Monday, June 17, 2024
Home Search

మేఘాలయ - search results

If you're not happy with the results, please do another search
Amit Shah reacts on CBI notice to Satyapal Malik

సత్యపాల్ మాలిక్‌కు సిబిఐ సమన్లపై స్పందించిన అమిత్‌ షా..

బెంగళూరు: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సిబిఐ సమన్లు జారీ చేయడంపై విమర్శలు రావడంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తొలిసారి స్పందించారు. కర్ణాటకలో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో...
Former Guv Satyapal Malik sensational comments on Rashtrapati

ప్రధాని మోడీ కనుసన్నల్లో రాష్ట్రపతి: మాజీ గవర్నర్ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి భవన్ కార్యకలాపాలను కేంద్రంలోని బిజెపి సర్కారు నిర్దేశిస్తోందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవ్వాలంటే ముందుగాప్రధాని నరేంద్రమోడీ...
KCR to inaugurate 125 feet Statue of Dr B R Ambedkar

అంబేడ్కర్ ఉద్యమం, సంస్కృతి

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన ఆ మహనీయుడి భారీ విగ్రహాన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...
Termination of status of TMC, NCP, CPI as national parties

టిఎంసి, ఎన్‌సిపి, సిపిఐ జాతీయ పార్టీల హోదా రద్దు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల దశలో కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) సోమవారం పలు పార్టీ హోదాలపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది....
Telangana increased in forest area

అటవీ విస్తీర్ణంలో మేటి తెలంగాణ

ఇండియాలో 7,13,789 ఘనపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉండగా (8,09,537 ఘ.కి.మీల ఫారెస్ట్/ ట్రీ కవర్), దేశ భూభాగంలో 21.71% అడవులు (24.62 శాతం ఫారెస్ట్/ ట్రీ కవర్) ఆక్రమించి ఉన్నాయని ‘ఫారెస్ట్...

ప్రకృతి విపత్తులను పట్టించుకోని కేంద్రం

హైదరాబాద్: ప్రకృతి విపత్తులతో యాసంగి రైతులు చిత్తవుతున్నారు. వర్షాలు వడగండ్ల వానలతో ల క్షలాది ఎకరాల్లో వివిధ రకాల పైర్లు దెబ్బతిన్నా యి. ఉద్యాన పంటలపై రైతులు పెట్టుకున్న ఆశలన్ని నేలరాలాయి. తెలంగాణ...
Center is responsible if anything happens to me: Satyapal Malik

నాకేమైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత: సత్యపాల్ మాలిక్

న్యూఢిల్లీ : తనకు కల్పించిన జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను ఉపసంహరించుకోవడంపై జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంపై మండిపడ్డారు. తన భద్రతను కుదించి ఓ పర్సనల్ సెక్యూరిటీ అధికారిని ఇచ్చినా,...
Congress plenary

రాయ్‌పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...

54ఏళ్ల నిరీక్షణకు తెర..

రియాద్: సంతోష్ ట్రోఫీ ఛాంపియన్‌గా కర్ణాటక నిలిచింది. 54ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మేఘాలయతో జరిగిన కర్ణాటక తేడాతో గెలిచి కప్‌ను సొంతం చేసుకుని 76వ జాతీయ ఫుట్‌బాల్...
MP Laxman comments on northeast election results

ప్రజలంతా మోడీ వైపే: ఎంపి లక్ష్మణ్

హైదరాబాద్: ప్రజలంతా ప్రధాని మోడీ వైపే ఉన్నారని ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిరూపించాయని బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. అసంబద్ధ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఈ ఎన్నికల...

త్రిపుర, నాగాలాండ్‌లో బిజెపి ముందంజ

  న్యూఢిల్లీ: ప్రతిపక్ష లెఫ్ట్-కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా ముందంజలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థులు త్రిపురలో విజయోత్సవ సంబరాలు ప్రారంభించారు. 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు సగానికి పైగా...
Amit Shah meeting with Telangana BJP Leaders

తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్..

తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్ గ్రూపు రాజకీయాలపై ఆగ్రహం స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల పట్ల నేతల నిర్లక్ష్యంపై చర్చ లిక్కర్ స్కామ్‌పై మీడియాలో ఎందుకు మాట్లాడాతారు నేతలకు అక్షింతలు హైదరాబాద్: తెలంగాణ బిజెపి నేతల మధ్య ఐక్యత...
Girls more than boys

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య!

అమరావతి: దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య కన్నా ఎక్కువగా ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో కేరళ ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు,...
BJP's victory in Nagaland and Tripura:exit polls

నాగాలాండ్, త్రిపురలో బిజెపిదే విజయం

న్యూఢిల్లీ : మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. త్రిపురలో కాషాయపార్టీ తమ అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నేషనల్ డెమోక్రటిక్ ప్రొగెసివ్ పార్టీతో...
Congress used North East as an ATM

ఈశాన్యాన్ని కాంగ్రెస్ ఎటిఎంలా వాడుకుంది

షిల్లాంగ్ : ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఒక ఎటిఎంలా వాడుకుందని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. బిజెపి మాత్రం ఈ ప్రాంతాన్ని అష్టలక్ష్మిలా చూస్తోందన్నారు. కమలం వికసిస్తుందని ప్రజలు చెబుతుంటే, కాంగ్రెస్ మాత్రం తన...
Assam wife husband mother in law

భర్త, అత్తను చంపి…. ముక్కలుగా నరికి…. లోయలో పడేసిన భార్య

  గువాహటి: తన ప్రియుడు, మరోచిన్ననాటి స్నేహితుడితో కలసి తన భర్తను, అత్తను హతమార్చిన ఒక భార్య శవాలను ముక్కలుగా నరికి, వాటిని ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసి, ఆ సంచులను మేఘాలయాలోని లోయలలో...
Parliament security breach

త్రిపురలో త్రిముఖం

సంపాదకీయం:  2024 సాధారణ ఎన్నికలకు దిక్సూచి అనదగిన కీలక ఘట్టం ఈశాన్యంలో నేడు త్రిపుర ఎన్నికలతో ప్రారంభమవుతున్నది. మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కలిసి...

12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

న్యూఢిల్లీ : భారీ కుదుపులతో కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఏకంగా 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. పలుస్థాయిల తర్జనభర్జనలు, అంతర్గత విశ్లేషణల నడుమ కేంద్రం గవర్నర్ల పదవులకు పేర్లు సిఫార్సు చేయడం,...
Kesari Nath Tripathi

బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ కన్నుమూత!

ప్రయాగ్‌రాజ్: పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ(88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన చేతికి ఫ్రాక్చర్ కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా...
Crude oil imported from Russia increased 33 times

సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఏడాది తొమ్మిది రాష్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న...

Latest News