Home Search
మేఘాలయ - search results
If you're not happy with the results, please do another search
యాదాద్రిలో స్వాతి నక్షత్ర పూజలు
యాదాద్రి భువనగిరి:యాదాద్రి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్ర పూజలను వైభవంగా నిర్వహి ంచారు. బుధవారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలను చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో...
జులైలో బ్యాంకు సెలవులు..
న్యూఢిల్లీ : కొద్ది రోజుల్లో జులై నెల ప్రారంభం కా నుంది. వచ్చే నెలలో బ్యాంకులు 15 రోజుల పాటు మూతపడనున్నాయి. మొహర్రం, గురు హరగోవింద్ జీ జన్మదినోత్సవం, అషురా, కేర్ పూజ...
మాదకద్రవ్యాల దయ్యం వదలదా?
30 కోట్ల రూపాయల విలువైన 3.32 కిలోల బ్లాక్ కోకైన్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం, మేఘాలయలో రూ. 15 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, కొకైన్తో సినీ నిర్మాత అరెస్ట్, హిందూ మహాసముద్రంలో...
దేశమంతటా విస్తరించిన నైరుతి
నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దాంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్నాయి. రాగల రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ...
కుమ్మక్కు రాజకీయాలు.. ముమ్మాటికీ మీవే
హైదరాబాద్: బిజెపి, టిఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని వస్తున్న ఆరోపణలపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఢిల్లీలో తీవ్రంగా స్పందించారు. కమ్మక్కు రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కైన...
ఆ పార్టీలపై చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన విషయాలను వెల్లడించడంలో ఆయా రాజకీయ పార్టీలు విఫలమైనట్టు ఎన్నికల సంస్కరణల వేదిక అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్)...
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి అరెస్టు
చెన్నై: మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, డిఎంకె నేత సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంతోపాటు చెన్నై లోని నివాసంలో...
సిబిఐకి తమిళనాడులో నో ఎంట్రీ
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కేంద్రదర్యాప్తు సంస్థ సిబిఐ ప్రవేశానికి వీలు లేకుండా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సిబిఐకి ఇచ్చిన అనుమతిని...
తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం
భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో...
తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం
భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో...
10 తరగతిలో 27.5 లక్షల మంది ఫెయిల్…
న్యూఢిల్లీ : దేశంలోని వివిధ విద్యాశాఖల బోర్డులు అనుసరిస్తున్న విధానాల్లో వ్యత్యాసాల కారణంగా ఏడాదిలో దేశ వ్యాప్తంగా 35 లక్షల మంది 11 వ తరగతి లోకి అడుగు పెట్టలేక పోయారని తాజా...
ప్రమాదంలో జీవవైవిధ్యం
ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ప్రకృతిలో మానవునితో పాటు సజీవులైన మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, పరస్పరం తేడాలతో ఉంటూ , వివిధ రూపాలలో, వివిధ జీవన విధానాలతో నిర్దిష్ట ఆవాసాల్లో నివసిస్తూ...
మరో ఏడు నెలలు ఎన్నికల వేడే
న్యూఢిల్లీ: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగి శాయి కానీ ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో వరస ఎన్నికలు జరగనుండడంతో వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దాకా రాజకీయ వేడి అలాగే కొనసాగే అవకాశం...
జలంధర్ ‘ఆప్’ వశం
జలంధర్ ‘ఆప్’ వశం
యూపిలో రెండు అసెంబ్లీ స్థానాలు బిజెపి మిత్రపక్షం కైవశం
జలంధర్ (పంజాబ్)/రాంపూర్ (యూపి): పంజాబ్లోని జలంధర్ లోక్సభ స్థానానికి, ఉత్తరప్రదేశ్ లోని రెండు అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో ఒకటి, మేఘాలయలో ఒకటి...
ప్రజారోగ్యంలో వీర వనితలు
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నర్సులు సేవలు. ఆస్పత్రిలో రోగి కోలుకోవాలంటే వైద్యులు చేసే ప్రయత్నంతో పాటు వారి పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. వీరు క్షేత్ర స్థాయిలో ఉన్న రోగులకు, వైద్యులకు మధ్య...
మరో రెండు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు వడగండ్లు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండి) వెల్లడించింది. సోమవారం నాడు దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత...
జల గణన
దేశంలో 24,24,540 నీటి వసతులున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ గత వారంలో విడుదల చేసిన జల వనరుల గణన నివేదిక ప్రాణావసరమైన నీటి లభ్యతలో మనం ఎక్కడ వున్నామో తెలియజేస్తున్నది. ప్రపంచ జనాభాలో...
సత్యపాల్ మాలిక్కు సిబిఐ సమన్లపై స్పందించిన అమిత్ షా..
బెంగళూరు: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సిబిఐ సమన్లు జారీ చేయడంపై విమర్శలు రావడంతో కేంద్ర హోం మంత్రి అమిత్షా తొలిసారి స్పందించారు. కర్ణాటకలో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో...
ప్రధాని మోడీ కనుసన్నల్లో రాష్ట్రపతి: మాజీ గవర్నర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి భవన్ కార్యకలాపాలను కేంద్రంలోని బిజెపి సర్కారు నిర్దేశిస్తోందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవ్వాలంటే ముందుగాప్రధాని నరేంద్రమోడీ...
అంబేడ్కర్ ఉద్యమం, సంస్కృతి
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన ఆ మహనీయుడి భారీ విగ్రహాన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...