత్ర...
తెలంగాణలో తగ్గిన పేదరికం
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెకిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-...
మానవ అక్రమ రవాణా ఆగేనా!
ప్రపంచ వ్యాప్తంగా అనాథలైన బాల, బాలికలను అపహరించే దొంగల ముఠాలు తయారయ్యాయి. వీరు కాసుల కోసం కక్కుర్తిపడి పిల్లలను సుదీర్ఘ ప్రాంతాలకు వివిధ పద్ధతుల్లో తరలిస్తున్నారు. ఇలా వీరిని అక్రమ రవాణా చేసి...
అజయ్ భల్లా పదవీకాలం మరో ఏడాది
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పర్సనల్ మంత్రిత్వశాఖ ద్వారా ప్రకటన వెలువరించింది. ఇప్పుడు ఆయన...
తలసరి ఆదాయంలోమనమే నెం.1
మన తెలంగాణ/హైదరాబాద్: కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా దేశంలో ఒక్క తెలంగా ణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టమైంది. విద్యార్హతలున్నా, లేకపోయినా కూడా కా ర్మికులుగా జీవనం సాగించే వారు...
యాదాద్రిలో స్వాతి నక్షత్ర పూజలు
యాదాద్రి భువనగిరి:యాదాద్రి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్ర పూజలను వైభవంగా నిర్వహి ంచారు. బుధవారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలను చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో...